8వ భూ పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీలకు పట్టాల మంజూరు చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

రైల్వే కోడూరు నియోజకవర్గం, జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 4 ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం యస్్స్సీ,యస్.టీచేందీన పేదలకూ భూపంపిణీచేయాలని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల తాసిల్దార్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి రాజబోయన…

క్యాన్సర్ నివారణ పై అవగాహన సదస్సు

ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీపీ శిల్పవల్లి జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 04) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన పెంపొందించే నిమిత్తం నల్లగండ్ల లో గల అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి, సిటిజెన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన…

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 12 వరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 4: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5, 7 వ తేదీలలో అసెంబ్లీకి సెలవు…

కీసర జాతరకు ప్రత్యేక బస్సులు

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధిఫిబ్రవరి 04 తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపోమహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగరాల నుండి కీసరగుట్ట ప్రత్యేక నడపడం జరుగుతుందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న విలేకరుల సమావేశంలో తెలిపారు శనివారం కుషాయిగూడ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు మంజూరు చెయ్యరు..?: జూలకంటి రంగారెడ్డి..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 4: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన…

ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయండి: ఎస్ఎఫ్ఐ..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 4: ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ పిలుపుమేరకు జిల్లాస్థాయి ఎస్ఎఫ్ఐ మోడల్ 10 క్లాస్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయాలని, టాలెంట్ టెస్ట్ కరపత్రాన్ని విడుదల చేయడం…

హాత్ సే హాత్ జోడో పాదయాత్ర విజయవంతానికి పిలుపు:సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,కరకగూడెం, ఫిబ్రవరి 4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ…

బాధిత కుటుంబాలకు భరోసా కల్పించే అరుదైన నేత.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, మల్లారం గ్రామంలో పెద్దోజు శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం…

సీఎంఆర్ఎఫ్ నిధితో పేదలకు భరోసా: ఎంపీపీ గుమ్మడి గాంధీ

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక ఫిబ్రవరి 4. .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. సీతంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్…

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైన తెలిసినట్లయితే గరిడేపల్లి ఎస్ ఐ ను సంప్రదించగలరు..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 4: పై ఫోటోలో చూపబడుతున్న వ్యక్తి అక్టోబర్ 12, 2022న గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జాన్ పహాడ్ మేజర్ కలువలో కొట్టుకొని రావడం జరిగింది. ఇట్టి వ్యక్తికి…

ఫిర్యాదుదారునిగా రాచకొండ సీపీ

డి.ఎస్ చౌహన్,ఐపీఎస్ సర్ప్రైజ్ విజిట్స్ చేస్తున్న సీపీ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 04 క్షేత్రస్థాయిలో సామాన్య ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకునేందుకు రాచకొండ సి.పి డిఎస్ చౌహన్,ఐపీఎస్., స్వయంగా రంగంలోకి దిగారు. రాచకొండ సీ.పీగా బాధ్యతలు చేపట్టిన…

విద్యార్థుల పట్ల తమ మంచి మనస్సును చాటుకున్న జడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్..

జన సముద్రం న్యూస్, త్రిపురారం మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 3 : చదువుకునే పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా సాయంత్రం సమయాలలో 10వ తరగతి విద్యార్థులకు “అల్పాహారం” అందించేందుకు త్రిపురారం జడ్పిటిసి దనవత్…

బ్రూ సెల్లోసిస్ వ్యాధి నుంచి ఆవు దూడలను కాపాడుకోవాలి, ఫిబ్రవరి 4 పశు వైద్య శిబిరం ఏర్పాటు : డా. దుర్గా రమాదేవి..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 3 : పశువర్ధన శాఖ ఏర్పాటు చేసిన ప్రస్తుత గడ్డి విత్తనాలు మిర్యాలగూడ మండలంలోని మిర్యాలగూడ,తుంగపాడు , ఆలగడప పశువైద్య ఆసుపత్రిలో గడ్డి విత్తనాలు 75% సబ్సిడీ పైనే…

అప్పుల బాధతో సీతారాం తండా కళ్ళు దుకాణం రేకుల షెడ్డులో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 3 మెదక్ జిల్లా కొల్చారం మండలం సీతారాం తండాలు శుక్రవారం తెల్లవారుజామున సీతారాం తండాలో ఉన్న కళ్ళు దుకాణం రేకుల షెడ్డులో అదే తాండకు చెందిన, మాలోవత్ బాలు వయస్సు (…

పబ్లిక్ స్థలంలో ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించే విధంగా వాహనములు నడిపితే కఠిన చర్యలు తప్పవు : ఎన్.సురేష్

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 3 : మిర్యాలగూడ పట్టణంలోని టాకా రోడ్డులో ఉన్న ఓల్డ్ “ఏపీజీవీబీ బ్యాంకు “దగ్గర శుక్రవారం, ఫిబ్రవరి 3వ తేదీన మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నెగిడాల సురేష్ టూ…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి టి రామ్మోహన్ రెడ్డి

జన సముద్రం న్యూస్ కుల్కచర్ల 03-02-2023 నిరుపేద కుటుంబాల సమస్యలను గుర్తించి ఆదుకునే ఆపద్బాంధవుడు. కుల్కచర్ల మండలంలోని అనంతారం గ్రామం కి చెందిన దేవమ్మఅనారోగ్యంతో మరణించడం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే టి.ఆర్.ఆర్ గారు (టి.ఆర్.ఆర్) ఢిల్లీ లో ఉన్నందువల్ల డి.సి.సి అధ్యక్షులు…

ఇమామ్ పూర్ గ్రామంలో కంటి వెలుగు ప్రారంభించిన : ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్

ప్రజా ప్రతినిధులు: మహిపాల్ రెడ్డి, మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ గుర్రం ఎల్లం, సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 3 మెదక్ ఇమాంపుర్ గ్రామంలో శుక్రవారం రోజున కంటి వెలుగు కార్యక్రమాన్ని మహిళా సంఘం భవనంలో…

రాష్ట్ర ప్రభుత్వం మిర్యాలగూడ ను నూతన జిల్లాల ఎందుకు ప్రకటించరు..? : బంటు వెంకటేశ్వర్లు

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, ఫిబ్రవరి 2 : మిర్యాలగూడ నియోజకవర్గం ను “ప్రత్యేక నూతన జిల్లా” గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, జిల్లా సాధన ఉద్యమ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ…

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం*

జనసముద్రం న్యూస్, చందానగర్ (ఫిబ్రవరి 02) చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద రైలు విహార్ సమీపంలో జనవరి 31 న సుమారు 60 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తు తెలియని మహిళ మృతు…