
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 4:
పై ఫోటోలో చూపబడుతున్న వ్యక్తి అక్టోబర్ 12, 2022న గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జాన్ పహాడ్ మేజర్ కలువలో కొట్టుకొని రావడం జరిగింది. ఇట్టి వ్యక్తికి శరీరంలో ఉన్న కుడి చేతి పై “ఆంజనేయస్వామి పచ్చబొట్టు” ఉన్నది. ఇట్టి వ్యక్తిని ఎవరైన గుర్తించినట్లయితే గరిడె పల్లి ఎస్ ఐ సెల్ నెంబర్.. 9440700072, హుజూర్ నగర్ సిఐ 9440795697 ను సంప్రదించి చనిపోయిన వ్యక్తి గురించి తగు సమాచారం అందించగలరని గరిడేపల్లి ఎస్సై కోరడం జరిగింది.





