మరో మారు మానవత్వం చూపిన మాజీ మేయర్

క్షత్తగాత్రుడిని పరామర్శించిన మాజీ మేయర్ రామ్మోహన్ జనసముద్రం న్యూస్ ప్రతినిధి, జూన్ 13 ఉప్పల్ నియోజకవర్గం జమ్మిగడ్డ నివాసి అయిన చంద్రయ్య యాదవ్ గారి కుమారుడు సాయి యాదవ్ నిన్న రాత్రి జమ్మిగడ్డ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.…

ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ సంతోష్ కుమార్

తెలంగాణ రన్ కుసుమ జగదీష్ కి అంకితం. జనసముద్రం న్యూస్ ప్రతినిధి జూన్ 12 :(తుపాకుల రమేష్) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల నుండి డెకాథ్లాన్ వరకు…

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన డాక్టర్ రాంచంద్రునాయక్..

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కోత్తూరు (సి) గ్రామ మాజీ సర్పంచ్ యానాల బిక్షమయ్య ఇటీవల ప్రమాద వశాత్తు కాలు జారీ కింద పడటం తో కాలు విరగడంతో విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

నూతన దంపతులనుఆశీర్వదించినబిఆర్ఎస్ నాయకులు

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాజన సముద్రం న్యూస్ జూన్ 09 శామీర్ పేట సర్పంచ్ విలాసాగరం బాలామణి మనవరాలు మౌనిక పెళ్ళి విందు లో మంత్రి మల్లారెడ్డి , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు , నక్క ప్రభాకర్ గౌడ్,…

వెపన్ లాంటి స్లొగన్స్ కోసం బాబు,మోడీ,జగన్,కేసిఆర్ ల వెతుకులాట..!!

జనసముద్రం న్యూస్,జూన్ 09: రాజకీయాల్లో నినాదాలే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి పోవాలంటే అది గన్ లా పేలేలా ఉండాలి. జనం బుర్రల్లోకి చొచ్చుకుని పోయి నిరంతరం వారిని ఆలోచింపచేస్తూ ఉండాలి. అలాంటి స్లోగన్స్ కి దేశం లోనూ ఏపీ…

దేశంలో అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకింగ్ ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి..10 స్థానంలో హైదరాబాద్ హెచ్ సి యూ..ఇంజనీరింగ్ లో 9 వ స్థానంలో హైదరాబాద్ ఐఐటీ

జనసముద్రం న్యూస్, జూన్ 05 : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది కూడా మొదటిస్థానం సంపాదించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను ప్రకటించారు.  …

ఏపిని బాగు చేయటం కేసిఆర్ వల్ల మాత్రమే అవుతుంది..ఏపి రాజకీయాలపై మంత్రి మల్లా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

జనసముద్రం న్యూస్, జూన్ 05 : మంత్రి మల్లారెడ్డి. పెద్ద నోరు వేసుకుని తెలంగాణా రాష్ట్రంలోని విపక్షాల మీద బాగానే ఏసుకుంటారు. అది వారి రాజకీయం. ఏదో ఒకటి అనడం నాలుగు తినడం ఓకే. కానీ ఏపీ మీద కూడా మంత్రి…

దగ్గు,జ్వరాలు,జనరల్ ఇన్ఫెక్షన్స్ కు ఉపయోగించే 14 రకాల టాబ్లెట్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

జనసముద్రం న్యూస్,జూన్ 4: సంచలన నిర్ణయాన్ని తీసుకుంది భారత ప్రభుత్వం. దేశీయంగా అందుబాటులో ఉన్న 14 రకాల ఔషధాల్నిబ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పద్నాలుగు మెడిసిన్స్ జనరల్ ఇన్ఫెక్షన్లు.. దగ్గు.. జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ కావటం గమనార్హం. నిపుణుల కమిటీ…

రైతు దినోత్సవం వేడుకలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాజన సముద్రం న్యూస్ జూన్ 03 శనివారం శామీర్ పేట లో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామ కూర మహేందర్ రెడ్డి లు పలు కార్యక్రమాల్లో…

నేతకాని సంఘం ఆధ్వర్యంలో దశదినకర్మలకు ఆర్థిక సహాయం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జూన్ 3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జగ్గారం గ్రామంలో దుర్గం సమ్మక్క భర్త నారాయణ బ్రెయిన్ ట్యూమర్ తో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పినపాక మండల…

తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ ఫిప్ చైర్మన్ దూది మెట్ల బాల్ రాజ్ యాదవ్

జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 31 :తుపాకుల రమేష్ బుధవారం శామీర్ పేట లో ని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ నూతన గృహానికి తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ ఫిప్ చైర్మన్…

యువత చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి:ధనసరి సూర్య.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, మే 30. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గూడెం పంచాయితీ లోని యువత కి పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువనేత దనసరి సూర్య, సోషల్ మీడియా వారియర్ అచ్చా…

రైల్ విహార్ కాలనీలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన

మల్కాజ్గిరి కాప్రా జన సముద్రం న్యూస్ మే 30 చర్లపల్లి డివిజన్ పరిధిలోని రైల్వేహార్ కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధికారులతో కలిసి మార్నింగ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి…

అంగరంగ వైభవంగా మిర్యాలగూడ పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం..

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి,…. దామరచర్ల పవర్ ప్లాంట్ లో అక్కడ లోకల్ వారికి ఉద్యోగాలు కల్పించాలి.. మిర్యాలగూడ ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న భాస్కర్ రావు , తిరునగరు భార్గవ్,….…

అఫ్జల్ ఖాన్ ను సన్మానించి న ఉద్యమ కళాకారుడు రవి గౌడ్

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ మే 26 మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లానిరంతరం బిఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించే అఫ్జల్ ఖాన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ముందు ముందు మంచి నామినేటెడ్ పదవులు రావచ్చని తెలంగాణ రాష్ట్ర…

అపాయింట్మెంట్ లేకపోతే ఎమ్మెల్యేలకు కూడా ప్రగతి భవన్ లోకి నో ఎంట్రీ..!!

జనసముద్రం న్యూస్, మే 26: ప్రజా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్న వర్తమానంలోనూ.. రాజుల కాలంలో మాదిరి భారీ భవంతులు.. ఎత్తైన నిర్మాణాలు ఎందుకు? ప్రజల కు అందుబాటులో ఉండేలా సాదాసీదాగా ఎందుకు ఏర్పాటు చేయరు? చూసినంతనే వాటి గంభీరతతో నోట మాట…

స్పీకర్ పదవి అంటే భయపడుతున్న నాయకులు..ఏపి, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో భయపెడుతున్న సెంటిమెంట్..!

జనసముద్రం న్యూస్,మే 25: దేశంలో రాజకీయాలకు-సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. నాయకులు అయినా.. పార్టీలైనా సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలానే సెంటిమెంటు చూసుకునే పదవులు ఇస్తారు.. చేపడతారు కూడా.ఇప్పుడు కర్ణాటకలో వెలుగు చూసిన ఒక ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.…

కమ్మ..రెడ్డి..కాపు అంతా ఒక్కటే.. కొట్టుకోకుండా కలిసి ఉండలేరా..??

జనసముద్రం న్యూస్, మే 24 : ఏపీ రాజకీయం అంతా సంకుల సమరంగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి అదే జరుగుతోంది. అయితే కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్లుగా రాజకీయం విడిపోయింది. ఇపుడు కాపుల పక్షాన మరో పార్టీ ఏర్పడింది. ఇలా…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఏసీపీ గణేష్

జనసముద్రంన్యూస్,ఖమ్మం,మే 23: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు.పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులునాణ్యత ప్రమాణాలను పాటించేలా మంగళవారం నగరంలోని పలు…

ఘనంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు…హైదరాబాద్ శివారులో 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం

జనసముద్రం న్యూస్, మే 22: తెలుగు వారి ఇలవేల్పు తెరవేల్పు.. తెలుగింటి అన్నగారు నందమూరి తారకరామారావు. ఆయన శత జయంతి వేడుకలను ఊరూ వాడా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు నూతన రూపును ఇచ్చి.. ట్యాంక్ బండ్పై…