టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో ఒక మూత్రశాల ,మరుగుదొడ్డికి తాళం మరొకటి దుర్వాసనతో శుభ్రత నిర్లక్ష్యం
జనసముద్రం న్యూస్ : సెప్టెంబర్ 20 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ ముందుగా ఉన్న ఇండియన్ ఆయిల్ టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో మూత్రశాల , మరుగుదొడ్ల నిర్వహణ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.…
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
యాదాద్రి భువనగిరి జన సముద్రం జిల్లా ప్రతినిధి:– యాదాద్రి జిల్లా: సెప్టెంబర్20యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చిం ది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేం దుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా…
విజయ డైరీ పాల రైతులకు మద్దతుగా బిఆర్ఎస్
అమనగల్ మాజీ జెడ్పిటిసి అనురాధ పత్య నాయక్జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్ అమనగల్ పట్టణంలో కడ్తల్ తలకోండపల్లి మాడ్గుల్ అమనగల్ విజయ డైరి పాల రైతులకు 3 నెలల నుండి బిల్లులు రాక పాలను రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ఇబ్బంది…
ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు నిధులిస్తారా?
భారతీయ సంస్క్రుతికి నిలయమైన శిశు మందిర్ లకు పైసలెందుకు ఇవ్వరు? నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు పట్టించుకోరు? దేశ చరిత్రను వక్రీకరిస్తూ విదేశీ భావజాలాన్ని పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు శిశు మందిర్ లు లేకుంటే సమాజమే నిర్వీర్యమయ్యే ప్రమాదం కేంద్ర హోంశాఖ…
మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యంతో మరో ప్రాణం బలి.
మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. రూ.2.10 లక్షలు ముందుగానే వసూల్. జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్19: హన్మకొండ జిల్లా మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి అయింది.పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న…
కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు.
జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:సెప్టెంబర్ 19: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ అనే ఇద్దరి కిడ్నాప్ కేసును చేధించినట్లు మంచిర్యాల ఏ సీ పీ ప్రకాష్ బుధవారం మీడియా కు తెలిపారు. ఈ…
గురుకుల పాఠశాలలో టీచర్స్,విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించాలి
-ముక్కెర్ల యాదయ్య టీ ఎస్ యూ టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్.19,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్:-గురుకుల ఉపాధ్యాయుల సంస్థల సమస్యల పరిస్కారం కోరుతూ టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల జేఏసీ పిలుపుమేరకు టి…
గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలు
జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని స్లేట్ పాఠశాల సమీపంలో ఉన్న ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైస్ మిల్…
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
సెప్టెంబర్ 15(జనసముద్రంన్యూస్ చింతపల్లి)చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది….శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న…
ఘనంగా జాతీయ భాష దినోత్సవం
ఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 15ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో జాతీయ హిందీ భాష దినోత్సవం శనివారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు అరవింద్ మాట్లాడుతూ భాష దూరాన్ని తగ్గిస్తుంది…
తుమ్మేటి సమ్మిరెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్న మంత్రి పొన్నం.
దగ్గరి ఆత్మీయన్ని కోల్పోయాను. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 15సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప…
విష జ్వరాల నివారణకు ఇంటింటి సర్వే చేపట్టాలి: ఖానాపూర్ మండల వాసులు గ్రామ ప్రజలు
ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 15ఖానాపూర్ పట్టణంలో విష జ్వరాల నియంత్రణకు ఫీవర్ సర్వే ను చేపట్టాలని పట్టణ గ్రామ ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు వారిలో చాలామంది…
కొత్తగా నిర్మించిన కంట్రోల్ రూమ్, ఉమెన్ గార్డ్ రూమ్ లను మరియు సెల్యుటింగ్ బేస్ లను ప్రారంభించారు.
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ 15 రాచకొండ కమిషనర్ జి .సుధీర్ బాబు. ఐపిఎస్ అంబర్ పేట లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా నిర్మించిన కంట్రోల్ రూమ్, ఉమెన్ గార్డ్ రూమ్ లను మరియు సెల్యుటింగ్ బేస్ లను ప్రారంభించారు.…
విద్యుత్ వాహన నిర్మాణంలో యువకుడి సరికొత్త ప్రతిభ.
జనసముద్రం న్యూస్, కరకగూడెం, సెప్టెంబర్ 15. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలానికి చెందిన ఒక నిరుద్యోగి ఉన్నత విద్యను అభ్యసించిన కూడా ఉద్యోగ అవకాశాలు కనిపించకపోవడంతో పెట్రోల్ డీజిల్ వాహనాల సరసన బ్యాటరీ చార్జింగ్ తొ నడిచే వాహనాల పరంపర…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు…
. సెప్టెంబర్ 14 (జనసముద్రంన్యూస్ చింతపల్లి)చింతపల్లి మండల పరిధిలోని కురంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమ్ మర్రిగూడ టీం 1-ద్వారా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి…
లక్షేట్టి పేట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో విద్యుత్ అంతరాయం.
జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14 లక్షెట్టిపేట సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏ డి ఈ ప్రభాకర్ రావు తెలిపారు. లక్సెట్టిపేట్ పరిధిలోని 33 కెవి విద్యుత్ లైన్ల మరమ్మత్తు…
వినాయక నిమజ్జనానికి ప్రదేశాన్ని పరిశీలించిన మండల అధికారులు
జనసముద్రం న్యూస్ గాంధారి సెప్టెంబర్ 14 గాంధారి మండల కేంద్రంలో ఈ నెల 15, 16 తేదీలలో జరిగే గణేష్ నిమజ్జనాల యొక్క శోభయాత్ర రూట్ మరియు నిమజ్జనం చేయు ప్రదేశంను పరిశీలించిన గాంధారి మండల తహసిల్దార్ సతీష్ రెడ్డి ఎంపీడీవో…
శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లుకు సిద్ధంగా ఉండాలి
సెప్టెంబర్ 17,న ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14: మహబూబాబాద్ జిల్లా లోశుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ నిమజ్జనం, ప్రజా పాలన…
హైవే అధికారుల తీరుతో పొంచి ఉన్న ప్రమాదం
జనసముద్రం దినపత్రిక ప్రతినిధి, సెప్టెంబర్ 14: మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి బోర్డ్ సమీపంలో హెచ్.పీ గ్యాస్ ముందు సర్వీస్ రోడ్డు వద్ద నేషనల్ హైవే అధికారుల తప్పిదంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బోయపల్లి బోర్డు దాటగానే ఎండింగ్…

























