పెహల్ గమ్ మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
జనసముద్రం న్యూస్ పోలవరం ప్రతినిధి,జీలుగుమిల్లి, ఏప్రియల్-26, దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించిన జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ మండల కేంద్రం జీలుగుమిల్లి రామన్నపాలెం దాసు సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి…
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు, శ్రీలత మేడం, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,
జనసముద్రం న్యూస్ చింతలపూడి ఏప్రిల్26 ఏలూరు జిల్లా, ఏ .ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్స్టేషన్ పరిధి లో చింతలపూడి మండలం లోని నాగిరెడ్డిగూడెం గ్రామము లో రాబడిన విశ్వాసనీయ సమాచారము ప్రకారము నాటు సారాయి స్థావరాలు…
టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి
జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 26, వెల్దుర్తి మండలం; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి కలకలం రేపింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ శ్రీను భార్య తో…
అప్పులు బాధ తాళలేక మహిళ ఆత్మహత్య..
ఓబులవారిపల్లి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 23 ఓబులవారిపల్లి మండలం గాజుల కొత్తపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన సూర్య పల్లి. అరుణ వయస్సు 30 సంవత్సరాలు అప్పులు బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త…
నరసరావు పేట 1వ మరియు 2వ పట్టణ పోలీసు స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.
జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 23, నరసరావుపేట:- ప్రాపర్టీ నేరాలనియంత్రణకు కృషి చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి. పెండింగ్ కేసులను తగ్గించాలని, దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీ పై దృష్టి సారించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత…
అంబేద్కర్ భవనం స్థలం కొరకు సబ్ కలెక్టర్ కి వినతి..
దామరచర్ల మండలం.ఏప్రిల్ 23.(జనసముద్రం న్యూస్): మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ని మండల దళిత…
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన
జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్ ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23, జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ…
పేరుకే ప్రజావాణి,ఫిర్యాదులు తీసుకోవడానికి అధికారులు ఉండరు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘాట్కేసర్ మున్సిపల్ అధికారుల వింత పోకడమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (మార్చి.04)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ:-ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం రోజు రోజుకు నిరుపయోగంగా మారుతుంది.సాధారణ రోజుల్లో ప్రజలు తమ…
నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి
జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మార్చి 4 చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామములో వాహన తనిఖీలు నిర్వహించు చుండగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామము నకు చెందిన ఒక వ్యక్తి…
ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం
జన సముద్రం న్యూస్ దొనకొండ ప్రతినిధి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3-03-2025 నుండి 8-3-2025 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల్య వివాహాలను నిర్మూలించుట గురించి మత…
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14వ తారీకు నాటికి జనసేన పార్టీ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్ర మాన్ని…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన ఎమ్యెల్యే తాటిపర్తి.
జన సముద్రం న్యూస్,ఫిబ్రవరి 28 పుల్లలచెరువు . రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త కంచర్ల.వీర ప్రసాద్ ను ఎర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి.చంద్రశేఖర్ గురువారం పరామర్శించారు.మండల కేంద్రమైన పుల్లల చెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త…
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి కి స్వాగతం పలికిన నాయకులు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతికి స్వాగతం పలికిన ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్,భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అల్వా…
ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు
జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, వెల్దుర్తి మండలం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రమైన వెల్దుర్తి జడ్పీ హెచ్ హైస్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు…
ముళ్ళ పొదల పాలైన పసికందు
భారమైన కన్న పేగు బంధం జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, పల్నాడు జిల్లా, వినుకొండ. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో గుర్తు తెలియని మగ బిడ్డను రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు* వినుకొండ తహసిల్దార్…
ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!
అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ జనవరి 3 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ఓబుళవారిపల్లి పల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెరైటీస్ ఖనిజం లభిస్తున్నది ఈ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్…
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం డిమాండ్ చేశారు. మోహన్…
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్ , 19న సెకండ్…
అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు
జనసముద్రంన్యూస్, ఏపీ, డిసెంబర్ 12. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేస్తారని ఎంతో ఆశతో చూసిన ప్రజల ఆశలు నిరాశలైనాయి.మూల్గే నక్కపై తాటికాయ పడ్డట్టు అధిక విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారు. ప్రజలుఅసలే పంటలు లేక,…
























