ఈ సారి రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వకపోతే జగన్ కు కూడా ఓటు వేయం..వైసీపీని దెబ్బెయనున్న సోషల్ రాజకీయం..??

జనసముద్రం న్యూస్ జూన్ 7: ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి ఈసారి సొంత సామాజికవర్గం నుంచే ఎదురు దెబ్బ తగిలేలా ఉంది అని అంటున్నారు. జగన్ సామాజిక న్యాయం అనుకుంటూ 2019 నెల్లూరు ప్రకాశం…

ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు అంటూ వైసీపీ ఎంపీ పై న్యాయ పోరాటానికి దిగిన సొంత వదిన

జనసముద్రం న్యూస్,జూన్ 06: వైసీపీ ఎంపీ మీద సొంత వదిన ఫిర్యాదు చేసింది. అది స్పందన కార్యక్రమం లో చోటు చేసుకోవడం సంచలనం అవుతోంది ఆ వైసీపీ ఎంపీ ఎవరో కాదు కాకినాడ లోక్ సభ సభ్యురాలు వంగా గీత. ఆమె…

ఏపిని బాగు చేయటం కేసిఆర్ వల్ల మాత్రమే అవుతుంది..ఏపి రాజకీయాలపై మంత్రి మల్లా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

జనసముద్రం న్యూస్, జూన్ 05 : మంత్రి మల్లారెడ్డి. పెద్ద నోరు వేసుకుని తెలంగాణా రాష్ట్రంలోని విపక్షాల మీద బాగానే ఏసుకుంటారు. అది వారి రాజకీయం. ఏదో ఒకటి అనడం నాలుగు తినడం ఓకే. కానీ ఏపీ మీద కూడా మంత్రి…

దగ్గు,జ్వరాలు,జనరల్ ఇన్ఫెక్షన్స్ కు ఉపయోగించే 14 రకాల టాబ్లెట్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

జనసముద్రం న్యూస్,జూన్ 4: సంచలన నిర్ణయాన్ని తీసుకుంది భారత ప్రభుత్వం. దేశీయంగా అందుబాటులో ఉన్న 14 రకాల ఔషధాల్నిబ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పద్నాలుగు మెడిసిన్స్ జనరల్ ఇన్ఫెక్షన్లు.. దగ్గు.. జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ కావటం గమనార్హం. నిపుణుల కమిటీ…

చంద్రబాబు కు భద్రత తగ్గించమని కేంద్ర హోం శాఖ కు లేఖ రాస్తానన్న స్పీకర్ తమ్మినేని ఫ్రస్ట్రేషన్ తో వైసీపీ కి డామేజ్..!

జనసముద్రం న్యూస్, మే 31: వైసీపీ సీనియర్ నేత స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీకి ప్లస్ అవుతున్నారా లేక మైనస్ గా మారుతున్నారా అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఏడు పదులకు చేరువ అవుతున్న ఈ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత…

హరిప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రతినిదులు

జన సముద్రం న్యూస్,30మే,అనంతపురం.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ హరిప్రసాద్ రెడ్డిగారిని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు రెవెన్యూ భవనం లో ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు కలిసి పుష్ప గుచ్చం ఇచ్చారు. తాము చేస్తున్న సేవల…

రామోజీరావు కు షాక్ ఇచ్చిన సీఎం జగన్.. మార్గదర్శి కేసులో ఆస్తులు అటాచ్ చేసిన సీఐడీ

జనసముద్రం న్యూస్, మే 30 : మీడియా మొఘల్  దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన ఈనాడు రామోజీరావు ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుకు సంబంధించి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  మార్గదర్శి కేసుని గత కొంతకాలంగా…

వివేకా హత్య కేసులో సీఎం జగన్ పేరు కౌంటర్ పిటీషన్ లో దాఖలు చేసి షాక్ ఇచ్చిన సీబీఐ

జనసముద్రం న్యూస్,మే 27 : ఏపీలో గత నాలుగేళ్ళుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ కి ముడిపెట్టి వార్తా కధనాలు వందల్లోనే వచ్చాయి. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ హత్య తాము చూసినట్లుగా…

మహానాడు పండుగకు సర్వం సిద్దం
చంద్ర దండు ప్రకాష్ నాయుడు

జన సముద్రం న్యూస్,26మే,అనంతపురం.తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేదిక ఖరారైయింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి రాజమండ్రి వేదికగా మే27, 28 తేదీల్లో నిర్వహించాలని తెలుస్తోంది. అయితే.. ప్రతి ఏడాది మూడు రోజులు నిర్వహించే మహానాడు.. ఈ…

స్పీకర్ పదవి అంటే భయపడుతున్న నాయకులు..ఏపి, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో భయపెడుతున్న సెంటిమెంట్..!

జనసముద్రం న్యూస్,మే 25: దేశంలో రాజకీయాలకు-సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. నాయకులు అయినా.. పార్టీలైనా సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలానే సెంటిమెంటు చూసుకునే పదవులు ఇస్తారు.. చేపడతారు కూడా.ఇప్పుడు కర్ణాటకలో వెలుగు చూసిన ఒక ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.…

సీఎం జగన్ పర్యటనకు వెళ్తే..ఆ ప్రాంతంలో 5000 ఓట్లు పోయినట్టేనా..??

జనసముద్రం న్యూస్,మే 25: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. సరిగ్గా లెక్కలోకి తీసుకుంటే పది నెలలు. ఒకవేళ.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు ముందస్తుకు వెళ్లేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటే.. ఆ గడువు నాలుగైదు…

విశాఖపట్నం లో రహస్యంగా కిడ్నీ అమ్మకాలు..కిడ్నీ అమ్మకాల పై బిబిసి సంచల కథనం

జనసముద్రం న్యూస్, మే 24 కిడ్నీ అమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని ఆశ పెట్టారు, నాకు భయమేసింది. ఆ తర్వాత నేను ఏడాది పాటు వేరే రాష్ట్రానికి పనికి వెళ్లిపోయాను. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నాకు ఎక్కువ డబ్బులు ఆశ…

కమ్మ..రెడ్డి..కాపు అంతా ఒక్కటే.. కొట్టుకోకుండా కలిసి ఉండలేరా..??

జనసముద్రం న్యూస్, మే 24 : ఏపీ రాజకీయం అంతా సంకుల సమరంగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి అదే జరుగుతోంది. అయితే కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్లుగా రాజకీయం విడిపోయింది. ఇపుడు కాపుల పక్షాన మరో పార్టీ ఏర్పడింది. ఇలా…

ఎమ్మెల్యే లు వద్దు..సీఎం జగన్ ముద్దు..వైసీపీ లో 75 మంది ఎమ్మెల్యేల పై సొంత పార్టీ లోనే తీవ్ర వ్యతిరేకత..!

జనసముద్రం న్యూస్,మే 23: ఏపీలో జగన్ కి ఆదరణ ఉంది. ఎందుకంటే ఆయనే బటన్ నొక్కి నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేస్తారు కాబట్టి. ఏ తప్పు జరిగినా ఎమ్మెల్యేలనే ముందు పెట్టి అడుగుతారు ప్రజలు. సీఎం మాత్రం వారికి మంచిగానే…

బెంగుళూరు భారీ వర్షాల లో చిక్కుకుని ఏపికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

జనసముద్రం న్యూస్, మే 22: వేసవి సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు నగర పర్యటనకు వెళ్లిన ఏపీకి చెందిన యువ టెకీ అండర్పాస్ నీటిలో చిక్కుకుని అసువులు బాసింది. కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి భానురేఖ (22)…

ఘనంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు…హైదరాబాద్ శివారులో 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం

జనసముద్రం న్యూస్, మే 22: తెలుగు వారి ఇలవేల్పు తెరవేల్పు.. తెలుగింటి అన్నగారు నందమూరి తారకరామారావు. ఆయన శత జయంతి వేడుకలను ఊరూ వాడా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు నూతన రూపును ఇచ్చి.. ట్యాంక్ బండ్పై…

వైఎస్ షర్మిల ను కాంగ్రెస్ గూటికి చేర్చనున్న డీకే శివకుమార్..!!

జనసముద్రం న్యూస్, మే 21: వైఎస్ షర్మిల దివంగత నేత ముద్దుల తనయ ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చెల్లెమ్మ. ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీని పెట్టి మరీ రెండెళ్ళుగా తెలంగాణాలో కలియ తిరుగుతున్నారు. షర్మిల వైఎస్సార్టీపీని పెట్టి…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొంటానంటూ కేంద్ర ప్రభుత్వానికి కే ఏ పాల్ ఆఫర్..!!

జనసముద్రం న్యూస్, మే 21: స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల కర్మాగారం. అయితే అది ఇబ్బందులో ఉంది. అందులో కొన్ని విభాగాలను నడిపేందు కు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగలో కొనసాగించాలని గత రెండేళ్ళుగా…

ప్రమాద బాధితునికి 10 వేలు ఆర్థిక సాయం చేసిన భూమిరెడ్డి పెద్దిరెడ్డి

అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, జనసముద్రం న్యూస్, మే18: రాప్తాడు మండలం ప్రసన్నాయిపల్లి గ్రామంలో నివాసముంటున్న ఎలక్ట్రిషన్ గోవిందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న భూమిరెడ్డి పెద్దిరెడ్డి రూ 10 వేలు ఆర్థిక…

ఒంటరితనం అత్యంత ప్రమాదకరం..!!

జనసముద్రం న్యూస్, మే 16: అల్కహాల్ ఎక్కువగా తాగేవారు.. ఊబకాయంతో బాధపడేవారు.. విపరీతంగా సిగరెట్లు తాగేవారు.. వీరి ఆయుష్షు త్వరగా తగ్గుతుందని త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ వీరందరినీ మించి తొందరగా వ్యాధులకు గురయ్యేవారున్నారు. వారే…