చలికాలం ఎఫెక్ట్..తీవ్రమైన జలుబు వల్ల గుండె,బ్రెయిన్ స్ట్రోక్ తో వారంలో 98 మంది మృతి
జనసముద్రం న్యూస్,జనవరి 9: ఈ శీతాకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి చంపేస్తోంది. భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలైనా భానుడు కన్పించని పరిస్థితులు నెలకొంటున్నాయి. మంచు కారణంగా ట్రాఫిక్…
మహిళలు చదువుకొకపోవడం వల్లే జనాభా పెరుగుతోంది అంటూ మేధావి సీఎం వివాదాస్పద వాఖ్యలు..సీఎం పదవికే కళంకం తెస్తున్నారని బీజేపీ ఫైర్
జనసముద్రం న్యూస్,జనవరి 9: రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్.. ఆ రాష్ట్రంలో కుల గణన చేపట్టి దేశంలో టాక్ ఆఫ్ది సెంట్రిక్గా నిలిచారు. ఎవరూ చేయని సాహసం చేశారంటూ.. ఆయన చుట్టూ ప్రశంసలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇంతలోనే…
తన ఎదుగుదలకు ప్రధాని మోడీ ఒక్కరే కారణం కాదన్న గౌతమ్ అదాని
జనసముద్రం న్యూస్,జనవరి 08: భారతదేశపు అత్యంత ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు ప్రతిస్పందించారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ తన వ్యాపారాలు తన జీవితంలో పొందిన “మూడు విరామాలు” గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా…
ఇంటి స్థలం లేకుండా బ్రతుకుతున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలను మంజూరు చేయాలి : సిపిఐ
జనసముద్రం న్యూస్,తనకల్లు,జనవరి 8,వైభవ్ నరేష్ రిపోర్టర్: తనకల్లు మండల పరిధిలోని,తనకల్లు గ్రామ పొలం సర్వేనెంబర్ 782-3 వ లెటర్ గల ప్రభుత్వభూమిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి కదిరప్ప,మండల కార్యదర్శి రెడ్డెప్ప,రైతు…
అశ్రునయనాల మధ్య చరణ్ రెడ్డి అంత్యక్రియలు..అంత్యక్రియలకు హాజరైన తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి,తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి , తోపుదుర్తి నయనతా రెడ్డి
జన సముద్రం న్యూస్,అనంతపురం రూరల్,జనవరి8: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చియ్యేడు సింగిల్ విండో ప్రెసిడెంట్ పూలకుంట శివారెడ్డి కుమారుడు చరణ్రెడ్డి భౌతికకాయానికి అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. శివారెడ్డి కుమారుడు చరణ్రెడ్డి ఈనెల 5న బెంగళూరు…
సెయింట్ పీటర్స్ హై స్కూల్ 1987 10th క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక
జనసముద్రం న్యూస్,ప్రకాశరావు పేట,విశాఖపట్నం,జనవరి8: సెయింట్ పీటర్స్ హై స్కూల్ 10న్త్ క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించారు,,సుమారు 120మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు,,తామంతా 1986 – 1987 టైమ్లో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో వివిధ…
సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు,ముగ్గుల పోటీలు
జనసముద్రం న్యూస్:జనవరి,08.శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి/పుట్టపర్తి : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను మేలవించే విధంగా…ఈనెల 12న గురువారం టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…
దామరచర్ల మండలం పలు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
జన సముద్రం న్యూస్, జనవరి 8, దామర చర్ల మండలం (మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె ). మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండ లంలో గ్రామాలైన కొత్తపేట తండా, నునావత్ తండా, తెట్టెకుంట గ్రామాల నందు సుమారు 60…
వాలంటీర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన లెక్చరర్స్ కాలనీ వాసులు
జన సముద్రం న్యూస్,జనవరి 08,అనంతపురం: అనంతపురం లోని స్థానిక లెక్చరర్స్ కాలనీ వాలంటీర్ శ్రీమతి షర్మిల భర్త మహమ్మద్ రఫీ(35)ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా కాలనీఅసోసియేషన్ గౌరవాధ్యక్షులు క్రిష్ణా రెడ్డి,అధ్యక్షులు విశ్రాంత RIO క్రిష్టప్ప,సెక్రెటరీ వెంకట రంగయ్య ,కోశాధికారి…
మైనార్టీలకు అండగా వైస్సార్సీపీ ప్రభుత్వం..జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమితులైన మీరంబాషా సన్మాన సభ లో ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి
జనసముద్రం న్యూస్,జనవరి 08,ఉరవకొండ:: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా మీరం బాషా నియమితులైన సందర్భంగా ఆదివారం పట్టణంలోని పాత…
వై.యస్.ఆర్ జలకళ తో..బీడు భూములు సస్యశ్యామలం:మంత్రి ఉషాశ్రీచరణ్
జనసముద్రం న్యూస్,జనవరి రైతు అభివృద్ధే లక్ష్యంగా మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వై.యస్.ఆర్ జలకళ పథకంలో భాగంగా పేద రైతన్నలకు ఉచిత బోరు బావుల తవ్వకం మరియు ఉచిత మోటరు పంపుసెట్ల పంపిణీ కార్యక్రమంను…
టిడిపి, జనసేన మధ్య కుదిరిన సీట్ల సర్దబాటు..జనసేన కు 32 సీట్లు..??
జనసముద్రం న్యూస్,జనవరి 08: అంతా అనుకున్నదే అవుతోంది. ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. వచ్చే ఎన్నికలలో కలసిపోవాలని కలసి పనిచేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అని ప్రచారం ఇప్పటిదాకా జరిగింది. అయితే ఇపుడు అది నిజం కాబోతోంది…
రూ.23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్
మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ మౌలాలి138డివిజన్లోని క్రియేటివ్ నగర్ లో 23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా క్రియేటివ్ నగర్ నివాసితులు డ్రైనేజ్ వాటర్ తోను, వర్షపునీరుతోను…
అనంతపురం అర్బన్ నుండి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాం : టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
జనసముద్రం న్యూస్,జనవరి 08: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం (కాకినాడ జిల్లా) తిరుపతి (తిరుపతి జిల్లా) భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) కాకినాడ రూరల్…
హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
ఏపీలో ఉమ్మడి కార్యాచరణ కోసం మలివిడత భేటీ కొద్ది రోజుల క్రితం విజయవాడలో పవన్ కల్యాణ్ను కలిసిన చంద్రబాబు ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబును కలిసేందుకు వస్తున్న పవన్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన జనసేన జగన్ మళ్లీ సీఎం కాకూడదనే…
ఏపీలో 20 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలపై కన్నేసిన కేసీఆర్..!!
కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో 20…
శాంతిభద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
రాప్తాడు,( జనసముద్రం న్యూస్) రాప్తాడు ఎస్సై పి వై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది తో పాటు రామినేపల్లి, పుల్లలరేవు మరియు గొందిరెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని ఎవరైనా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన…
సేవే పరమావధిగా పనిచేస్తున్న కెఎంఆర్ ట్రస్ట్.
వనపర్తి జిల్లా ,చిన్నంబావి మండలం ,జనసముద్రం ప్రతినిధి శ్యాం ,జనవరి 7 చిన్నంబావి మండల పరిధిలో కొత్త మాధవరావు ట్రస్ట్ సేవే పరమావధిగా పనిచేస్తూ … నిరుపేదలకు అప్పన్న హస్తం అందించడానికి ఎల్లవేళలా ముందుంటుందని కెఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కొత్త కళ్యాణ్రావు…
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీసీ సంఘం నాయకులు…
జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 7 మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మీ బాబు సింగ్ ను మండల బీసీ సంఘం నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ…
మంత్రులు,వారి బంధువులు,అనుచరుల దోపిడీ కి ప్రజల బెంబేలు.. 10 మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత..కేసీఆర్ సర్వే రిపోర్టుతో మంత్రుల్లో అలజడి..!
జనసముద్రం న్యూస్,జనవరి 7 మరోసారి సిట్టింగులకే సీట్లు..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న వాళ్లంతా రిలాక్స్ అయ్యారు. అయితే ఎందుకైనా మంచిదని కేసీఆర్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే చేయించారు. దీంతో షాక్ తిన్న…

























