పిట్లం మార్కెట్ ఎవరికి వరిస్తుందో?

జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 16 పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని…

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని “ఫ్రెండ్స్ యూత్” ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి,డి. శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 16. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలం పరిధిలోని తాటిగూడెం గ్రామంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విభిన్నమైన ముగ్గులు ఎన్నో రకాల రంగులతో అలంకరించడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. మండల పరిధిలోని…

పదవ తరగతి “పూర్వ విద్యార్థుల” ఆత్మీయ సమ్మేళనం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 16. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని స్థానిక వినీల పబ్లిక్ స్కూల్ లో 1998 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత మణుగూరులోని మౌనిక…

కుందూరు వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించు కొని వీర కోటిరెడ్డి పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు

జనసముద్రం న్యూస్, దామరచర్ల, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 13: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రం లో ప్రభుత్వ పాఠశాలలోకుందూరు వరలక్ష్మి “3 వ వర్ధంతి” ని పురస్కరించుకొని మండల కేంద్రం నందు ప్రభుత్వ పాఠశాలలో…

వైఎస్ఆర్ భీమా అందజేసిన ఎంపీపీ జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి, ఎంపిడివో సాల్మన్ రాజ్

జనసముద్రం న్యూస్,రాప్తాడు,,జనవరి 13: రాప్తాడు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ పద్మావతి 3నెలల కిందట అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ భీమాకి ధరకాస్తు చేసుకున్నారు. శుక్రవారం రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం నందు ఎంపీపీ…

శబరి రైల్లో ప్రయాణించే 500 మంది స్వాములకు బిఎల్ఆర్ గురుస్వాముల ద్వారా ఆహారపానియాలు, వస్త్రాల పంపిణీ

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 13: “బిఎల్ఆర్ “బ్రదర్స్ ఆధ్వర్యంలో శబరిమల వెళ్తున్నటువంటి స్వాములకు శబరి రైల్లో ప్రయాణించే 500 మందికి పులిహోర, దద్దోజనం, వాటర్ బాటిళ్లను ఆశ్రమ గురుస్వాముల ద్వారా ‘బత్తుల…

గిరిజన వర్గాలలో అశాంతిని, అలజడిని సృష్టించి “రిజర్వేషన్ పెంపు” ను అడ్డుకునే కుట్ర : ఎరుకల హక్కుల పోరాట సమితి

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ను 6 నుండి 10 శాతం పెంచగా కొన్ని వర్గాలు అడ్డుకొని,తగ్గించే కుట్ర చేస్తున్నారని ఎరుకల…

ఆర్ సి సి పైప్ లైన్ పనులు,నాలా పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 13 మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్ ఆర్ సి సి పైప్ లైన్ పనులు మరియు ప్రశాంత్ నగర్ లో నాలా పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డి – చంద్ర దండు ప్రకాష్ నాయుడు

జన సముద్రం న్యూస్, అనంతపురం, జనవరి 13: ఇదేం కర్మ రాష్ట్రానికి గోడ పత్రిక విడుదల త్వరలో జిల్లా వ్యాప్తంగా చంద్ర దండు ఆధ్వర్యంలో పెద్ద యెత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన రాష్ట్రం లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఇదేం కర్మ…

దామరచర్ల మండలంలో పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలకు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 13: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండలం లోని గాంధీ నగర్, శాంతి నగర్, గణేష్ పహాడ్ గ్రామాలకు “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

కంటి వెలుగు పై అవగాహన సదస్సు.

జనసముద్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, జనవరి 13: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు నందు జనవరి 18 న 2023 రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పి ఎం ఓ…

కంటి వెలుగు పై అవగాహన సదస్సు

జన సముద్రం న్యూస్ : జనవరి 13భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు నందు జనవరి 18 న 2023 రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పి ఎం…

పండుగ సందర్భంగా.. కోడి పందాలు, జూదం, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం, పేకాట లాంటి పందాలుగా నిర్వాహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా నీల్వాయి ఎస్.ఐ నరేష్ వేమనపల్లి మండల ప్రజలకు హెచ్చరిక తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందని, కోడి పందాలకు…

కాయ్ రాజా కాయ్ బ్యాచ్, ఆటీన్ రాజాలు, డైమండ్ రాణీలు, మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్ పై తీవ్ర వాఖులు చేసిన జనసేనాని

జనసముద్రం న్యూస్,జనవరి 13: నువ్వు నాలుగు అన్నప్పుడు నేను ఒక్కటి అనలేనా? బలవంతుడు పది దెబ్బలు కొట్టినప్పుడు.. బలహీనుడు రెండు దెబ్బలు కొట్టకుండా ఉంటాడా? ఆ కొట్టే రెండు దెబ్బలు బలమైనవి.. గురి చూసి కొట్టినట్లయితే.. ఎంత బలవంతుడికి అయినా ఎదురయ్యే…

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కులాల వారీగా లెక్కించాలి :జాజుల లింగంగౌడ్

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 12: త్వరలో జరిగే కులగణనలో బీసీలను కులాల వారిగా లెక్కించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఎవరు అడగకుండానే కులగణనపై అసెంబ్లీ లో…

అవంతిపురం, కొత్త కాలనీ గ్రామవాసుల సమస్యలను అధికార బృందంతో కలిసి పరిశీలించిన మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి

జన సముద్రం న్యూస్, అవంతిపురం, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 12: కాలనీవాసులు పడుతున్న కష్టాలు చెప్పుకోలేనివి. కొత్త కాలనీవాసుల సమస్యల గురించి తెలుసు కోవడానికి మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గార్లపాటి…

కోస్గి వెంకట్ అడ్వకేట్ అయిన సందర్భంగా చౌడపూర్ అంబేద్కర్ యువజన సంఘాల నాయకుల శుభాకాంక్షలు

జనసముద్రం న్యూస్, జనవరి12: పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ గ్రామానికి చెందిన కోస్గి వెంకట్ గురువారం రోజు హైకోర్టు అడ్వకేట్ గా ప్రొవిజినల్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా చౌడాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు శుభాకాంక్షలు…

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కర్ణాటక ఎమ్మెల్యే, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్యే కృష్ణప్ప

జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,:జనవరి,12: అమడగూరు న్యూస్: మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర హళ్లి క్షేత్ర “ఎమ్మెల్యే కృష్ణప్ప” గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కుటుంబ సమేతంగా…

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం: ఆదివాసి సంఘం నాయకులు గొగ్గల రామకృష్ణ

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉన్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి సంఘాల ముఖ్య నాయకులైన ఐ కా స రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ, తుడుందెబ్బ…