క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన స్థానిక ఎస్సై నారాయణ గౌడ్

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28 మెదక్ జిల్లాచిన్న శంకరంపేట మండలం పరిధిలోని రుద్రారం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కామేశ్వర సంగమేశ్వర స్వామి 76వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ యువకులు టీములుగా ఏర్పడి కుల మతాలకు అతీతంగా…

చదువుల తల్లి, సంఘసంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు,

క్రాంతి జ్యోతి, సావిత్రిబాయ పూలే ముంజాల రాజేందర్ గౌడ్ సావిత్రి భాయి పూలే 194 వ జయంతి( జనవరి 3 ) మహిళా ఉధ్యాయ దినోత్సవం గా జరుపుకుందాం. మహాబూబబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జనవరి 04 మహబూబాబాద్…

ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!

అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ జనవరి 3 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ఓబుళవారిపల్లి పల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెరైటీస్ ఖనిజం లభిస్తున్నది ఈ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్…

జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజురాబాద్ సిఐ

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి // హుజురాబాద్) జనసముద్రం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను హుజురాబాద్ నియోజక వర్గం టౌన్ సిఐ జి తిరుమల్ ఆవిష్కరించారు.హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో జనసముద్రం న్యూస్ కరీంనగర్ సబ్ ఎడిటర్ పల్లె సతీష్…

అదుపుతప్పి లారీని ఢీకొన్న నాగార్జున పాల డైరీ వ్యాన్

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి// జనవరి 03;శంకరపట్నం) శంకరపట్నం మండలం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న పాల వ్యాన్ లారీని ఢీకొంది. దీంతో డ్రైవర్ కు తీవ్ర…

ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ //ప్రతినిధి జనవరి3 జమ్మికుంట) జమ్మికుంట పట్టణంలో గురువారం రోజున రిషిక పిల్లల హాస్పిటల్, వనిత స్కిన్ క్లినిక్ ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు. ఆసుపత్రిలోని వార్డులను…

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన విడుదల…

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్ ఎంఈఓ కి పాఠశాల…

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో కలిసి నేరేళ్ తండా…

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం డిమాండ్ చేశారు. మోహన్…

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్ , 19న సెకండ్…

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

జనసముద్రంన్యూస్, ఏపీ, డిసెంబర్ 12. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేస్తారని ఎంతో ఆశతో చూసిన ప్రజల ఆశలు నిరాశలైనాయి.మూల్గే నక్కపై తాటికాయ పడ్డట్టు అధిక విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారు. ప్రజలుఅసలే పంటలు లేక,…

అక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదు

ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్ ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి పర్మిషన్ లేకుండా తయారుచేసిన…

పిడిఎఫ్ బియ్యం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

తనకు నియోజకవర్గం, నవంబర్ 3, (జన సముద్రం న్యూస్):- ఖానాపూర్ పట్టణంలోని ఓమిని లో పిడిఎఫ్ బియ్యం అటవీ అధికారులు తనిఖీలో భాగంగా పట్టుకున్నారు. శనివారం ఖానాపూర్ కేంద్రంలో అటవీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను…

అనంతపూర్ గ్రామంలో మైనర్ బాలుడు బావిలో పడి మృతి

ఖానాపూర్ నియోజకవర్గం. నవంబర్ 3, (జన సముద్రం న్యూస్): ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన తోడసం నాగు-ఇస్రుబాయి ల మైనర్ బాలుడు లాల్ సావ్ (10) శుక్రవారం కనబడకుండా పోయాడు. ఆ గ్రామ శివారు బావిలో పడి…

గంజాయి తీసుకొని వెళ్తున్న వ్యక్తులు అరెస్టు

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ నవంబర్ 3 మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో నిన్నటిరోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ తండ్రి పేరు పరంష్య నాయక్ వయసు 23 కులం పడవా, కూలి ఆరో…

బేకరీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారిణి ఫైర్

యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్.03,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరిలో పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారిణి స్వాతి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.రైతు బజార్ ఎదురుగా ఉన్న న్యూ లక్ష్మీ బెంగళూరు బేకరీ నిర్వాహకులు గడువు ముగిసిన…

కూలి వాడిపై టీడీపీ పార్టీ కార్యకర్తలు దాడి…

పుల్లంపేట మండలంలో అరాచకాలు ఎక్కువ..!! ప్రశ్నించే వాళ్లు తక్కువ..!! ఎనొ తూర్లు గవర్నమెంట్లు మారినా.. మా జీవితాలు ఇంతే.. అంటున్న బాధితుడు?? అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ నవంబర్ 03 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం,…

జగన్ కు వార్నింగ్.. షర్మిలకు రక్షణ కల్పిస్తానన్న పవన్

జనసముద్రంన్యూస్, నవంబర్ 3, మంగళగిరి. దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో చంద్రబాబు ఆ పథకం మొదలుబెట్టగా, ఏలూరు జిల్లాలో ఈ పథకం…