వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై తప్పుడు ప్రచారం – ఖండించిన అధికారులు
జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా రిపోర్టర్ మే 31
చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (మే.31)జనసముద్రం న్యూస్ చర్లపల్లి రైల్వే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం నడుస్తున్న బస్సుల వివరాలను సమీక్షించేందుకు గాను ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సూచరిత శుక్రవారం రోజున చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి పరిశీలించారు..అనంతరం రైల్వే…
మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి 10లక్షల విరాళం అందజేత
ముఖ్యమంత్రి చంద్రబాబు కు రూ.10 లక్షల చెక్ అందజేత పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,మే 31:- పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలుగుదేశం పార్టీకి తన వంతు విరాళంగా 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి…
ఆంధ్రులకు శాశ్వత రాజధాని కావాలి – ఐదేళ్లకో కొత్త రాజధాని మాకొద్దు! …. జూలకంటి వెంకట పుల్లారెడ్డి, దుర్గెంపూడి నరేంద్ర రెడ్డి
జనసముద్రంన్యూస్, మే 31, వెల్దుర్తి ; ముగ్గురు నాయకులు కలిసి ఆంధ్రులకు ఒక స్థిరమైన, శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయండి. ఐదేళ్లకు ఒకసారి మారే రాజధాని మాకు అవసరం లేదు. ప్రజలను ప్రయోగాల కోసమే అనుకోవడం మానేయండి!మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రులు…
చెరువును రియల్ మాఫియా నుంచి రక్షించాలి
-మత్స్య కారులకు, రైతులకు తీరని అన్యాయం.-కాలువలను పూడ్చి వేస్తున్నారు.-మట్టిని చెరువులోనే ఉంచుతున్నారు.-కబ్జా చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మత్స్యకారులు,చెరువు పరిరక్షణ సమితి ప్రెస్ మీట్ జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట్ : మే 20: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద చెరువును రియల్ ఎస్టేట్…
భీమారంలో భూభారతి బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,
జన సముద్రం న్యూస్, భీమారం మే 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 లో భాగంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్…
దేశానికి అన్నం పెట్టే రైతులే ప్రమాదాలకు కారణం కావొద్దు
రైతులు రోడ్ల పైన ధాన్యం ఆరబోయకండి… రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా మే 20 దేశానికే అన్నం పెట్టే రైతులు ప్రమాదాలకు కారణం కావద్దని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి…
పది ఏండ్ల బిజెపి పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు
ఒకే ఎన్నిక విధానం నిరంకుశ మైనదియుద్ధం వద్దు శాంతి కావాలనే వారు దేశద్రోహుల జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __బీజేపీ నిరంకుశ విధానం విడనాడి పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు…
రాములోరి కోసం కదిలిన రామ భక్తులు
ఘనంగా శ్రీరామ మందిర పునర్నిర్మాణ భూమి పూజ ఆలయ పునర్నిర్మాణానికి కమిటీ సభ్యులు ఒక్కక్కరు 50 వేలు విరాళం దాతలు సహకరించాలనీ కమిటీ సభ్యుల విజ్ఞప్తి జనసముద్రం ప్రతినిధి తాండూర్ (మే20) తాండూర్ పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి…
బాధిత కుటుంబాల పరామర్శ
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లాచిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందింది.…
బాధిత కుటుంబాల పరామర్శ
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లాచిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందింది.…
వైభవోపేతంగా నవగ్రహ ప్రతిష్ట
జన సముద్రం న్యూస్ కోహెడ మే 20:( కోహెడ ప్రసాదరావు ) సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో సోమవారం నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతముగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహాలను ప్రతిష్టించడంలో భాగంగా తొలుతగా…
మహిళ హత్యకేసును ఛేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు
జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:- కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చేశారు. అయితే…
మదనపల్లెలో పోలీసుల కొత్త రూల్..!
జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:-మదనపల్లెలో పోలీసులు కొత్త రూలు తీసు కొచ్చారు. స్థానిక బెంగళూరు బస్టాండ్ అడ్డాగా కొందరు వ్యాపారులు రాత్రి ఒంటి గంట అయినా షాపులు, దుకాణాలు, హోటల్లు తెరచే వ్యాపారాలు కొనసాగించే వారు. పాకిస్తాన్ ఇండియాకు…
ఇంటి వద్దకు రేషన్ బియ్యం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో
రేపు క్యాబినెట్ మీటింగ్ లో పూర్తిగా క్లారిటీ పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, మే 20. రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’ అనే వార్త సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ.. రేపు…
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై సీనియర్స్ దాష్టీకం
జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్ జనసముద్రంన్యూస్, మే 20: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న…
వర్షంలో తడుస్తూ… ప్రజల సమస్యలు వింటూ… ముందుకు వెళుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి, జనసముద్రం న్యూస్ మే 20:- రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం రాయచోటి పట్టణంలోని తమ కార్యాలయం నందు వర్షంలో తడుస్తూ ప్రజల సమస్యలు వింటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా…
ప్రధాన పైపుకు అక్రమ కనెక్షలు తొలగించని వ్యక్తుల పై పోలీసులకు పిర్యాదు
డిప్యుటీ ఎంపీడీఓ రామచంద్రా రెడ్డిజనసముద్రం అన్నమయ్య జిల్లా వీరబల్లివీరబల్లి మండలం మట్లి గ్రామం బోడిమలిరెడ్డి గారి పల్లి లొ సుమారు 30 కుటుంబాలు నివాసమున్నాయి 7 కుటుంబాలవారు స్కీమ్ పైపు ట్యాంకుకు పోయే పైపుకు రంద్రాలు వేసి అక్రమ కనెక్షన్ తీసుకోని…
అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం..!
దశాబ్దన్నర నిరీక్షణకు తెర..! వెల్దుర్తి చెంచులకు అగ్ర తాంబూలం..! ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ , మే 20. బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు.…
వీరబల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన జె.నరసింహా రెడ్డి
జనసముద్రం రాయచోటి వీరబల్లి 20మే వీరబల్లి ఎస్ఐ గా జె.నరసింహా రెడ్డి సోమవారం వీరబల్లి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అన్నమయ్య సైబర్ క్రైమ్ సెల్ నుంచి బదిలీ పై వీరబల్లి కి వచ్చారు. ఈయన గతంలో సుండుపల్లి,…
























