సీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్క వరలక్ష్మి..!!

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు 4,42,123 ఆర్థిక సహాయం మంజూరు ఈ క్రమంలో కోడూరు మండలంలోని పలు పంచాయతీ లలో పర్యటించి బాధితులకు స్వయంగా చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ముక్కా…

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

జనసముద్రంన్యూస్, జూన్ 4 ; ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు.…

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ని కలిసిన సినీ హీరో నాగార్జున

జనసముద్రంన్యూస్, జూన్ 4 ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. తన చిన్నకొడుకు అఖిల్ వివాహ కార్యక్రమానికి తప్పకుండా రావాలని వివాహ ఆహ్వానపత్రిక ను…

కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా జనసేన…

జన సముద్రం న్యూస్ చిలమత్తూరు (జూన్ 04) జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు..ప్రమాదవశాత్తు మరణించిన హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని మొరంపల్లి గ్రామం క్రియాశీలిక కార్యకర్త శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులకు రూ.మంగళగిరి పార్టీ…

రైతులకు వ్యవసాయం పై అవగాహన…!!

అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ న్యూస్ జూన్ 4 జనసముద్రం వ్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మండలంలో ఉల్లగడ్డ పోడుగ్రామపంచాయతీలో( ఏపీ సీ ఎన్ ఎఫ్ )ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్. గ్రామస్థాయిలో రైతులకు ఐ…

వృద్ధులు మరియు దివ్యాంగులు రేషన్ షాపులకు రావలసిన అవసరం లేదు…..

65 సంవత్సరాల పైబడిన వారికి, మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ…. 65 సంవత్సరాల వయసు పైబడిన మరియు వికలాంగుల కార్డులలో 03 రోజులలోనే 57.79 శాతం కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ…. ….జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాయచోటి,…

ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవు

లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 4మండలంలో ఎక్కడ గాని ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కఠి నుంచి తప్పవని తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం లక్కిరెడ్డిపల్లి పొలంలోని 705 సర్వే నెంబర్లు2.2 ఎకరాల…

జోరుగా హుషారుగా సాగుతున్న శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి జాతర..

చిగురుమామిడి జన సముద్రం న్యూస్ జూన్ 4:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో నిర్మించిన శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పునప్రతిష్ట సందర్బంగా వారంరోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం కొనసాగుతుంది.ఎల్లమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్ట,పోచమ్మ బోనాలు,ఎల్లమ్మ తల్లి బోనాలు…

గ్యాస్ సిలిండర్ ఆటో ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

తృటిలో తప్పిన ప్రమాదం జనసముద్రం న్యూస్ జూన్ 4 పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటోని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో…

సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయండి:బిజెపి ఇలా కౌన్సిల్ సభ్యులు ఖమ్మం వెంకటేశం

జన సముద్రం న్యూస్, కోహెడ, జూన్ 4:(కోహెడ ప్రసాదరావు)సబ్సిడీ పై విత్తనాలను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఖమ్మం వెంకటేశం అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు…

“అక్షరం” ముక్క రాని “అజ్ఞాని” కి జెండాలు ఎన్నో

యం.ఆర్.పి.ఎస్ కి చెందిన ఆ ఇద్దరు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4జూన్ హుజురాబాద్ నియోజకవర్గంలోన ఓ అక్షరం ముక్క రాయలేని ఓ అజ్ఞాని ఎమ్మార్పీఎస్ కార్యకర్త అంటూ చెప్పుకుంటూ మందకృష్ణ మాదిగకు చెడ్డ…

చెడు వ్యసనాలు డ్రగ్స్ గంజాయి బెట్టింగు కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదాం.

ఎన్ వి రాకేష్ పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శికామేపల్లి జనసముద్రం జూన్ 4:చెడు వ్యసనాలు వద్దు పోరాటాలే ముద్దు నినాదంతోDYFI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్రకు PYL జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు.డ్రగ్స్,చెడు వ్యసనాలు,…

రైతులకు భూభారతి అవగాహన సదస్సు..

జనసముద్రం న్యూస్ జూన్ 4 ఎల్కతుర్తి మండల్ ఎల్కతుర్తి మండల తాసిల్దార్ జగత్ సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆరెపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాటూరు సుదర్శన్ అంబేద్కర్ సంఘంఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అంబాల ఆర్య…

జన్నారం మండలం నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా గొల్లపల్లి అనూష నియామకం

-రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 04 పెద్దపల్లి కమిషనరేట్ పరిధి, మంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట్ సర్కిల్ జన్నారం సబ్ ఇన్స్పెక్టర్ రాజవర్ధన్ బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లారు. మంగళవారం రామగుండం…

వార సంత లో మోటార్ బైక్ మాయం

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జమ్మికుంట (టౌన్) సి.ఐ జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4 జూన్ తేదీ: 03- 06- 2025 రోజున ఫిర్యాది కాశవీన తిరుపతి తండ్రి: మల్లయ్య వయసు: 36 గ్రామం మాచనపల్లి అను…

అగ్రరాజ్యం అమెరికా గడ్డపై అతిపెద్ద రాజకీయ సభ నిర్వహించిన బీఆర్ఎస్

డల్లాస్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ఎన్నారైలు పొజీషన్ లో ఉన్నా.. ఆపొజిషన్ లో ఉన్నా మాకు తెలంగాణే ఫస్ట్ పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన…

బోరబండ లో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బి ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య

జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి మే 31 కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపుల వల్ల అమాయకుడు బలవడం అత్యంత అవమానవీయం… ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు…ఈ సందర్భంగా…

సబ్-జూనియర్ బాలికల ఓపెన్ హాకీ సెలెక్షన్లు

జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా రిపోర్టర్ మే 31 హుజురాబాద్. సబ్-జూనియర్ బాలికల విభాగానికి సంబంధించిన ఓపెన్ హాకీ సెలెక్షన్లు జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 8:00 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆర్.ఆర్.సి. రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా హాకీ…

నిర్లక్ష్యంగా రోడ్ల పైన చెత్త వేస్తున్న జనలు ఈది గమనించి సిబ్బందికి సమాచారం అందించిన దొడ్ల రామకృష్ణ గౌడ్

జనసముద్రం న్యూస్కూకట్పల్లి ప్రతినిధిమే 31 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపైన నిత్యం చెత్త వేయడంతో అక్కడ చెత్త పెరుకుపోవడాన్ని గమనించిన యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ జి.ఎచ్.ఎం.సి సిబ్బందికి రాత్రి సమయంలో సమాచారం అందించి,…

ఆర్టీఐ ధరఖస్తూ ను తిరస్కరించిన పంచాయతీ కార్యదర్శి,

జిల్లా అధికారి పై కేసు నమోదు.. – హుజురాబాద్ కోర్టు ఆదేశాలు జనసముద్రం కరీంనగర్ జిల్లా రిపోర్టర్ హుజురాబాద్ మే 31 సమాచార హక్కు చట్టం ( ఆర్టిఐ) ప్రకారం దాఖలైన ధరఖస్తూ పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి…