సీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్క వరలక్ష్మి..!!

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు 4,42,123 ఆర్థిక సహాయం మంజూరు ఈ క్రమంలో కోడూరు మండలంలోని పలు పంచాయతీ లలో పర్యటించి బాధితులకు స్వయంగా చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ముక్కా…

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

జనసముద్రంన్యూస్, జూన్ 4 ; ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు.…

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ని కలిసిన సినీ హీరో నాగార్జున

జనసముద్రంన్యూస్, జూన్ 4 ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. తన చిన్నకొడుకు అఖిల్ వివాహ కార్యక్రమానికి తప్పకుండా రావాలని వివాహ ఆహ్వానపత్రిక ను…

కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా జనసేన…

జన సముద్రం న్యూస్ చిలమత్తూరు (జూన్ 04) జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు..ప్రమాదవశాత్తు మరణించిన హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని మొరంపల్లి గ్రామం క్రియాశీలిక కార్యకర్త శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులకు రూ.మంగళగిరి పార్టీ…

రైతులకు వ్యవసాయం పై అవగాహన…!!

అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ న్యూస్ జూన్ 4 జనసముద్రం వ్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మండలంలో ఉల్లగడ్డ పోడుగ్రామపంచాయతీలో( ఏపీ సీ ఎన్ ఎఫ్ )ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్. గ్రామస్థాయిలో రైతులకు ఐ…

వృద్ధులు మరియు దివ్యాంగులు రేషన్ షాపులకు రావలసిన అవసరం లేదు…..

65 సంవత్సరాల పైబడిన వారికి, మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ…. 65 సంవత్సరాల వయసు పైబడిన మరియు వికలాంగుల కార్డులలో 03 రోజులలోనే 57.79 శాతం కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ…. ….జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాయచోటి,…

ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవు

లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 4మండలంలో ఎక్కడ గాని ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కఠి నుంచి తప్పవని తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం లక్కిరెడ్డిపల్లి పొలంలోని 705 సర్వే నెంబర్లు2.2 ఎకరాల…

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి 10లక్షల విరాళం అందజేత

ముఖ్యమంత్రి చంద్రబాబు కు రూ.10 లక్షల చెక్ అందజేత పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,మే 31:- పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలుగుదేశం పార్టీకి తన వంతు విరాళంగా 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి…

ఆంధ్రులకు శాశ్వత రాజధాని కావాలి – ఐదేళ్లకో కొత్త రాజధాని మాకొద్దు! …. జూలకంటి వెంకట పుల్లారెడ్డి, దుర్గెంపూడి నరేంద్ర రెడ్డి

జనసముద్రంన్యూస్, మే 31, వెల్దుర్తి ; ముగ్గురు నాయకులు కలిసి ఆంధ్రులకు ఒక స్థిరమైన, శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయండి. ఐదేళ్లకు ఒకసారి మారే రాజధాని మాకు అవసరం లేదు. ప్రజలను ప్రయోగాల కోసమే అనుకోవడం మానేయండి!మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రులు…

మహిళ హత్యకేసును ఛేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు

జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:- కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చేశారు. అయితే…

మదనపల్లెలో పోలీసుల కొత్త రూల్..!

జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:-మదనపల్లెలో పోలీసులు కొత్త రూలు తీసు కొచ్చారు. స్థానిక బెంగళూరు బస్టాండ్ అడ్డాగా కొందరు వ్యాపారులు రాత్రి ఒంటి గంట అయినా షాపులు, దుకాణాలు, హోటల్లు తెరచే వ్యాపారాలు కొనసాగించే వారు. పాకిస్తాన్ ఇండియాకు…

ఇంటి వద్దకు రేషన్ బియ్యం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో

రేపు క్యాబినెట్ మీటింగ్ లో పూర్తిగా క్లారిటీ పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, మే 20. రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’ అనే వార్త సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ.. రేపు…

బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై సీనియర్స్ దాష్టీకం

జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్ జనసముద్రంన్యూస్, మే 20: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న…

వర్షంలో తడుస్తూ… ప్రజల సమస్యలు వింటూ… ముందుకు వెళుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి, జనసముద్రం న్యూస్ మే 20:- రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం రాయచోటి పట్టణంలోని తమ కార్యాలయం నందు వర్షంలో తడుస్తూ ప్రజల సమస్యలు వింటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా…

ప్రధాన పైపుకు అక్రమ కనెక్షలు తొలగించని వ్యక్తుల పై పోలీసులకు పిర్యాదు

డిప్యుటీ ఎంపీడీఓ రామచంద్రా రెడ్డిజనసముద్రం అన్నమయ్య జిల్లా వీరబల్లివీరబల్లి మండలం మట్లి గ్రామం బోడిమలిరెడ్డి గారి పల్లి లొ సుమారు 30 కుటుంబాలు నివాసమున్నాయి 7 కుటుంబాలవారు స్కీమ్ పైపు ట్యాంకుకు పోయే పైపుకు రంద్రాలు వేసి అక్రమ కనెక్షన్ తీసుకోని…

అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం..!

దశాబ్దన్నర నిరీక్షణకు తెర..! వెల్దుర్తి చెంచులకు అగ్ర తాంబూలం..! ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ , మే 20. బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు.…

వీరబల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన జె.నరసింహా రెడ్డి

జనసముద్రం రాయచోటి వీరబల్లి 20మే వీరబల్లి ఎస్ఐ గా జె.నరసింహా రెడ్డి సోమవారం వీరబల్లి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అన్నమయ్య సైబర్ క్రైమ్ సెల్ నుంచి బదిలీ పై వీరబల్లి కి వచ్చారు. ఈయన గతంలో సుండుపల్లి,…

కలెక్టర్ కార్యాలయం లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన మహిళ…

పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ (గుంటూరు), మే 20. స్వర్ణాంధ్ర నగర్ కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.1998లో ప్రభుత్వం…

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలి ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి కాకా సీతరామయ్య

జన సముద్రం న్యూస్ తేది 20అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు ఐటీడీఏ ఎదురుగా 5 వ ఈరోజు దీక్షలు కు(టీ.ఏ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని రిలే నిరాహార దీక్షలు…

గ్రామీణ బ్యాంకులు విలీనం

మే 1 నుంచి అమలు పల్నాడు జిల్లాతో సహా కొత్త శకం ఆరంభం… జనసముద్రంన్యూస్, మాచర్ల , మే 1; ఏపీలో గ్రామీణ బ్యాంకింగ్ రంగంలో చారిత్రాత్మక మార్పు సంభవించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రముఖ గ్రామీణ బ్యాంకులైన ఆంధ్ర ప్రగతి గ్రామీణ…