ఈ సారి రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వకపోతే జగన్ కు కూడా ఓటు వేయం..వైసీపీని దెబ్బెయనున్న సోషల్ రాజకీయం..??

జనసముద్రం న్యూస్ జూన్ 7: ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి ఈసారి సొంత సామాజికవర్గం నుంచే ఎదురు దెబ్బ తగిలేలా ఉంది అని అంటున్నారు. జగన్ సామాజిక న్యాయం అనుకుంటూ 2019 నెల్లూరు ప్రకాశం…

ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు అంటూ వైసీపీ ఎంపీ పై న్యాయ పోరాటానికి దిగిన సొంత వదిన

జనసముద్రం న్యూస్,జూన్ 06: వైసీపీ ఎంపీ మీద సొంత వదిన ఫిర్యాదు చేసింది. అది స్పందన కార్యక్రమం లో చోటు చేసుకోవడం సంచలనం అవుతోంది ఆ వైసీపీ ఎంపీ ఎవరో కాదు కాకినాడ లోక్ సభ సభ్యురాలు వంగా గీత. ఆమె…

దేశంలో అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకింగ్ ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి..10 స్థానంలో హైదరాబాద్ హెచ్ సి యూ..ఇంజనీరింగ్ లో 9 వ స్థానంలో హైదరాబాద్ ఐఐటీ

జనసముద్రం న్యూస్, జూన్ 05 : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది కూడా మొదటిస్థానం సంపాదించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను ప్రకటించారు.  …

ఏపిని బాగు చేయటం కేసిఆర్ వల్ల మాత్రమే అవుతుంది..ఏపి రాజకీయాలపై మంత్రి మల్లా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

జనసముద్రం న్యూస్, జూన్ 05 : మంత్రి మల్లారెడ్డి. పెద్ద నోరు వేసుకుని తెలంగాణా రాష్ట్రంలోని విపక్షాల మీద బాగానే ఏసుకుంటారు. అది వారి రాజకీయం. ఏదో ఒకటి అనడం నాలుగు తినడం ఓకే. కానీ ఏపీ మీద కూడా మంత్రి…

దగ్గు,జ్వరాలు,జనరల్ ఇన్ఫెక్షన్స్ కు ఉపయోగించే 14 రకాల టాబ్లెట్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

జనసముద్రం న్యూస్,జూన్ 4: సంచలన నిర్ణయాన్ని తీసుకుంది భారత ప్రభుత్వం. దేశీయంగా అందుబాటులో ఉన్న 14 రకాల ఔషధాల్నిబ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పద్నాలుగు మెడిసిన్స్ జనరల్ ఇన్ఫెక్షన్లు.. దగ్గు.. జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ కావటం గమనార్హం. నిపుణుల కమిటీ…

ఫుట్ బాల్ టోర్నమెంట్, బాస్కెట్ బాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ లా సెక్స్ టోర్నమెంట్ ప్రారంభం,ప్రత్యక్ష ప్రసారం కూడా..!!

జనసముద్రం న్యూస్,జూన్ 4: ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది! అవును… సెక్స్ ను ఒక క్రీడగా పరిగణిస్తూ ట్రోర్నమెంట్ లు నిర్వహించే స్థాయిలో ముందుకు వెళ్లిపోతోంది! అంతేకాదు.. ఆ టోర్నమెంట్ ను ఇంటర్నెట్ లో ప్రత్యక్ష ప్రసారం చేసే స్థాయి ఆలోచనలతో  ముందుకు…

రైతు దినోత్సవం వేడుకలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాజన సముద్రం న్యూస్ జూన్ 03 శనివారం శామీర్ పేట లో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామ కూర మహేందర్ రెడ్డి లు పలు కార్యక్రమాల్లో…

నేతకాని సంఘం ఆధ్వర్యంలో దశదినకర్మలకు ఆర్థిక సహాయం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జూన్ 3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జగ్గారం గ్రామంలో దుర్గం సమ్మక్క భర్త నారాయణ బ్రెయిన్ ట్యూమర్ తో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పినపాక మండల…

గుర్తు తెలియని అమ్మాయి నుంచి వాట్సప్ వీడియో కాల్.. స్వీట్‌గా మాట్లాడుతోంటే అడిగిందల్లా చేశాడు..

బెంగళూరు: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు మన పనిని చాలా రకాలుగా సులభతరం చేశాయి. కానీ సరిగ్గా నిర్వహించకపోతే మనం భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కారణంగా మనం సమయం చాలా…

తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ ఫిప్ చైర్మన్ దూది మెట్ల బాల్ రాజ్ యాదవ్

జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 31 :తుపాకుల రమేష్ బుధవారం శామీర్ పేట లో ని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ నూతన గృహానికి తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ ఫిప్ చైర్మన్…

చంద్రబాబు కు భద్రత తగ్గించమని కేంద్ర హోం శాఖ కు లేఖ రాస్తానన్న స్పీకర్ తమ్మినేని ఫ్రస్ట్రేషన్ తో వైసీపీ కి డామేజ్..!

జనసముద్రం న్యూస్, మే 31: వైసీపీ సీనియర్ నేత స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీకి ప్లస్ అవుతున్నారా లేక మైనస్ గా మారుతున్నారా అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఏడు పదులకు చేరువ అవుతున్న ఈ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత…

యువత చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి:ధనసరి సూర్య.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, మే 30. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గూడెం పంచాయితీ లోని యువత కి పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువనేత దనసరి సూర్య, సోషల్ మీడియా వారియర్ అచ్చా…

హరిప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రతినిదులు

జన సముద్రం న్యూస్,30మే,అనంతపురం.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ హరిప్రసాద్ రెడ్డిగారిని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు రెవెన్యూ భవనం లో ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు కలిసి పుష్ప గుచ్చం ఇచ్చారు. తాము చేస్తున్న సేవల…

రైల్ విహార్ కాలనీలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన

మల్కాజ్గిరి కాప్రా జన సముద్రం న్యూస్ మే 30 చర్లపల్లి డివిజన్ పరిధిలోని రైల్వేహార్ కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధికారులతో కలిసి మార్నింగ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి…

రామోజీరావు కు షాక్ ఇచ్చిన సీఎం జగన్.. మార్గదర్శి కేసులో ఆస్తులు అటాచ్ చేసిన సీఐడీ

జనసముద్రం న్యూస్, మే 30 : మీడియా మొఘల్  దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన ఈనాడు రామోజీరావు ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుకు సంబంధించి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  మార్గదర్శి కేసుని గత కొంతకాలంగా…

ఆన్ లైన్ ఔషధాల అమ్మకాల పై నిషేదం విదించనున్న కేంద్ర ప్రభుత్వం..??

జనసముద్రం న్యూస్,మే 28 ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆన్లైన్ గుప్పిట్లో కి వెళ్లిపోయింది. మంచి నీళ్ల నుంచి తినే ఆహారం వరకు.. కూర్చున్న చోటకు చిటికెలో తెప్పించుకునే సౌకర్యాలు వచ్చేశాయి.  ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా.. అనేక సేవలు ప్రజల…

మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో 13 లక్షలు పోగొట్టుకున్న లేడీ డాక్టర్..!!

జనసముద్రం న్యూస్,మే 28: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచితులను నమ్మకూడదని పోలీసులు ఎంతలా చెప్పినా ఎక్కడో ఓ దగ్గర ఎవరో ఒక్కరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల…

వివేకా హత్య కేసులో సీఎం జగన్ పేరు కౌంటర్ పిటీషన్ లో దాఖలు చేసి షాక్ ఇచ్చిన సీబీఐ

జనసముద్రం న్యూస్,మే 27 : ఏపీలో గత నాలుగేళ్ళుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ కి ముడిపెట్టి వార్తా కధనాలు వందల్లోనే వచ్చాయి. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ హత్య తాము చూసినట్లుగా…

అంగరంగ వైభవంగా మిర్యాలగూడ పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం..

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి,…. దామరచర్ల పవర్ ప్లాంట్ లో అక్కడ లోకల్ వారికి ఉద్యోగాలు కల్పించాలి.. మిర్యాలగూడ ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న భాస్కర్ రావు , తిరునగరు భార్గవ్,….…

మహానాడు పండుగకు సర్వం సిద్దం
చంద్ర దండు ప్రకాష్ నాయుడు

జన సముద్రం న్యూస్,26మే,అనంతపురం.తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేదిక ఖరారైయింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి రాజమండ్రి వేదికగా మే27, 28 తేదీల్లో నిర్వహించాలని తెలుస్తోంది. అయితే.. ప్రతి ఏడాది మూడు రోజులు నిర్వహించే మహానాడు.. ఈ…