సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
జన్నారం మండల రిపోర్టర్ జన సముద్రం న్యూస్ జులై 28: మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని రామ్ నగర్ మేదర్ వాడలో నిర్మించిన సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు.కాలనీలా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మేదరి వాడలో కొత్తగా…
ఈ వాడ.. నీదిఆ వాడ.. నాది.
ఆ “దొర” (పటేల్) మరణిస్తే ఈ రోజు “చావు బొంద” తవ్వడం నా వంతు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 జూలై భారతదేశంలో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా గ్రామాలలో కొనసాగుతూనే ఉన్నాయని అటువంటి సాంప్రదాయాలకు స్వస్తి పలికి…
అయ్యా ముఖ్యమంత్రి గారు….?? మంగంపేట దొంగల్ని… ఖజానా పందికొక్కలని… త్వరగా పట్టుకోండి అయ్యా…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఓబుళవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ మైనింగ్ నుంచి వచ్చే బేరైటీస్ ఖనిజం మీద ఆధారపడి నిర్మించుకున్న వందలాది మిల్లులు, అనేక కెమికల్…
శోకసముద్రంగామారిన శరబన్న పాలెం గ్రామం?
తుఫాను ప్రభావం వలన ఒక వక్తి ఏడు రోజులు అయిన ఆచూకీ లభించలేదు!! జనసముద్రం న్యూస్ తేదీ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా : గత అయిదు రోజుల పాటు తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న వర్షం వలన పి. మా…
రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి:మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్:-అర్హులైన రైతులు రైతు భీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు తెలిపారు.శనివారం మండలంలోని బీబీనగర్ జైనపల్లి గ్రామాలల్లో రైతుల నుండి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు.18 సంవత్సరాల…
అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలి:కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి:-అంగన్వాడీ కేంద్రాల అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు.జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి,పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు,మిషన్ భగీరథ…
లేడీస్ టాయిలెట్ లో దుండగుడు..దేహశుద్ది
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి బస్టాండ్ లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు.టాయిలెట్ కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి,స్థానికులను అప్రమత్తం చేసింది.దుండగుడిని కిందకు లాగిన…
బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం ?.. వైయస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి..?
వినుకొండ హత్య వ్యక్తి గత హత్య…? వివేక హత్య గొడ్డలి ఎటు “జగన్ రెడ్డి” ..? ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. హత్యలు’ మానభంగాలు, మత్తు పదార్థాల అమ్మకాలకు.. బీజం పోయొద్దు అంటున్న…. “షర్మిలారెడ్డి”…! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్…
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం
భూముల రికార్డులు దగ్ధం కావడంతో.. తీవ్రంగా స్పందించిన “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు”… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 23 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లోభూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలుజరిగిన…
జంపేట పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ఏడు ఎర్రచందనం దుంగలతో పాటు 2మోటారు సైకిళ్లు స్వాధీనం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూలై 23 జనసముద్రం న్యూస్: అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కావలిపల్లి రాయవరం సెక్షన్ వద్ద మామిడి తోటలో 7ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో…
ఫ్యాన్ ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.
జూలై 23 (జనసముద్రంన్యూస్ చింతపల్లి ). చింతపల్లి గ్రామానికి చెందిన పేర్ల వెంకట్ రెడ్డి తండ్రి జంగారెడ్డి, వయసు 51 సంవత్సరాలు చింతపల్లి మండలం కేంద్రంలో మెకానిక్ షాప్ నడుపుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరియు అప్పుల బాధతో తీవ్ర మనోవేదనకు…
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు
పట్టించుకున్న నాధుడే కరువాయేకామేపల్లి,జనసముద్రం, జులై 22 :సాతాని గూడెంపంచాయతీ పరిధిలోని సాతాన్ని గూడెం “యుపిఎస్” ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు మురుగు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాఠశాలకు ఆ నీళ్లలోనే…
తోట రాముడు డిసైడ్ చేస్తేనే బ్యాంక్ రుణాలు
జన సముద్రం దిన పత్రిక ప్రతినిధి,మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం, జూలై 23: ,తోట రాముడు సెటిల్ మెంట్ లు చేస్తాడని సినిమాలలో చూసాం కాని నిజ జీవితం లో కూడా అక్కడక్కడ మచ్చుకు కనబడుతున్నారు.బ్యాంకులలో దళారులను అనుమతించవద్దని రేచిని గ్రామానికి…
వయస్సు సడలింపుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల కోరికలు నెరవేర్చాలి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 జూలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగం నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లలో వయస్సు మినహాయింపుతో ఉద్యోగాల భర్తీ…
ఈ నెలలో 33 వేల ఉద్యోగాలు ఇస్తున్నారా ?
చంద్రబాబు అంటే అభివృద్ధి ఉపాధి. బాబును ఈ విషయంలో అంతా బలంగా నమ్ముతారు. తాజా ఎన్నికల్లో కూటమి విజయం వెనక చంద్రబాబు నాయకత్వం మీద జనాలకు ఉన్న నమ్మకమే పునాదిగా నిలిచింది అని గట్టిగా చెప్పాలి. ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ…
వైసీపీ నేతలు.. బిజీ బిజీ..!
రాష్ట్రంలో వైసీపీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అధికారం పోయిన తర్వాత బిజీగా ఉండటం ఏంటి ?అని ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది ప్రజల కోసం కాదు. ఇప్పుడు పోలీసుల నుంచి, అరెస్టుల నుంచి,…
బీబీనగర్ లో భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా జులై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పోచంపల్లి రోడ్ లో గల శ్రీ సాయి తేజ ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ షాప్ నివాసాల మధ్యన…
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం
జన్నారం మండల విలేకరి జనసముద్రం న్యూస్ జూలై 12:సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరి బాలికల పాఠశాల విద్యార్థులకు వివిధ…
రోడ్డు మొత్తం గుంతలమయం
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లి గ్రామం నుంచి రావి పహాడ్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది.రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం జలమయం…
సి.బి.ఐ అధికారులమని.. మాజీ ఎమ్మెల్యే అకౌంట్లో 48 లక్షల 49 వేల రూపాయలు లూటి చేసిన సైబర్ నేరగాళ్లు…..
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 10 జన సముద్రం న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో ఉదయం సుమారు పది గంటల సమయంలో పాకాల టౌన్ కమ్మ వీధిలోకాపురం ఉండు…

























