కూరగాయల పెంపకం పై విద్యార్థులకు అవగాహన

జనసముద్రం సెప్టెంబర్ 24: డిండి:- నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు సోమవారం అచ్చంపేట మండలం పరిధిలోని హాజిపూర్ లో గల వన నర్సరీ లో మిర్చి టమాటో వంకాయ పెంపకం పై…

ప్రజలకు అంగన్వాడీలు చట్టాలపై అవగాహన కల్పించాలి.

— సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి. జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట:సెప్టెంబర్ 20: ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్…

పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి గుండె ఆగిన చిట్టితల్లి …!*

పేదరికం జయించి, చదువుల తల్లి గా రాణించి, విష జ్వరంతో 10 రోజుల పాటు పోరాడి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె…కన్నీటి గాధ.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల బ్రహ్మయ్య, నాగేంద్రమ్మ భార్య భర్తలిద్దరు…

టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో ఒక మూత్రశాల ,మరుగుదొడ్డికి తాళం మరొకటి దుర్వాసనతో శుభ్రత నిర్లక్ష్యం

జనసముద్రం న్యూస్ : సెప్టెంబర్ 20 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్ ముందుగా ఉన్న ఇండియన్ ఆయిల్ టిఎస్ఆర్టిసి పెట్రోల్ పంప్ లో మూత్రశాల , మరుగుదొడ్ల నిర్వహణ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.…

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

యాదాద్రి భువనగిరి జన సముద్రం జిల్లా ప్రతినిధి:– యాదాద్రి జిల్లా: సెప్టెంబర్20యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆల‌యానికి భారీగా హుండీ ఆదాయం వ‌చ్చిం ది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేం దుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా…

తిరుమలేశ”… వాళ్ల పాపాల పండాయి అయ్యా..!

ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు అప్పగించాలని, ఆ ముగ్గురు కోరగా…!! వారు “నెయ్యికి బదులు” జంతువుల నూనెను వాడారు… అంటున్న “ఓవి రమణ”…?? వై వి సుబ్బారెడ్డి.. భూమన కరుణాకర్ రెడ్డి.. ధర్మారెడ్డి.. తప్పులకు “జగన్ రెడ్డి” శిక్ష అనుభవించక తప్పదు, అంటున్న…

చిట్వేలిలో గంజాయి పట్టివేత సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో

చిట్వేలి జనసముద్రం సెప్టెంబర్ 20 అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ చిట్వేలి ప్రాంతంలో గంజాయి సేవించడంతోపాటు గంజాయి…

పిల్లల మానసిక,శారీరక అభివృద్ధి కి క్రీడా నైపుణ్యాలు ఎంతో అవసరం

-బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.మధుబాబు బోనకల్, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, జనసముద్రం న్యూస్, సెప్టెంబర్ 20:- పిల్లల యొక్క మానసిక శారీరక అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని గురువారం బోనకల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్…

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఏపీ కి కేంద్రం నిధులు

జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 20. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది.…

విజయ డైరీ పాల రైతులకు మద్దతుగా బిఆర్ఎస్

అమనగల్ మాజీ జెడ్పిటిసి అనురాధ పత్య నాయక్జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్ అమనగల్ పట్టణంలో కడ్తల్ తలకోండపల్లి మాడ్గుల్ అమనగల్ విజయ డైరి పాల రైతులకు 3 నెలల నుండి బిల్లులు రాక పాలను రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ఇబ్బంది…

ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు నిధులిస్తారా?

భారతీయ సంస్క్రుతికి నిలయమైన శిశు మందిర్ లకు పైసలెందుకు ఇవ్వరు? నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు పట్టించుకోరు? దేశ చరిత్రను వక్రీకరిస్తూ విదేశీ భావజాలాన్ని పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు శిశు మందిర్ లు లేకుంటే సమాజమే నిర్వీర్యమయ్యే ప్రమాదం కేంద్ర హోంశాఖ…

మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యంతో మరో ప్రాణం బలి.

మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. రూ.2.10 లక్షలు ముందుగానే వసూల్. జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్19: హన్మకొండ జిల్లా మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి అయింది.పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న…

కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు.

జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:సెప్టెంబర్ 19: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ అనే ఇద్దరి కిడ్నాప్ కేసును చేధించినట్లు మంచిర్యాల ఏ సీ పీ ప్రకాష్ బుధవారం మీడియా కు తెలిపారు. ఈ…

గురుకుల పాఠశాలలో టీచర్స్,విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించాలి

-ముక్కెర్ల యాదయ్య టీ ఎస్ యూ టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్.19,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్:-గురుకుల ఉపాధ్యాయుల సంస్థల సమస్యల పరిస్కారం కోరుతూ టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల జేఏసీ పిలుపుమేరకు టి…

గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలు

జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని స్లేట్ పాఠశాల సమీపంలో ఉన్న ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైస్ మిల్…

ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్.. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన.. “మురళీధర్”…

అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ సెప్టెంబర్ 19 జనసముద్రం న్యూస్ తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్) డీఎస్పీగా మురళీధర్ బుధవారం బాద్యతలు చేపట్టారు. ఆయన గతంలోనూ టాస్క్ ఫోర్స్ లో డీఎస్పీ గా పని…

గుర్తుతెలియని వాహనం స్కూటర్ ను ఢీకొని వ్యక్తి మృతి

రామాపురం జనసముద్రం న్యూస్ సెప్టెంబర్ ,19 రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామం కొత్తపల్లి కు చెందిన పురము వెంకటరమణ ఆయన బావమరిది స్కూటర్ పైన రాయచోటికి వెళ్తుండగా చిట్లూరు దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని పురము వెంకటరమణ కుడికాలు…

నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు

టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి *సంబేపల్లి, జనసముద్రం సెప్టెంబర్ ,19: రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు…

జనరల్ బోగీలు(కంపార్ట్మెంట్లు)ఎటువైపు వుంటాయో తెలియక తిక మక పడుతున్న రైలు ప్రయాణికులు

జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,సెప్టెంబర్19, అసలే చాలిచాలని జనరల్ బోగీల్లో ఇబ్బందులు పడతూ ప్రయాణాలు చేస్తున్న సాధారణ రైలు ప్రయాణికులు గత కొంతకాలంగా తాము ప్రయాణం చేసే రైళ్లకు జనరల్ కొచ్లు ఎటువైపు వుంటాయో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు,,ఒక్కొక్కసారి రైలు వొచ్చే ముందు…