ఇది మంచి ప్రభుత్వం ” కార్యక్రమం విజయవంతం…. కూటమి ప్రభుత్వం నికి, వెల్లువెత్తిన ప్రజానీకం.

Spread the love

పుల్లంపేట మండలన్ని అభివృద్ధి చేస్తానంటున్న…. ముక్కా రూపానందరెడ్డి,, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్.

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 24జనసముద్రం న్యూస్

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం టౌన్ లో నేడు సోమవారం మూడవ రోజు ” ఇది మంచి ప్రభుత్వం ” అనే కార్యక్రమానికి అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లు పాల్గొని టీడీపీ పార్టీ స్థాపీకుడు స్వర్గీయ నందమూరి తారక రామరావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతు.. పుల్లంపేట మండల ప్రజలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలుపుకు ఎంతగానో కృషి చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.అలాగే పుల్లంపేట పంచాయతీ లో బైపాస్ మరియు టౌన్ లో RTC బస్సు సెల్టార్ లు,, రోడ్ వెడల్పు చేసి సీసీ రోడ్లు,,నూతన శితరాంపేట బ్రిడ్జి,, డిగ్రీ కళాశాల,, మురికి కాలువను శుభ్రం చేసి పంటకాలువలకు నీళ్లు ఇచ్చే విధంగా తయారు చేస్తానని నిండు సభలో హామీ ఇచ్చారు.
టీడీపీ పార్టీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడమే కాక వారి
సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రజా వేదికగా దోహదపడుతుందన్నారు.రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతు.. వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన పథకాలు వివరిస్తూ, ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి, కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది మరియు పుల్లంపేట మండలలోని వెలుగు డిపార్ట్మెంట్లో
టి బలిజపల్లి అరుంధతి వాడకు చెందిన ఇందుకూరి మణెమ్మ వి.వో.ఏ. గా పనిచేసి ఆకస్మిక మరణం చెందడం వల్ల తోటి వి.వో. ఏ లు అందరూ తన వంతు సహాయంగా దాదాపు 90,000 చెక్కును ఇన్చార్జి,ఎమ్మెల్యే, యువ నాయకుడు,, ముక్కా వికాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
అందులకు ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి వారి అందరిని అభినందిస్తూ తన వంతు సహాయంగా 50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేస్తానని ప్రకటిస్తూ, వారి యొక్క కుటుంబానికి అండగా నిలిచి, తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో… డేర్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ ముక్కా సాయి వికాష్ రెడ్డి,, యస్ఐ మోహనకుమార్ గౌడ్,, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, ఎన్డీఏ కొట్టుమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం