ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…

సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి

భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది.  సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు…

యువతి పై ఆసిడ్ దాడి కేసులో ఫ్లిప్ కార్డ్ మెడకు ఉచ్చు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: వ్యాపారం పేరిట ఏమైనా చేయవచ్చని భావించిన ఫ్లిప్ కార్ట్ కు ఓ కేసు మెడకు చుట్టుకుంది. ఢిల్లీలో పట్టపగలు ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటన ఫ్లిప్ కార్ట్ ను చిక్కుల్లో పడేసింది. ఈ కేసులో ఉపయోగించిన…

రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసు నమోదు చేస్తాం..జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్

జనసముద్రం న్యూస్,డిసెంబర్22,మహబూబాబాద్ ప్రతినిధి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు తప్పని సరిగా పాటించాలి.: ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా…

ప్రముఖ షాపుల్లో బంగారం తూకాల్లో తేడాలు..విజిలెన్స్.దాడులు..!!

హైదబారాద్.. రంగారెడ్డి ఏరియాల్లోని బంగారం విక్రయశాలలు వినియోగదారులను తూకం పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ ఏడాదిలో మే.. ఆగస్టు.. అక్టోబర్.. నవంబర్ నెలల్లో బంగారం షాపుల్లోని…

పొలిటికల్ హీట్..తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎవరు సపోర్ట్.??

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ బాగానే ఉంది. అధికార పార్టీలు మళ్లీ తమ పంతం నెగ్గించుకు నేందుకు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల ఉనికి ప్రభావం కూడా ఎక్కువగానే…

గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా…

ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్  చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.…

ఘనంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలు

జనసముద్రం న్యూస్ ,బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ,డిసెంబర్15, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకల సందర్భంగా తాండూరు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సేవా జ్యోతి శరణాలయంలో కేక్ కట్ చేసి పండ్లు, బ్రెడ్ పంపిణీ…

పోలీస్ కమీషనర్ సార్ హిజ్రాల ఆగడాల పై దృష్టి సారించండి..!

కాప్రా, జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలలో చిన్నపాటి శుభకార్యం జరిగినా హిజ్రాలు రెండు లేక మూడు ఆటోలలో పదిమందికి పైనే ఇట్టే వాలిపోతూ హల్ చల్ చేస్తున్నారు. వేలకు వేలు డబ్బులు అడుగుతూ ఏమాత్రం ఆలస్యం…

సెల్ ఫోన్ పోయిందా..ముందు ఈ సేవ లో రూ 200 చలనా కట్టండి..తరువాతే పోలీస్ కంప్లైంట్..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : సెల్ ఫోన్.. ఇప్పుడు జీవితంలో ఒక భాగంగా మారటమే కాదు.. శరీరంలో అవయువం కాని అవయువంగా మారిందన్నది తెలిసిందే. ఇవాల్టి రోజున సెల్ ఫోన్.. అందులో డేటా.. దాన్లో వాట్సాప్.. గూగుల్ పే.. పేటీఎం.. ఫోన్…

హీరో నాగార్జునకు రైతు బంధు డబ్బులు.. పక్కదారి పడుతున్న కేసిఆర్ రైతు బంధు నిధులు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : తెలంగాణ సీఎం కేసీఆర్ మెజార్టీ పథకాలు రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చాయి. తెలంగాణలో భూమి ఉన్న వారందరికీ రైతు బంధు కింద సాయం అందించేలా కేసీఆర్ ఏర్పాట్లు చేశాడు. అయితే వందల ఎకరాలున్నా బడాబాబులకు దొరలకు…

ధరణిలో మొసాలు : నష్టపోతున్న పట్టా దారులు..ముడుపుల మత్తులో.. రెవెన్యూ శాఖ

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న మోసాలకు అంతులేకుండా పోతున్నాయి. ముడుపుల ముడితే చాలు ఎలాంటి దళారి పనులకైన, వెనుకాడని రెవెన్యూ అధికారులతో అసలు పట్టాదారులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని…

 ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్ధార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు అక్కడ రాజశ్యామల…

మంత్రులు కేవలం కుర్చీల కే పరిమితం..సీఎంలు చెబితేనే పనులు..తెలుగు రాష్ట్రాల్లో మంత్రులను కూడా లెక్కచేయని అధికారులు..!!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : మంత్రి అంటే.. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా.. పవర్ ఫుల్. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ పనిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా మంత్రి పేషీకి…

అక్రమంగా మంజీరా నుంచి ఇసుక తరలింపు..!

నస్రుల్లాబాద్ మండల కేంద్ర సమీపంలో డంపింగులు..టిప్పర్లు లారీల ద్వారా దూర ప్రాంతాలకు వెళుతున్న ఇసుక…. జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి,డిసెంబర్ 12:: సామాన్య మానవునికి ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలంటే సవాలక్ష కారణాలు, తదితర ఆంక్షలు విధించే సంబంధిత అధికారులు ఏకంగా…

యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక విలేఖరుల జీవితాలు బలి..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: .ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని…

కెసిఆర్ కూతురు కవిత ఇంట్లో సీబీఐ సోదాలు..!లిక్కర్ స్కాంలో స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఉదయం 11 గంటల నుంచి సీబీఐ అధికారులు ఆమె నివాసంలో విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కవితపై ప్రశ్నల…

ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం..మన హక్కులెంటో తెలుసా..??

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల…

భారీ బడ్జెట్ తో నీరా కేఫ్ కల్లు దుకాణాలను ఓపెన్ చేయనున్న కేసిఆర్

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : కల్లు.. ఆడవాళ్లు మగవాళ్లు అనే తేడా లేకుండా గ్రామాల్లో అందరూ సేవించే ‘సురాపానం’ ఇదీ. అటు మద్యంలా కాకుండా.. ఇటు ఒక వ్యసనంగా మారకుండా ఆరోగ్యాన్ని అందించే మత్తుద్రావణంగా పేరుగాంచింది. చాలా సహజమైన పానీయంగా పేరుగాంచింది.…