శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు ఈ నెల 9న విడుదల

జనసముద్రం న్యూస్,జనవరి 7: తిరుమల:- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు…

ఈద్గాకు స్థలం కేటాయించడి: షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ కు వినతిపత్రం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలంలోని ముస్లింలు పండుగ సమయాల్లో నమాజ్ చదవడానికి ఈద్గాకు స్థలం కేటాయించి,మండల కేంద్రంలోని సర్వే నెంబర్239లో గల ఖబరస్తాన్(స్మశాన వాటిక)ఆక్రమణకు గురవుతున్నదని వెంటనే సర్వే చేయించాలని కోరుతూ కరకగూడెం కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో…

క్రీడల వలన శారీరక దృఢత్వం లభిస్తుంది: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 6. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఏర్పాటుచేసిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను తెలంగాణ…

బాధిత కుటుంబానికి బాసటగా మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో గడ్డం స్వప్న(25) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు బీఆర్‌ఎస్‌ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తరుపున రూ.10,000 రూపాయలను ఆమె కుటుంబసభ్యులకు…

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి…..

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి :6 రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో…

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులో తెలుసా…

సంక్రాంతి పండుగ వస్తున్ననేపథ్యంలో విద్యార్థులకుతెలుగు రాష్ట్రాలప్రభుత్వాలు తీపి కబురును అందించాయి. రెండు ప్రభుత్వాలుసంక్రాంతిసెలవులనుప్రకటించాయి.తెలంగాణలో జనవరి 13 నుంచి 17 వరకుపాఠశాలలకు, జనవరి 13 నుంచి 17 వరకుకళశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.ఇక ఈనెల 18న పాఠశాలలు, 16నకళశాలల్లోతరగతులుప్రారంభమవుతాయని తెలిపింది.ఇదిలా ఉంటే అటు…

హైదరాబాద్ లో దారుణం : ఇంజనీరింగ్ అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి..వాట్సాప్ గ్రూపుల్లో షేర్..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: పెరుగుతున్న టెక్నాలజీని కొందరు తప్పుడు ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కొందరు కామంధులు కాలేజీ అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి నగ్నంగా మారుస్తున్నారు. వాటిని వాట్సాప్ గ్రూపుల్లో.. ఫేస్ బుక్.. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుండటం…

బీజేపీ తెలంగాణ చీఫ్ గా కేసిఆర్ తో ఉద్యమ కాలం నుంచి సహవాసం చేసిన ఈటెల రాజేందర్..!?

జనసముద్రం న్యూస్,జనవరి 5: తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీకి తెలంగాణలో మైనస్ లు…

యుగాంతం మొదలైందంటూ శాస్త్రవేత్తల హెచ్చరిక

కంటికి కనిపించని సూక్ష్మజీవి(వైరస్) మనిషి మనుగడను శాసిస్తోంది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది. అయితే గతంలోనూ కొన్ని రకాల సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో జీవరాశులను కబళించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అనేక…

మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి  భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…

సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ “అధ్యక్షుల చేతుల మీదుగా “జన సముద్రం” పత్రిక క్యాలెoడర్ ఆవిష్కరణ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్డు నందు గల “సత్యమేవ జయతే” ప్రెస్ క్లబ్ ఆఫీస్ నందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ,జన సముద్రం…

విద్యార్థుల భవిష్యత్ కు పాఠశాలల్లో స్కూల్ సేఫ్టీ క్లబ్ …డీసీపీ శిల్పవల్లి

జనసముద్రం న్యూస్,శేరిలింగంపల్లి(డిసెంబర్ 28) పాఠశాలల్లో స్కూల్ సేఫ్టీ క్లబ్ కమిటీల ద్వారా విద్యార్థి భవిష్యత్ కు బంగారు బాట పెంపొందించేందుకు వీలుంటుందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలియజేశారు ,ఈ సందర్భంగా బుధవారం మదీనాగూడ రామకృష్ణ నగర్ లోని కల్లం అంజి రెడ్డి…

భారత్ పై అణు యుద్ధం చేస్తానన్న పాకిస్థాన్..ఇప్పుడు అడుక్కుతింటోంది

ఇంకేముంది.. భారత్పై అణుయుద్ధమే చేస్తాం.. అంటూ కోతలు కోసిన దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?  మాటలు కోటలు దాటించిన పాకిస్థాన్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అంటే.. అడుక్కతింటున్నారని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. దీనికి…

చైనాలో ఆగని కరోనా మరణాలు.. అంత్యక్రయలకు కూడా చోటు దొరకని దుస్థితి

కరోనాను పుట్టించిన చైనా అన్ని దేశాలకు పాకించి అందరి ప్రాణాలు తీసింది. ప్రపంచమంతా వ్యాక్సిన్లు తీసుకొని ఇప్పుడిప్పుడే బయటపడ్డారు.కానీ పుట్టినింట కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కరోనా కల్లోలం మళ్లీ షురూ అయ్యింది. ఏకంగా వైరస్ తో మరణ మృదంగం వినిపిస్తోంది.…

ఆధార్ తీసుకొని పదేళ్లు అయ్యిందా..వెంటనే అప్డేట్ చేసుకోండి : భారత విశిష్ట ప్రాధికార సంస్థ

అవసరం ఏదైనా కానీ.. ధ్రువీకరణ అన్నంతనే వచ్చే మాట.. ఆధార్. ప్రతి ఒక్క చోట ఆధార్ అవసరమే. అదే లేకుంటే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి.. అలాంటి ఆధార్ ను తీసుకొని పదేళ్లు అయితే.. దాన్ని వెంటనే అప్డేట్…

కోటి రూపాయల విలువైన నగలు దొంగతనం..స్టేషన్ లోనే దొంగ..ఊరంతా గాలించిన పోలీసులు..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ; చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా వెతికిన సామెత గుర్తుకు వచ్చే ఉదంతం ఒకటి తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే అప్పట్లో విడుదలై సక్సెస్ అయిన ‘క్రిష్ణగాడి…

నకిలీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి, డిసెంబర్ 24: నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును స్టేట్ ఎక్సైజ్‌ టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేసారు నలుగురు నిందితులతో కూడిన ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్ చేసారు పోలీసులు…

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…

సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి

భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది.  సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు…