టిడిపి మాజీ ఎమ్మెల్యే పై వైసీపీ వర్గీయుల దాడి..మాజీ ఎమ్మెల్యే సహ పలువురికి గాయాలు..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : వైకాపా వర్గీయులు దాడి చేయడంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పీఏ శివబాబు, మరో ముగ్గురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు,…

 సంకల్ప్ సిద్ధి మార్ట్ ఘరానా మోసం.. రూ.1500 కోట్ల కుంభకోణం 

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : తమతో పాటు మరో ఇద్దరిని ఖాతాదారులుగా చేర్పిస్తే కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా వేలాది మందిని చేర్చుకుంది ఆ సంస్థ. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది.…

తలచుకుంటే నీ భర్తను అరగంటలో చంపేస్తాం..సొంత చెల్లెలికి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే భార్య..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : చెల్లీ జాగ్రత్త. మా ఆయన అనుకుంటే అరగంటలో రౌడీలను పంపించి మీ ఆయన్ను చంపేస్తాం అంటూ అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భార్య తన సొంత చెల్లెలను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం…

అనంతపురం ముత్యాల రెడ్డి హోటల్ పప్పులో ఎలుకలు, బల్లులు కామన్ అట..!!

జనసముద్రం న్యూస్,అనంతపురం, డిసెంబర్ 4 : ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ, కమలానగర్, అనంతపురంఈరోజు ఈరోజు అనంతపురం నగరంలో కమలానగర్ నందు ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ వారి భోజనశాలలో మూడు గంటల సమయంలో పప్పు కొనుక్కోవడం జరిగింది పప్పు తీసి…

హాఫ్ సెంచరీ దాటనున్న ఏపి ప్రభుత్వ సలహాదారుల జాబితా..హైకోర్టు కొత్త సలహాదారులు వద్దని చెప్పినా పట్టించుకోని ఏపి ప్రభుత్వం.!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 4 ఏపీలో సలహాదారుల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. వారు ఏమి చేస్తారో ఏమి చేయాలని ప్రభుత్వం వారిని నియమించుకుందో జన సామాన్యానికి తెలియదు. అయితే గతంలో అప్పటి ప్రభుత్వాలలో సలహాదారులు ఉన్నా ఇంత ఎక్కువ సంఖ్యలో మాత్రం లేరు.…

సీఎం జగన్ ప్రమాణ స్వీకార్యాన్ని చూపిస్తూ రోగి కి సర్జరీ చేసిన డాక్టర్లు..!

మెదడుకు సంబంధించిన కొన్ని సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు సదరు పేషెంట్ మెలుకవతో ఉండాల్సి ఉంటుంది. అలాంటి వేళ సినిమాలు చూపించటం.. వారికి ఇష్టమైన మ్యూజిక్ వీడియోను వినిపిస్తూ క్లిష్టమైన సర్జరీని చేస్తుంటారు.తాజాగా అలాంటి ఉదంతం ఒకటి ఏపీలో జరిగింది. కానీ.. సదరు…

బిగ్ బ్రేకింగ్ : అమెరికా ఎన్నికల్లో విజయ గద్దె ప్రమేయాన్ని బయట పెట్టిన ఎలాన్ మస్క్

ట్విటర్ కొత్త అధినేత ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ట్విటర్ లీగల్ మాజీ అధిపతి విజయ గద్దెపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల సమయంలో జోబైడెన్ టీంతో గద్దె జరిపిన సంభాషణలు…

టీనేజర్ల పై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్..16 సంవత్సరాలకే జ్ఞాపక శక్తి కోల్పోయి 70 ఏళ్ల వృద్దుల్లా ప్రవర్తిస్తున్న యువకులు

అనంతపురం,డిసెంబర్3: చైనాకు చెందిన కరోనా వైరస్ ప్రపంచాన్ని నాలుగేళ్లుగా అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా.. లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. సైంటిస్టుల విశేష కృషి ఫలితంగా కరోనా వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా…

మరో రియల్ ఎస్టేట్ స్కాం..900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ అరెస్టు.!

జనసముద్రం న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3 : తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇస్తానంటూ రూ.900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ((టీటీడీ) సభ్యుడు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి…

నారా చంద్రబాబు నాయుడి శైలిలో అనూహ్యమైన మార్పులను తెచ్చిన వై.ఎస్.జగన్..థాంక్స్ చెబుతున్న తెలుగు తమ్ముళ్ళు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 3: ఏపీలో టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంటుంది. అలాంటిది తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఏపీ సీఎం జగన్కు థ్యాంక్స్ చెబుతున్నారు.  కారణమేంటని ఆరా తీస్తే మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తున్నా తెలుగు తమ్మళ్లు.…

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్

జనసముద్రం న్యూస్,అనంతపురం,డిసెంబర్ 3: విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించండి ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసిన మంత్రి అధైర్యపడకండి మీకు అండగా మేమున్నాం – మంత్రి ఉషాశ్రీచరణ్ అనంతపురము జిల్లా…

వైద్య విద్యార్థులకు ఏపి సర్కార్ షాక్..ఇకపై జీన్స్,టీ షర్ట్స్ కు నో.. డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాల్సిందే..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పీజీ మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు టీ షర్టులు ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) సంచలన ఆదేశాలు…

సీఎం జగన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 న కర్నూల్ లో రాయలసీమ గర్జన మరియు డిసెంబర్ 7న విజయవాడలో బీసి గర్జన : విజయవంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపు

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ●అంబెద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్‌ జగన్‌..! ●అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం..! బిసిలను బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌గా పరిగణించడం తప్పు, బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌గా సమాజం పరిగణించాలన్నదే జగన్‌మోహన్‌ రెడ్డి గారి…

అమాత్యుల ఆర్డర్.. మట్టి దాటింది బార్డర్..! మంత్రి ఫాంహౌజ్ నిర్మాణానికి ఊళ్లకు ఊళ్లే ఊడ్చేస్తున్న వైనం

జనసముద్రం న్యూస్,నందిగామ,డిసెంబర్ 2 : గత కొన్ని నెలలుగా అడ్డు అదుపు లేని తతంగం చేగూరు శివార్లలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు గతంలో బండోని గూడ, చౌలపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే తతంగం అమాత్యుల 100 ఎకరాల ఫామ్ హౌస్…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 16 లక్షలు విరాళం

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2: శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం (లోబావి) నందు భక్తులకు బస సౌకర్యార్థం నూతనంగా నిర్మించి ప్రారంభించిన 125 గదుల కైలాస సదన్ అతిథి గృహం నందు దాతలు భాగస్వామ్యం అయ్యేలా దేవస్థానం విరాళాల స్వీకరణ కొనసాగిస్తున్నది.…

ఒకే రోజు 180 ఎకరాల భూమి కొనుగోలు చేసిన వైసీపీ మంత్రి..ఆదాయం లేకుండా ఎలా కొన్నారని నోటీసులు జారీ చేసిన ఐటీ.!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ఎంత తోపు అయినా.. వ్యక్తిగత హోదాలో.. కుటుంబ సభ్యుల కోసం ఒకరోజులో ఎన్ని ఎకరాల భూమి కొనే వీలుంది? అంటే.. ఐదు పది.. పాతిక అని చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోరెండు తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు…

వైసీపీలో శ్రుతిమించుతున్న వర్గ పోరు..ఎంపీ ని ఓడించాలని ఎమ్మెల్యే..ఎమ్మెల్యే కు టికెట్ ఇవ్వకూడదని ఎంపీ..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 వైసీపీలో నాయకుల మధ్య వివాదాలు విభేదాలు ఎలా ఉన్నా..వాటిని సరిదిద్దు కోవాలని.. పార్టీ అధినేత సీఎం జగన్ చెబుతున్నారు. అయితే కీలక నాయకులే వివాదాలకు దిగుతుండడం ఇప్పుడు పార్టీకి తీవ్ర సంకటంగా మారిపోయింది. ఎంపీని ఓడించాలని ఎమ్మెల్యే…

ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకరించండి, ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లాను కోరిన మంత్రి అమర్నాథ్

జనసముద్రం న్యూస్,డిసెంబర్1,విశాఖపట్నం, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో పలు కొత్త కంపెనీలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా, రానున్న రోజుల్లో…

రాప్తాడు మండలం మండలం బొమ్మేపర్తిలో రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

జనసముద్రం న్యూస్,రాప్తాడు మండలం: రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నభూమి కంటే 50 వేల ఎకరాల భూమిని అదనంగా సృష్టించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఆరోపించారు. గురువారం రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామం నందు ‘వైఎస్‌ఆర్‌…