వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి..!!

జనసముద్రం న్యూస్,  వైఎస్సార్ జిల్లా, డిసెంబర్ 15 : వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో గత ఎన్నికల్లో ఆ పార్టీ 10కి 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో సైతం 9…

ఏపి లో కోర్టు దిక్కార కేసుల పరంపర..మొన్న డిజిపి,ఇవాళ ప్రభుత్వ సిఎస్ కు హైకోర్టు అక్షింతలు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించవద్దని గతంలో ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వ…

వణికిస్తున్న చలి పులి..!

అనంతపురం జిల్లా, చిన్మయి నగర్, ప్రసన్నాయపల్లి,జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల లోనూ మండూస్…

అప్పుల తిప్పలు.. ఆర్బీఐ వద్దన్నా 2300 కోట్లు కొత్త అప్పులు చేసిన ఏపి ప్రభుత్వం

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీవ్ర  ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల రెండు వారాలు గడిచిపోయినా ఇంతవరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లించలేదని…

మంత్రులు కేవలం కుర్చీల కే పరిమితం..సీఎంలు చెబితేనే పనులు..తెలుగు రాష్ట్రాల్లో మంత్రులను కూడా లెక్కచేయని అధికారులు..!!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : మంత్రి అంటే.. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా.. పవర్ ఫుల్. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ పనిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా మంత్రి పేషీకి…

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్దుడికి గుండెపోటు..సి.పి.ఆర్ విధానంతో బాధితుడిని కాపాడిన గ్లోబల్ హుమన్ రైట్స్ అవేర్నెస్ (గ్రా) చైర్మన్ కాసల కొనయ్య

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ప్రజా సమస్యలే తన ఊపిరిగా ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజంలో సమానత్వంగా జీవించాలని ఆలోచనతో తాను ఒక్కడిగా ప్రారంభమై నేటికీ సుమారు లక్షలాదిమంది ప్రజలను సభ్యులుగా చేర్చుకొని నేను కాదు మేము సైతం సమాజ సేవకులమే…

సీఎం జగన్ పై కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన సామాన్యుడిని చితక బాదిన పోలీస్ కానిస్టేబుల్

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ఒక సామాన్యుడు రోటీన్ కు భిన్నంగా ఒక సాహసం చేశాడు. సంచలనంగా మారేలా తన చేష్టతో తన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించాడో? లేదంటే ముఖ్యమంత్రి కంట్లో పడి.. సమస్య పరిష్కారం కావటమే కాదు.. సంబంధిత అధికారులకు…

వచ్చే నెల నుంచి పించన్ రూ 2750 కి పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ మొత్తాన్ని వచ్చే నెల నుంచి ప్రస్తుతం ఉన్న రూ.2500 నుంచి రూ.2750కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు జరుగుతుంది. వచ్చే…

రెండు వారాలు గడిచినా ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు..వేతనాలు పడని వారిలో ఎక్కువమంది ఉపాధ్యాయులే..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక నిపుణులు ఐవైఆర్ శర్మ వంటి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సైతం జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక…

ఏపి కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు..కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ క్లారిటీ..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 12: ప్రత్యేక హోదా కావాలి. ఇది ఏపీ జనం కోరిక. ఆ కోరికను పుట్టించింది కూడా రాజకీయ పార్టీలే. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాట్లాడింది. బీజేపీ అయితే విపక్షం నుంచి బిగ్…

అక్రమంగా మంజీరా నుంచి ఇసుక తరలింపు..!

నస్రుల్లాబాద్ మండల కేంద్ర సమీపంలో డంపింగులు..టిప్పర్లు లారీల ద్వారా దూర ప్రాంతాలకు వెళుతున్న ఇసుక…. జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి,డిసెంబర్ 12:: సామాన్య మానవునికి ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలంటే సవాలక్ష కారణాలు, తదితర ఆంక్షలు విధించే సంబంధిత అధికారులు ఏకంగా…

విజయనగరం నుంచి అనంతపురం వరకు వైసీపీ నాయకుల్లో కానరాని ఐక్యత..దాదాపు 80 నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 12: ఏపీ అధికార పార్టీకి 151 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులను పక్కన పెడితే.. కొత్తగా 85 నియోజకవర్గాల్లో కొత్తవారే విజయం దక్కించుకున్నారు. ఇక 45 నుంచి 60 నియోజకవర్గాల్లో అయితే.. కేవలం వెయ్యి…

యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక విలేఖరుల జీవితాలు బలి..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: .ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని…

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో తేనీటి విందుకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదివారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు తోపుదుర్తి రాజశేఖర్…

ఉచిత హామీల దెబ్బకు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం..!!బీజేపీ లా అభివృద్ధి చేస్తే గెలుస్తామని టిడిపి,వైసీపీ లకు నమ్మకం లేదా..??

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: వచ్చే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు షార్ట్ కట్ మెదడ్స్ ని ఎన్నుకుంటున్నారు. అందుకే ఉచితాల బాట పడుతున్నారు. ఏపీలో ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉన్నా ఒక లెవెల్ కి చేరింది మాత్రం ఉమ్మడి ఏపీలో…

జనసేన వర్సెస్ వైసీపీ..వివేకానందుడి జయంతి రోజున వైజాగ్ లో యువత తో పవన్ కళ్యాణ్ అతిపెద్ద సదస్సు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ఉత్తరాంధ్రా ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీలో పెద్ద సబ్ రీజియన్స్ లో ఈ ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ అయిదు ఎంపీ 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంతో రాజకీయాల్లో పరమపధ సోపానం అందుకోవాలని చూసేవారు…

ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం..మన హక్కులెంటో తెలుసా..??

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల…

భారత్ లో పెరుగుతున్న గుండెపోటు మరణాలు..యువకులు,మధ్య వయస్కులు,స్త్రీ ల పై అధిక ప్రభావం

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : గుండెపోటుతో మరణించారనే వార్త ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించేది. అది కూడా ముసలితనంలో ఉన్నవారిలో కన్పించేది. కానీ ఇప్పుడు మాత్రం గుండెపోటు అనే మాట ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వినాల్సి వస్తుంది. అది…

ఉచిత పథకాలకు ఓట్లు రాలవా..? గుజరాత్ తీర్పు తో వైసీపీ షాక్..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : ఉచిత పధకాల మీద జనాలకు మోజు లేదా. ఉచితంగా ఇస్తామంటే మొహం తిప్పుకుంటున్నారా అంటే తాజాగా గుజరాత్ జనాల తీర్పు చూస్తే అలాగే ఉంది అనుకోవాల్సి ఉంది. ఉచిత పధకాలు ఎన్నో ప్రకటించినా విపక్షాలకు ఓట్లు…

ప్రజాక్షేత్రంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

జనసముద్రం ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, నవంబర్ 8. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని వివిధ గ్రామాలలోని పర్యటన సందర్భంగా మార్గం మధ్యలో ఉన్న ఏడుళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు…