స్టీల్ ప్లాంట్ పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంటివ్ చెల్లించాలి:సీఐటీయూ
జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,జనవరి 9: ఈ రోజు వైర్ రాడ్ మిల్-2 సీఐటీయూ నూతన కమిటీ ని డ బల్యు అర్ యం 2 విభాగాధిపతి కె.వి.దినకర్ కి సీఐటీయూ గౌరవ అధ్యక్షులు, ఉక్కు పోరాట పరిరక్షణ కో కన్వీనర్ జె. అయోధ్యరాం,…
కాలుష్య నియంత్రణకు సహకరించండి : నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,జనవరి9: కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల తో పాటు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు.సోమవారం ఆమె కాలుష్య నియంత్రణలో భాగంగా జీవీఎంసీ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం…
ఇంటి స్థలం లేకుండా బ్రతుకుతున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలను మంజూరు చేయాలి : సిపిఐ
జనసముద్రం న్యూస్,తనకల్లు,జనవరి 8,వైభవ్ నరేష్ రిపోర్టర్: తనకల్లు మండల పరిధిలోని,తనకల్లు గ్రామ పొలం సర్వేనెంబర్ 782-3 వ లెటర్ గల ప్రభుత్వభూమిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి కదిరప్ప,మండల కార్యదర్శి రెడ్డెప్ప,రైతు…
అశ్రునయనాల మధ్య చరణ్ రెడ్డి అంత్యక్రియలు..అంత్యక్రియలకు హాజరైన తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి,తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి , తోపుదుర్తి నయనతా రెడ్డి
జన సముద్రం న్యూస్,అనంతపురం రూరల్,జనవరి8: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చియ్యేడు సింగిల్ విండో ప్రెసిడెంట్ పూలకుంట శివారెడ్డి కుమారుడు చరణ్రెడ్డి భౌతికకాయానికి అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. శివారెడ్డి కుమారుడు చరణ్రెడ్డి ఈనెల 5న బెంగళూరు…
సెయింట్ పీటర్స్ హై స్కూల్ 1987 10th క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక
జనసముద్రం న్యూస్,ప్రకాశరావు పేట,విశాఖపట్నం,జనవరి8: సెయింట్ పీటర్స్ హై స్కూల్ 10న్త్ క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించారు,,సుమారు 120మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు,,తామంతా 1986 – 1987 టైమ్లో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో వివిధ…
సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు,ముగ్గుల పోటీలు
జనసముద్రం న్యూస్:జనవరి,08.శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి/పుట్టపర్తి : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను మేలవించే విధంగా…ఈనెల 12న గురువారం టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…
వాలంటీర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన లెక్చరర్స్ కాలనీ వాసులు
జన సముద్రం న్యూస్,జనవరి 08,అనంతపురం: అనంతపురం లోని స్థానిక లెక్చరర్స్ కాలనీ వాలంటీర్ శ్రీమతి షర్మిల భర్త మహమ్మద్ రఫీ(35)ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా కాలనీఅసోసియేషన్ గౌరవాధ్యక్షులు క్రిష్ణా రెడ్డి,అధ్యక్షులు విశ్రాంత RIO క్రిష్టప్ప,సెక్రెటరీ వెంకట రంగయ్య ,కోశాధికారి…
మైనార్టీలకు అండగా వైస్సార్సీపీ ప్రభుత్వం..జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమితులైన మీరంబాషా సన్మాన సభ లో ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి
జనసముద్రం న్యూస్,జనవరి 08,ఉరవకొండ:: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా మీరం బాషా నియమితులైన సందర్భంగా ఆదివారం పట్టణంలోని పాత…
వై.యస్.ఆర్ జలకళ తో..బీడు భూములు సస్యశ్యామలం:మంత్రి ఉషాశ్రీచరణ్
జనసముద్రం న్యూస్,జనవరి రైతు అభివృద్ధే లక్ష్యంగా మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వై.యస్.ఆర్ జలకళ పథకంలో భాగంగా పేద రైతన్నలకు ఉచిత బోరు బావుల తవ్వకం మరియు ఉచిత మోటరు పంపుసెట్ల పంపిణీ కార్యక్రమంను…
టిడిపి, జనసేన మధ్య కుదిరిన సీట్ల సర్దబాటు..జనసేన కు 32 సీట్లు..??
జనసముద్రం న్యూస్,జనవరి 08: అంతా అనుకున్నదే అవుతోంది. ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. వచ్చే ఎన్నికలలో కలసిపోవాలని కలసి పనిచేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అని ప్రచారం ఇప్పటిదాకా జరిగింది. అయితే ఇపుడు అది నిజం కాబోతోంది…
అనంతపురం అర్బన్ నుండి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాం : టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
జనసముద్రం న్యూస్,జనవరి 08: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం (కాకినాడ జిల్లా) తిరుపతి (తిరుపతి జిల్లా) భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) కాకినాడ రూరల్…
హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
ఏపీలో ఉమ్మడి కార్యాచరణ కోసం మలివిడత భేటీ కొద్ది రోజుల క్రితం విజయవాడలో పవన్ కల్యాణ్ను కలిసిన చంద్రబాబు ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబును కలిసేందుకు వస్తున్న పవన్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన జనసేన జగన్ మళ్లీ సీఎం కాకూడదనే…
ఏపీలో 20 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలపై కన్నేసిన కేసీఆర్..!!
కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో 20…
శాంతిభద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
రాప్తాడు,( జనసముద్రం న్యూస్) రాప్తాడు ఎస్సై పి వై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది తో పాటు రామినేపల్లి, పుల్లలరేవు మరియు గొందిరెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని ఎవరైనా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన…
ఆంధ్ర ప్రదేశ్ లో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ..ఉపాధ్యాయురాలి పట్ల విద్యార్థుల వికృత చేష్టలు..!!
జనసముద్రం న్యూస్,జనవరి 7: సమాజంలో గురుశిష్యుల బంధానికి ఎంతో విలువ ఉంది. శిష్యుడికి విద్యాబుద్ధులు నేర్పించి గురువు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువుల పట్ల కొందరు విద్యార్థులు వికృతంగా వ్యవహరిస్తుండటం శోచనీయంగా మారుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థి…
సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సయ్యద్ అబ్దుల్ కరీంపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు..ప్రభుత్వ అధికారులకు తప్పని హైకోర్టు చివాట్లు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: ఏపీలో జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే వివిధ అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను సైతం వివిధ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టుకు పిలిపించింది. న్యాయమూర్తులను దూషిస్తూ…
మీ నోటికి మునిసిపాలిటీ కుప్ప తొట్టికి తేడా లేదు..మంత్రి ఆర్కే రోజా పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర వాఖ్యలు
జనసముద్రం న్యూస్,జనవరి 7: మెగా బ్రదర్ జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు మరోసారి నిప్పులు చెరిగారు. సాధారణంగా విమర్శలను పట్టించుకోరు.. నాగబాబు. అయితే తన అన్న చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం…
ఈ సైకో సీఎం ని నమ్ముకుంటే మీకు ఇబ్బందే అంటూ పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలుగుదేశం అధినేతకు కసి ఎక్కువ. వయసును కూడా పక్కన పెట్టి ఆయన దూకుడు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎం లను చూసిన చంద్రబాబుకు జగన్ ఒక కొరకరాని కొయ్య లాంటి సీఎం. అందుకే…

























