వెంకట్రాంపురంలో ఊపిరాడనివ్వని వాయు కాలుష్యం

వాయువు కాలుష్యానికి గురై ఒక నెలలోనే ఐదుగురు మృతి… ఏ ఒక్క నాయకుడికి అధికారికి కానరాదా గ్రామ ప్రజల బాధ..! మంచులాగా కమ్ముకుంటున్న పొగలు… గాలి పీల్చాలన్న భయపడుతున్న గ్రామస్తులు… జన సముద్రం న్యూస్ అనంతగిరి: ఒకప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి : పరిటాల శ్రీరామ్

జన సముద్రం న్యూస్, నవంబర్26,ఆత్మకూరు.:రాబోయే సార్వత్రిక ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం చాలా కీలకం అని పరిటాల శ్రీరామ్ తెలిపారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం…

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ్చిన కురుబ కుటుంబ సభ్యులు. జనసముద్రం న్యూస్:నవంబర్ 26,శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: పుట్టపర్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం సాయి ఆరామం నందు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా…

కార్యకర్తలకు అండగా మాజీ మంత్రి పల్లె పర్యటన..!

జనసముద్రం న్యూస్:నవంబర్26, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: నల్లమాడ,ఓడిసి న్యూస్: మండలం రెడ్డిపల్లికి చెందిన గంగులప్ప ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వారి నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వైద్య సహాయం నిమిత్తం…

ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే…పోలీసుల ప్రధాన లక్ష్యం ఎస్పీ శరత్ చంద్ర పవార్

జన సముద్రం న్యూస్ బయ్యారం: ప్రతినిధి (పసుపులేటి సతీష్ ): మండలంలోని చెరువు ముందు కొత్తగూడెం గ్రామంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు . వైద్య శిబిరానికి నిపుణులైన డాక్టర్లచే చుట్టు పక్కల గ్రామాల వారికి…

భార్యను చితక్కొడుతూ…ప్రియురాలికి వీడియో కాల్

ప్రియురాలి మోజులో పడిన ఓ వ్యక్తి భార్యను చితక్కొట్టాడు. అంతేకాదు.. ప్రియురాలి ఆదేశాలతో వీడియో కాల్ చేసి మరీ ఆమెకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించాడు.  ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. భర్త అతడి ప్రియురాలు ఆమె తల్లిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు…

మనీ పాలిటిక్స్ : ఒక్కో ఎమ్మెల్యే ఖరీదు తెలంగాణ లో 100 కోట్లు..రాజస్థాన్ లో 10 కొట్లేనా..!!

తెలంగాణకు రాజస్థాన్ కు శాన్ ధార్ ఫరక్ (తేడా) ఉంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామన్న బీజేపీ ఏజెంట్లు.. అదే రాజస్థాన్ లో కేవలం 10 కోట్లు మాత్రమే ముట్టజెప్పుతామన్నారు. ఇది మనం అంటున్న విషయం…

తెలుగు రాష్టాలలో… శబరిమల ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌-కొల్లాంకు డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2, 9, 16…

గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 100 మంది రేపిస్టులు, క్రిమినల్స్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ డిసెంబర్ 1వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. పట్టుమని వారం కూడా ఎన్నికలు లేవు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21శాతం…

బీజేపీ తో కటీఫ్..మోడీతో భేటీకి కెసిఆర్ డుమ్మా

కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇక నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్టే సమావేశాలకు కూడా వెళ్లకూడదని పంతం పట్టాడు. రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. జీ20 దేశాల కూటమికి…

యూపీ పోలీసుల వింత వాదన…ఎలుకలు మందు తాగతాయి..గంజాయి కూడా..!!

నిజమే.. యూపీ పోలీసులు చెప్పే మాటల్ని వింటే.. చప్పున ఒక సామెత గుర్తుకు వస్తుంది. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి తొడ కొట్టిందన్న చందంగా ఉందీ ఈ ఉదంతం గురించి వింటే. యూపీకి చెందిన పోలీసులు ఇప్పుడో చిత్రమైన వాదనను…

బోయలపల్లిలో జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

కళ్యాణదుర్గం : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పధకం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమంను ప్రారంభించి పథకం క్రింద…

జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…

అనంతపురం దిశ డిఎస్పీ శ్రీనివాసులు ఔదార్యం

అనంతపురం జిల్లా:తాను చదివిన బుక్స్ ని జిల్లా గ్రంధాలయ సంస్థ కి అందజేసిన అనంతపురం జిల్లా దిశా డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు. దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ని ఇచ్చిన డిఎస్పీ శ్రీనివాసులు. తాను…

రైతుల కోసం పాదయాత్ర కాదు పరిటాల ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పాదయాత్ర.

రాప్తాడు,( జనసముద్రం న్యూస్):- చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే పరిటాల సునీతకు దత్త పుత్రుడు సిపీఐ రామకృష్ణ. అబద్ధాలు కూడా నిజం అని నిరూపించే తత్వం పరిటాల సునీతది. నియోజవర్గంలో అమాయకపు రైతుల నుంచి భూములు దౌర్జన్యంగా లాక్కుని…

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

జనసముద్రం న్యూస్,రాప్తాడు : రాప్తాడు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు…

వైసీపీలో కలకలం : 8 జిల్లాల అధ్యక్షులను మార్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రీజనల్…