బడి… భయపెడుతుంది..
పాఠశాల మరమత్తులు జరిపించండి…చిన్న చౌడాపూర్ మండల ప్రతినిధి జులై 09/జనసముద్రం న్యూస్ :ప్రభుత్వం పాఠశాలల భవనాలతో పాటు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోంది. ప్రతీ యేటా విద్యా సంవత్సరం ఆరంభంలో ఆయా పాఠశాలల భవనాల మరమ్మతులకు,ఇతరత్రా పనుల నిమిత్తం…
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ 09: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.మంగళవారం రోజున జవహర్ నగర్ లోని ప్రాథమిక…
వాహనాలను తనిఖీ చేసిన హుజురాబాద్ ఏసిపి.
మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు, భారీ జరిమానాలు విధిస్తాము. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 9 జూలై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైనజమ్మికుంట లో మంగళవారం రోజున జమ్మికుంట పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు…
భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న సి ఆర్ వో ఆఫీస్ సిబ్బంది!
ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు,భక్తులకు రోజురోజుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ,సి .ఆర్ .వో ఆఫీసులో పనిచేసే సిబ్బందిపై ఎందుకు అంత ప్రేమ సిబ్బంది చేస్తున్న దోపిడీ లో ఉన్నదికారులకు వాటాలు…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రైల్వేకోడూర్ ఇంచార్జ్ రూపానందరెడ్డి గారి ధర్మపత్ని మరియు కూటమి ఎమ్మెల్యే
రైల్వే కోడూర్ జనసముద్రం న్యూస్ జూన్ 28 ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంఎన్నికల్లో రైల్వే కోడూర్ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరవ శ్రీధర్ విజయం సాధించిన సందర్భంగా రైల్వే కోడూర్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్…
వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ
జూన్ 26 (జనసముద్రం న్యూస్ చింతపల్లి ) చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామ పరిధిలోని విరాట్ నగర్ కాలనీ వద్ద వృద్రురాలి మెడలోని గొలుసు లాక్కెళ్లిన వైనంబుధవారం రోజు నాడు సాయంత్ర నాలుగు గంటల సమయం లో కుర్మేడు గ్రామానికి చెందిన…
షర్మిలని తప్పించండి, కాంగ్రెస్ లో విలీనం చేస్తా ?బెంగుళూరులో డీకే శివకుమార్ ముందు, ఆఫర్ పెట్టిన జగన్…?
జనసముద్రం న్యూస్, జూన్ 26: 11 సీట్లకే పరిమితమిన్ ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి, ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తన పైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు…
దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడు
జనసముద్రం న్యూస్,జూన్18: దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడుముంబైలోని వసాయ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్తో తలపై 14 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చించ్పాడలో…
వరుస కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నా జ్ఞానపురం రైతులు, ప్రజలు
జనసముద్రం న్యూస్, జ్ఞానపురం,విశాఖపట్నం,జూన్17,గత 2రోజులుగా వరుస కరెంట్ కోతలతో తామంతా చాల ఇబ్బందులు పడుతున్నామని జ్ఞానపుర ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు చెబుతున్నారు,,ముఖ్యం గా వృద్దులు,చిన్న పిల్లలు,పేషంట్లు ఒక ప్రక్క కరెంట్ కోతతో మరొక ప్రక్క త్రీవ్రమైన ఎండ వేడివలన ఉక్క…
శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
జనసముద్రంన్యూస్, జూన్ 18, పల్నాడు జిల్లా, మాచర్ల. మాచర్ల పట్టణంలోని శ్రీనివాస్ మహల్ వెనుక వైపు ఉన్న వడ్డెర కాలనీ లో గల శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణ పూజలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం…
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్
(జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గం ప్రతినిధి) ద్వారకాతిరుమల,జూన్18: తెలుగుదేశం పార్టీఅధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నునియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు కి ఉప ముఖ్యమంత్రి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బిజెపి.నేతలకు. ఏలూరు జిల్లా యాదవ సంఘం…
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
జనసముద్రం న్యూస్ ,జూన్17: చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే వాట్సాప్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్…
వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన
వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ధర్మవరపు మురళీ రాప్తాడు మండలం, ప్రసన్నాయ పల్లి, జనసముద్రంన్యూస్,జూన్17: ప్రసన్నాయపల్లి గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు పరిటాల సునితమ్మ &ధర్మవరపు మురళీ గారి సహకారంతో ప్యూరి ఫైడ్ నీటి కోసం ప్లాంట్ నిర్మాణాన్ని…
జగన్మోహన్ రెడ్డి…!! ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, నిందించడం నీ భ్రమ..!
స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా.. పొద్దున్నే లేచి ఈనాడు పేపర్ చూసేవాడు.. మీలాగా సాక్షి చూసేవాడు కాదు… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చివరి స్పీచ్లో జగన్ ప్రజల్నే నిందించారు. పథకాలు తీసుకుని కూడా ఓట్లేయలేదన్నారు. అంటే…
విలేఖరులు కావలెను
. విలేఖరులు కావలెనుhttp://www.janasamudram.comజనసముద్రం న్యూస్ పత్రిక లో పనిచేయుటకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాలు,మండలాల వారీగా విలేఖరులు కావలెను..సంప్రదించండి..9494184136
మనుషులు యొక్క నాడిని..?? పసికట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి.. “కొండేటి కిరణ్” (k k survey)..!!
*రాయలసీమ నెల్లూరు వాసి కావడం, మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం…!! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూన్ 5 జనసముద్రం న్యూస్ పేరు: కొండేటి కిరణ్ఊరు: నెల్లూరుసంస్థ: KK Surveys నేషనల్ సర్వే సంస్థలు కూడా పట్టని జనం నాడి,…
అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడట… అన్నట్లుంది జనసేన పార్టీకి..!!
జనసేనకు మరో గుడ్ న్యూస్… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూన్ 5 జనసముద్రం న్యూస్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా…
ఘోరం గా ఓడిపోయిన వైసీపీ పార్టీ కి…?? జగనన్న వదిలిన బాణమా..? ఊహించిన పరిణామమా…!!
ఆశలు పెట్టుకున్న ఎస్సీ, ముస్లిం సామాజిక ఓట్లకు గండి కొట్టింది ఎవరు..? ప్రజలకు మసిపూసిన యాలక్కాయను చూపించి..?? లోపల ఉన్న గుజ్జును తినేయడమా…? నమ్ముకున్న సలహాదారుడు ధనుంజయ రెడ్డి…?? సజ్జల రామకృష్ణారెడ్డి…? జనసముద్రం న్యూస్ రిపోర్టర్,జూన్ 5: అప్పుడు అన్న వదిలిన…
పల్నాడు జిల్లా లో చుక్కలు చూపిస్తున్న కూరగాయ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు
జనసముద్రంన్యూస్, జూన్ 5, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న క్రమంలో కూరగాయ ధరలు మరియు నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందకుండా పోయాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు టమోటా, దోసకాయ,మునక్కాయ, బెండకాయ, వంకాయ, కాకరకాయ అక్షరాల 80…
ప్రమాదం జరిగితే తప్ప సరి చెయ్యని అధికారులు.
సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల్ జనసముద్రం ప్రతినిధి :- కథనం జూన్ 05. ఝరసంగం మండలం పరిధిలో కప్పాడ్ గ్రామంలో పొలాల మధ్యలో ఏర్పాటు చేసిన త్రీ ఫేస్ విద్యుత్ స్తంభం వంగిపోయింది, మరో మూడు స్తంభాలు కూడా వంగి ప్రమాదాన్ని…

























