నరసరావు పేట 1వ  మరియు 2వ పట్టణ పోలీసు స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన  పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.

 జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 23, నరసరావుపేట:- ప్రాపర్టీ నేరాలనియంత్రణకు కృషి చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి. పెండింగ్ కేసులను తగ్గించాలని, దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ  రికవరీ పై దృష్టి సారించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత…

అంబేద్కర్ భవనం స్థలం కొరకు సబ్ కలెక్టర్ కి వినతి..

దామరచర్ల మండలం.ఏప్రిల్ 23.(జనసముద్రం న్యూస్): మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ని మండల దళిత…

అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన

జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్ ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23, జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ…

భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు

జనసముద్రం న్యూస్,మార్చి.4,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామంలో భూమి వివాదం వలన ఇరువర్గాలు మధ్య గొడవ జరిగింది. ఆ గ్రామానికి చెందిన ముత్తారవు.దుర్గయ్య. వెంకన్న. సంజీవరావు. పుల్లారావు అనే అన్నదమ్ములకు సుమారు 6 ఎకరాల భూమి ఉంది.…

పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ పచ్చని పంటలు, పండించిన రైతులే సాక్ష్యం

జనసముద్రం న్యూస్,మార్చి.04 పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ దీని పండిన పంటలు, పండించిన రైతులే సాక్ష్యం. రూ.వెయ్యి లేదా రూ.1200 కోట్ల నిధులు ఇచ్చి నాలుగైదు నెలలు పనిచేస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి రైతాంగానికి సాగునీరు అందుతుంది పాలమూరు…

రాష్ట్రస్థాయి కి ఎంపికైన విద్యార్థుల ప్రాజెక్టులు

ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చి 04 తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ కళాశాల విద్యాశాఖ వారు డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన జిజ్ఞాస ప్రాజెక్టు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూరు నుండి రెండు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్ టి. ప్రతాప్…

హాల్ టికెట్ పేరిట దోపిడీ

ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చ్ 04హాల్ టికెట్ విద్యార్థుల దగ్గర దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతవత్ రవీందర్ టి ఎస్ ఎస్ ఓ జిల్లా ప్రధాన…

పేరుకే ప్రజావాణి,ఫిర్యాదులు తీసుకోవడానికి అధికారులు ఉండరు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘాట్కేసర్ మున్సిపల్ అధికారుల వింత పోకడమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (మార్చి.04)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ:-ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం రోజు రోజుకు నిరుపయోగంగా మారుతుంది.సాధారణ రోజుల్లో ప్రజలు తమ…

నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి

జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మార్చి 4 చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామములో వాహన తనిఖీలు నిర్వహించు చుండగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామము నకు చెందిన ఒక వ్యక్తి…

ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం

జన సముద్రం న్యూస్ దొనకొండ ప్రతినిధి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3-03-2025 నుండి 8-3-2025 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల్య వివాహాలను నిర్మూలించుట గురించి మత…

జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌కు ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 14వ తారీకు నాటికి జ‌న‌సేన పార్టీ ఏర్ప‌డి 10 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర మాన్ని…

మలక్ పేట వివాహిత మృతి కేసులో ట్విస్ట్.

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష భర్త వినయ్‌…

వైసిపి కార్యకర్తను పరామర్శించిన ఎమ్యెల్యే తాటిపర్తి.

జన సముద్రం న్యూస్,ఫిబ్రవరి 28 పుల్లలచెరువు . రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త కంచర్ల.వీర ప్రసాద్ ను ఎర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి.చంద్రశేఖర్ గురువారం పరామర్శించారు.మండల కేంద్రమైన పుల్లల చెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి కి స్వాగతం పలికిన నాయకులు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతికి స్వాగతం పలికిన ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్,భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అల్వా…

ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు

జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, వెల్దుర్తి మండలం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రమైన వెల్దుర్తి జడ్పీ హెచ్ హైస్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు…

ముళ్ళ పొదల పాలైన పసికందు

భారమైన కన్న పేగు బంధం జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, పల్నాడు జిల్లా, వినుకొండ. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో గుర్తు తెలియని మగ బిడ్డను రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు* వినుకొండ తహసిల్దార్…

మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సందర్శించి,తనిఖీ చేశారు.సంస్థలో జరుగుచున్న పనులను గూర్చి కమిషనర్ అంజన్ కుమార్ రెడ్డిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించారు.సిబ్బందితో వివిధ పనుల గూర్చి,పరిస్థితులు అడిగి…

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28మెదక్ జిల్లాచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలోని సూరారంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం ప్రకారం… గ్రామానికి…

ఈ రోడ్డు ను బాగుపరచేనాయకులే లేరా…?

రోడ్డు పై ఉన్న గుంతలతో ప్రమాదాలు జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 ఫిభ్రవరి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం ఇల్లందకుంట (అపర భద్రాద్రి) మండలం ఆవాస ప్రాంతంలో రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో వాహన…

శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం

యాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం మహాదేవపురంలోని అక్కన్న మాదన్న ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అభిషేకం,అర్చన కార్యక్రమాల్లో…