సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఏపీ అగ్రస్థానం..ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22: మహారాష్ట్ర.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. ముంబై నాగపూర్ ఫూణే భీవండి సహా ఎన్నో నగరాలు ఉండడంతో ఇక్కడికి వలసవచ్చే వారితోపాటే సెక్స్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇన్నాళ్లు మహారాష్ట్రనే దేశంలో తొలి స్థానంలో ఉండేది.…

వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే..వైసీపీ కి సర్వే షాక్..!!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 21: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది పెద్ద చర్చ. దాని మీద సర్వేలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక ఎవరి మటుకు వారు తమ పార్టీయే గెలుస్తుంది అని అంటూంటారు. అయితే…

వైసీపీకి మరో ఎదురు దెబ్బ..ఎన్నికలకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలన్న నిర్ణయాన్ని తిరస్కరించిన ఈసి

ఏపీ సీఎంజగన్ తీసుకున్న నిర్ణయం బాగుందని.. ఒకవైపు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఇది ఏ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమైనా.. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మారుతుందని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దుకున్నారు. అయితే.. అంతా అనుకున్నట్టు జరిగితే ఇబ్బంది ఉండేది…

చనిపోతే ప్రభుత్వం రూ.5లక్షలు సాయం చేస్తే.. అందులో రూ.2.5 లక్షలు లంచం..అంబటి రాంబాబు పై బాధితుల ఆరోపణ..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: రాజకీయ ప్రత్యర్థులపై విపరీతమైన ఆవేశంతో విరుచుకుపడే ఏపీ మంత్రుల్లో అంబటి ముందు వరుసలో ఉంటారు. మాటలో గంభీరం.. అసలేం చేయకున్నా కూడా అంతా చేసేసినట్లుగా ఉండే తీరు ఆయన సొంతమన్నట్లుగా పేరు ఉంటుంది. తాను నమ్మిన దానికి…

గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు..ఆధారాలను ఐటీ అధికారులకు అందజేసిన టీడీపీ నాయకులు..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోందా?  ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడ అడ్డాగా నిర్వహించిన క్యాసినోపై ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారా? అంటే.. ఔననే అంటున్నారు…

అంబ.. అంబటి అంటూ అంబటి రాంబాబుకు ఘాటు రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆవేశంతో కదిలిపోయే పవన్ కల్యాణ్ ను చూసేవారు. ఆ తర్వాత మాటల్లో అస్పష్టత ఉన్న ఆయన.. గడిచిన కొద్దికాలంగా మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తొందరపాటు తగ్గటం.. అనవసరమైన ఊగిపోవటాలు పోయి.. విషయాన్ని సూటిగా..…

విద్యార్థులకు సీఎం జగన్ పుట్టినరోజు కానుక.. శాంసంగ్ ఏ7 ట్యాబ్

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న పురస్కరించుకుని ఆ పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రక్తదానాలు అన్నదానాలు వస్త్ర దానాలు పేదలకు పండ్లు…

గ్రామసభల షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలి : ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక

జన సముద్రం న్యూస్,డిసెంబర్ 19,అనంతపురం: ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు టివి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే గ్రామసభల నిబంధనల ప్రకారం షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.…

మాజీ మంత్రి శంకర్ నారయణ పై క్యాడర్ తీవ్ర వ్యతిరేకత..చివరికి టికెట్ కే ఎసరు పెడుతుందా..?

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 19: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం పెనుకొండ. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న మాలగుండ్ల శంకర నారాయణకు ఇప్పుడు ఫుల్లుగా వ్యతిరకత కనిపిస్తోంది. అసలు ఆయనకు టికెట్ ఇవ్వడానికి కూడా…

పొలిటికల్ హీట్..తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎవరు సపోర్ట్.??

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ బాగానే ఉంది. అధికార పార్టీలు మళ్లీ తమ పంతం నెగ్గించుకు నేందుకు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల ఉనికి ప్రభావం కూడా ఎక్కువగానే…

చంద్రబాబు విజన్ వర్సెస్ జగన్ సంక్షేమం..గెలిచేదెవరు..??

జగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే తనకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఖజానా ఖాళీ అవుతున్నా తన తొలి ప్రాధాన్యతగా సంక్షేమానికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రతీ గడపకూ తిరిగి సంక్షేమ గురించి…

గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా…

వైసీపీ ఓడిపోతే నష్టపోయేది పేద ప్రజలే..ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్న సీఎం జగన్..!

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యూహాన్ని మరింత వేగం పెంచేందుకు జగన్ అనేక రూపాల్లో ప్రయ త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో…

చంద్రబాబు భద్రత పై ఎన్.సి.జి కమాండర్ రివ్యూ..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై మరోసారి జాతీయ భద్రతా దళం(ఎన్ ఎస్ జీ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ ఎన్ఎస్జీ…

మా కన్నా కూలి పనులు చేసుకునే వాళ్ళే నయం.. ఏపి లో ఉద్యోగుల ఆవేదన..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17: ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న సున్నితమైన బంధం తెగిపోయే పరిస్థితికి చేరుకుందా? సర్కారుపై నేరుగా ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలి చేసుకుని…

ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆమెను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. జ్యోతి సురేఖను క్రీడాకారుల కోటాలో…

ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున ప్రతి రోజూ.. ఉదయం సాయంత్రం..ఇంటింటికీ వైసీపీ గృహ సారథులు

ఏపీ ప్రజలకు ఇక మైండ్ వాష్ ఖాయం. ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు. ముఖ్యంగా ఎన్నారై లు అయితే..మరింత ఆసక్తిగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తనుంది. మరీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వమే…

తమ స్వార్థం కోసం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల పై ఆధార పడకండి.. ఏపి ప్రజలకు వైఎస్ షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ హితవు..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిల కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందన్న విషయం ఈ మధ్యన తరచూ వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అన్న కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటమే…

మీరు నోరు మూసుకుంటే తర్వాత సమాధానం చెబుతా..మహిళ పై నోరు జారీ..తరువాత వరాలిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: ఎన్నికల వేళ ఓటు వేయించుకోవటానికి వచ్చినప్పుడు ప్రదర్శించే వినయం.. ఓపిక.. ఆ ఎన్నికల్లో గెలిచి.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతరించినంతనే ఒంట్లోకి వచ్చే అహంభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. బాధ్యత మీద పడే సరికి మరింత…