మోదుగుల గూడెం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి వసతి లేక విలవిల పోతున్న విద్యార్థులు.
జనసముద్రం (డోర్నకల్ డివిజన్) మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది. పడుతున్న పట్టించుకోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల చెప్పిన పట్టించుకోవడం ప్రధాన…
ఓలా ఐడియా అదుర్స్ హెల్మెట్ లేకపోతే బండి స్టార్ట్ కాదు!
జనసముద్రం న్యూస్, జూన్ 20:టూవీలర్స్కు ఇండియా అతిపెద్ద మార్కెట్గా నిలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్కు సైతం మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో సేఫ్ రైండింగ్పై…
పేద విద్యార్థులకు చేయూత కెసిఆర్ సేవాదళ్
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా శామీర్ పేట జన సముద్రం న్యూస్ జూన్ 20 మంగళవారం శామీర్ పేట లో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా, ఎడ్యుకేషన్ డే ను పురస్కరించుకుని గురుకుల మైనారిటీ పాఠశాల , కళాశాల లో, బిసి గురుకుల…
ప్రభుత్వానికి, కే ఎస్ ఆర్టీసీ కి గుదిబండ లా మారిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం
జనసముద్రం న్యూస్, జూన్ 20: మనదేశం లో జనాభాకి అనుగుణంగా సౌకర్యాల లేమి కారణంగా… బస్సు లో సీటు కోసం రైలులో సీటు కోసం కొట్టుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటుంది. చాలా మంది సీటు నాదంటే నాది అని కిటికోలోంచి కర్చీఫ్…
సి కొత్తూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యా దినోత్సవ కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీరోలు మండలం, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు సిగ్రామం లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, విద్యాభివృద్ధి గురించి నినాదాలు ఇవ్వడం జరిగింది.ఆ…
కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటుందా…వెంటనే మనుకోక పోతే అదోగతే..!
జనసముద్రం న్యూస్, జూన్ 20: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ కాలు నాదే.. ఆ కాలూ నాదే.. నా కాలు మీద కాలేసుకుంటే ప్రాబ్లం ఏంటీ అంటూ బన్నీ ఓ వ్యక్తిని ప్రశ్నిస్తాడు.…
విడాకుల కోసం తన వద్దకు వచ్చే జంటలను కలుపుతూ ప్రజా సేవ చేస్తున్నాడని విడాకులు కోరిన న్యాయవాది భార్య..!!
జనసముద్రం న్యూస్, జూన్ 17: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అన్నట్లుగా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. పాములను ఆడించేవాడు పాముకాటుకే బలైపోయినట్లు కొన్ని ఊహించని సంఘటనలు నిత్యం ఏదో ఒక రూపంలో వెలుగులోకి…
గుండెపోటుతో మృతి చెందిన కందిపాటి హుస్సేన్
మోదుగుల గూడెం గ్రామంజన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబా జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం విలేజ్ లోని ఎస్సీ కాలనీకి చెందిన కందిపాటి హుస్సేన్ తండ్రి పేరు మైసయ్య కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా బుధవారం రోజు ఖమ్మం…
బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు
బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై మరోసారి ఐటీ అధికారులు దాడుడలకు దిగారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నేతల…
మరో మారు మానవత్వం చూపిన మాజీ మేయర్
క్షత్తగాత్రుడిని పరామర్శించిన మాజీ మేయర్ రామ్మోహన్ జనసముద్రం న్యూస్ ప్రతినిధి, జూన్ 13 ఉప్పల్ నియోజకవర్గం జమ్మిగడ్డ నివాసి అయిన చంద్రయ్య యాదవ్ గారి కుమారుడు సాయి యాదవ్ నిన్న రాత్రి జమ్మిగడ్డ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.…
ఎమ్మెల్సీ రేసులో కెసిఆర్ సేవాదళ్ అఫ్జల్ ఖాన్
మల్కాజ్గిరి శామీర్ పేట జనసముద్రం న్యూస్ జూన్ 13 బుధవారం శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్…
బీచ్ లోఈతకు దిగిన యువకుడ్ని మింగేసిన సొర..
రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్ ను సందర్శించాడు. ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్ లో బస చేశాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి బీచ్ లో సరదాగా ఈత కొడుతున్నాడు. ఇంతలో ఒక…
గ్యాస్ గీజర్ వాడే వారికి ఇదో హెచ్చరిక..గ్యాస్ గీజర్ కు ఇద్దరి ప్రాణాలు బలి..!
అపాయం పొంచి ఉన్నా.. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా లేకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయానికి గురవుతుంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.…
ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ సంతోష్ కుమార్
తెలంగాణ రన్ కుసుమ జగదీష్ కి అంకితం. జనసముద్రం న్యూస్ ప్రతినిధి జూన్ 12 :(తుపాకుల రమేష్) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల నుండి డెకాథ్లాన్ వరకు…
ఇద్దరి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యం
జనసముద్రం న్యూస్, జూన్11, అనంతపురం జిల్లా: ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్ హెచ్ 42 హై వే పై ఆర్ డి టి స్టేడియం ముందర రోడ్ ప్రమాధంలో ఇద్దరు మృతి చెందారు సర్. ఒక మోటార్ సైకిల్…
మాజీ సర్పంచ్ ను పరామర్శించిన డాక్టర్ రాంచంద్రునాయక్..
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కోత్తూరు (సి) గ్రామ మాజీ సర్పంచ్ యానాల బిక్షమయ్య ఇటీవల ప్రమాద వశాత్తు కాలు జారీ కింద పడటం తో కాలు విరగడంతో విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
నూతన దంపతులనుఆశీర్వదించినబిఆర్ఎస్ నాయకులు
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాజన సముద్రం న్యూస్ జూన్ 09 శామీర్ పేట సర్పంచ్ విలాసాగరం బాలామణి మనవరాలు మౌనిక పెళ్ళి విందు లో మంత్రి మల్లారెడ్డి , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు , నక్క ప్రభాకర్ గౌడ్,…
వెపన్ లాంటి స్లొగన్స్ కోసం బాబు,మోడీ,జగన్,కేసిఆర్ ల వెతుకులాట..!!
జనసముద్రం న్యూస్,జూన్ 09: రాజకీయాల్లో నినాదాలే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి పోవాలంటే అది గన్ లా పేలేలా ఉండాలి. జనం బుర్రల్లోకి చొచ్చుకుని పోయి నిరంతరం వారిని ఆలోచింపచేస్తూ ఉండాలి. అలాంటి స్లోగన్స్ కి దేశం లోనూ ఏపీ…
తారక రాముని శత జయంతి సందర్భంగా కదిరిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జన సముద్రం న్యూస్,08జూన్,కదిరి.నందమూరి తారక రామారావు గారి శత జయంతి పురస్కరించుకొని కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్యక్షతన శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి,పుట్టపర్తి నియోజకవర్గ స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు కదిరి stsn డిగ్రీ కాలేజీ నందు అట్ట…
మంటగలుస్తున్న మానవత్వం…ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయతానికి ఎవరూ గుర్తించని మృత దేహాలను వాడుకుంటున్న కేటుగాళ్లు
నసముద్రం న్యూస్ జూన్ 7: ఒకపక్క ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఆ రైలు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోతే మరొక పక్క కేటుగాళ్లు మాత్రం తమ పని తాము కానిస్తున్నారు. నిజానికి…

























