అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత

జన సముద్రం న్యూస్,కోహెడ సెప్టెంబర్ 14: (కోహెడ ప్రసాదరావు)సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులోని పిల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలి స్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెల్లి పరశురాములు ఎలాంటి…

నేడు మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్య విజ్ఞప్తి

జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 14, పల్నాడు జిల్లా, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి. ఈరోజు అనగా 14.09.2024 రెండో శనివారం కావటంతో 132/33 కె.వి మాచర్ల మరియు 132/33 కె వి గుండ్లపాడు సబ్ స్టేషన్ పరిధిలో గల మాచర్ల టౌన్, మాచర్ల మండలం,…

రాజంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా బచ్చోటి భాస్కర్, కార్యదర్శిగా మందా శివయ్య రాజంపేట -జన సముద్రం న్యూస్రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంక్షేమమే లక్ష్యంగా రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ ముందుకు సాగాలని సీనియర్ పాత్రికేయులు కళాంజలి అప్పారావు, తాలూకా…

అధికారం దక్క లేదని అక్కస్ తోనే జగన్ భారీ కుట్రకు తెగింపు : యాగంటి మల్లికార్జునరావు.

జన సముద్రం న్యూస్ మాచర్ల సెప్టెంబర్ 14.అధికారం దక్కలేదనే అక్కస్ తోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలపై కక్షగట్టి, పగ తీర్చుకునేలా బోట్లతో ఢీ కొట్టి బ్యారేజీని కూల్చేందుకు కుట్రపన్నాడని, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున…

54 ఎర్ర చందన దుంగలను, ఒక మినీ లారీని పట్టుకున్న రిస్క్ టీం…!!

ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్( ఆర్ఎస్ ఏఎస్ పీఎఫ్ ) అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 14 జన సముద్రం న్యూస్ సుమారు రూ.62.5 లక్షల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను మినీ లారీ తో సహా స్వాదీనం చేసుకున్న తిరుపతి టాస్క్…

మురుగునిటీ సమస్యతో ఇబ్బందిపడుతున్న గ్రామ ప్రజలకి ఉపశమనం

సమస్యను పూర్తిగా పరిష్కరించిన పామిడి ఇంచార్జ్, జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14 అనంతపురం జిల్లా ( పామిడి రూరల్ ) పామిడి మండలం, గుంతకల్లు నియోజకవర్గం, శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు…

ఆదమరిస్తే… అంతే సంగతి

జన సముద్రం న్యూస్, ఆగస్టు 22 (భద్రాచలం):భద్రాచలంలోని కూనవరం రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రహదారిపై గుంత ఏర్పడింది. ఈ మార్గం మీదుగా పలు వాహనాలు వెళ్తుంటాయి. వాహనదారులు రహదారిపై ఏర్పడిన గుంతను గమనించకపోతే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే…

మహిళలల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: విజయ శంకర్

జన్నారం విలేఖరి, జన సముద్రం న్యూస్, ఆగస్టు 22మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా మహిళ ఐద్వా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి…

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరిలోని రూరల్ పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం రోజున కానిస్టేబుల్ మెట్టు మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి (35) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.మధుసూదన్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన…

దండేపల్లిలో చోరీ కేసులో నిందితులను పట్టుకున్న సీఐ.. ఎస్సై.. సొత్తు రికవరీ..

ఎల్కతుర్తి ఆగస్టు 21 జన సముద్రం న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి నగదు ,7 తులాల బంగారం, చోరీ ఆగస్టు 2న జరిగిందని సీఐ పులి రమేష్ తెలిపారు. బుధవారం నిందితుని పట్టుకొని,…

వీధి కుక్కల సైర్య విహారం.

మండల కేంద్రంలో ఉదృతంగా మారిన గ్రామ సింహాల పోరు ఆగస్టు 21 (జనసముద్రం న్యూస్ చింతపల్లి) మండల కేంద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడద. చిన్న పిల్లలను పెద్దలను ఒంటరిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసి ఘోరంగా గాయపరుస్తున్న వీధి కుక్కలు. వారం…

జనసముద్రం కథనానికి స్పందన.

గుంతలు పడిన రోడ్ల కు ఎట్టకేలకు మరమ్మత్తులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 18 ఆగష్టు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట (టౌన్) మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు…

ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .

జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ…

సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా చౌడపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది

జనసముద్రం న్యూస్ ఆగస్టు17: పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.లక్షల వరకు పూర్తిగా ఋణ మాపి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ. మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

వర్షపు తాకిడికి నిండిన మాన్ హోల్ -పరిశీలిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.

కూకట్ పల్లి ప్రతినిధి, జన సముద్రం ఆగస్టు 18 124 డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారి ఛత్రపతి శివాజీ నగర్ వద్ద మ్యాన్ హోల్ పొంగి వరద నీరు రోడ్డు మీదకు ప్రవహిస్తున్న నేపద్యంలో అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను…

చిట్వేలి నూతన ఎస్ఐ గా రఘురాం బాధ్యతలు

చిట్వేలి జనసముద్రం ఆగస్టు 18అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి నూతన సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం శనివారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీల్లో భాగంగా పుల్లంపేట నుంచి బదిలీపై చిట్వేలికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు ఎటువంటి…

ఏడుగురాళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు వైద్య సిబ్బంది నిరసన

జన సముద్రం న్యూస్ చింతూరు, ఏడుగురాళ్ల పల్లి ఆగస్టు 17:- కలకత్తాలో విధుల్లో ఉన్న వైద్య విద్యార్థిని పైఅత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాని కోరుతూ శనివారం నాడు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వైద్య…

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 జయంతి

జనసముద్రం న్యూస్, ఆగస్టు 18సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆగష్టు 18 న 374 జయంతి సందర్భంగా (17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్) సర్వాయిపాపన్నగౌడ్,చరిత్ర తిరగరాసిన పేదోళ్ల రాజు , వెలుగులోకి రాని యోధుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.17న…

గుంతల మయంగా తవక్లాపూర్ రహదారి

జనసముద్రం జూలై 28:డిండి: నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని నగార దుబ్బ తండ గ్రామపంచాయతీ నుండి తవక్లాపూర్ గ్రామపంచాయతీకి వెళ్లే మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలుగా తయారై ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని…

గుంతలతో ప్రమాదకరంగా మారిన రోడ్డు

ఖానాపూర్ నియోజకవర్గం జూలై 28(జన సముద్రం న్యూస్)ఉట్నూరు షాంపూర్ ఎక్స్ రోడ్ నుండి జైనురు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలతో ఈ రోడ్డు మార్గంగా అధ్వానంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు గుంతలతో ఉండటంతో అటువైపు రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర…