ఘోర ప్రమాదానికి గురైన అయ్యప్ప స్వాముల బస్సు..20 మందికి తీవ్ర గాయాలు

అయ్యప్పస్వామి మాలలు ధరించిన భక్తులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లడంతో 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచీ…

వారణాసిలో బోటు మునక.. యాత్రికులకు తప్పిన ప్రమాదం

వారణాసిలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగానదిలో పిండ ప్రదానాలు చేయాలని…

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..మరో ఆరుగురిని విచారించండి..!

మూడేళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి ప్రస్తుత సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఇంకా మరికొందరు ఉన్నారని వారిని విచారించాలని తాజాగా పులివెందుల కోర్టులో ఒక వాగ్మూలం నమోదు…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి : పరిటాల శ్రీరామ్

జన సముద్రం న్యూస్, నవంబర్26,ఆత్మకూరు.:రాబోయే సార్వత్రిక ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం చాలా కీలకం అని పరిటాల శ్రీరామ్ తెలిపారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం…

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ్చిన కురుబ కుటుంబ సభ్యులు. జనసముద్రం న్యూస్:నవంబర్ 26,శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: పుట్టపర్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం సాయి ఆరామం నందు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా…

కార్యకర్తలకు అండగా మాజీ మంత్రి పల్లె పర్యటన..!

జనసముద్రం న్యూస్:నవంబర్26, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: నల్లమాడ,ఓడిసి న్యూస్: మండలం రెడ్డిపల్లికి చెందిన గంగులప్ప ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వారి నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వైద్య సహాయం నిమిత్తం…

బోయలపల్లిలో జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

కళ్యాణదుర్గం : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పధకం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమంను ప్రారంభించి పథకం క్రింద…

జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…

అనంతపురం దిశ డిఎస్పీ శ్రీనివాసులు ఔదార్యం

అనంతపురం జిల్లా:తాను చదివిన బుక్స్ ని జిల్లా గ్రంధాలయ సంస్థ కి అందజేసిన అనంతపురం జిల్లా దిశా డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు. దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ని ఇచ్చిన డిఎస్పీ శ్రీనివాసులు. తాను…

రైతుల కోసం పాదయాత్ర కాదు పరిటాల ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పాదయాత్ర.

రాప్తాడు,( జనసముద్రం న్యూస్):- చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే పరిటాల సునీతకు దత్త పుత్రుడు సిపీఐ రామకృష్ణ. అబద్ధాలు కూడా నిజం అని నిరూపించే తత్వం పరిటాల సునీతది. నియోజవర్గంలో అమాయకపు రైతుల నుంచి భూములు దౌర్జన్యంగా లాక్కుని…

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

జనసముద్రం న్యూస్,రాప్తాడు : రాప్తాడు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు…

వైసీపీలో కలకలం : 8 జిల్లాల అధ్యక్షులను మార్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రీజనల్…

డిసెంబర్ 5 న ప్రధాని అధ్యక్షతన జరగనున్న వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో…

స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు అందుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు

స్వధర్మ వాహిని ప్రచారయాత్రలో భాగంగా నేడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి స్వగృహంకు విచ్చేసిన సందర్భంగా స్వామి…

జగనన్న పరిపాలనలో నూతన ఒరవడి – మంత్రి ఉషాశ్రీచరణ్

నేడు కళ్యాణదుర్గం పట్టణం 01 వార్డు పరిధి దొడగట్ట బీసీ కాలనీలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి…

సంక్షేమ పథకాలతోనే పేదల అభివృద్ధి : మంత్రి ఉషా శ్రీ చరణ్

నేడు కళ్యాణదుర్గం పట్టణం 20 వార్డు పరిధిలో మేడావీధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి…

మంత్రి ఉషా శ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన టిడిపి నాయకులు

నేడు కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి గ్రామంలో ఎస్ మల్లాపురం గ్రామానికి చెందిన 04 కుటుంబాల వారు నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి ఆధ్వర్యంలో టీడీపి పార్టీని వీడి సీఎం YS…

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టికెట్లకు ఫుల్ డిమాండ్..!

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.. జనసేన పార్టీ. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ బలపడిందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఈసారి గట్టిగానే ఉంటుందని ఉండవల్లి అరుణ్కుమార్ లాంటివారు సైతం…