480 గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు ..గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : షాద్ నగర్ : గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..…
2873 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయ సాయి రెడ్డి అల్లుడు,కెసిఆర్ కూతురు తో పాటు మరో 35 మంది తో eD రిమాండ్ రిపోర్ట్.!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఢిల్లీ మద్యం కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. తవ్వేకొద్దీ కలుగులు బయటపడుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇందులో భాగస్వామ్యముందని స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో…
పరిటాల రవీంద్రను ఎదురించినవారిపై 45 ఎన్కౌంటర్లు జరిగాయి :ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
●దాదాపు 150 హత్యలు జరిగాయి..! ●1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వమే ఈ హత్యలు చేయించింది..! ●తెలుగుదేశంలో ఉన్నాకూడా మా చందు అన్నను పరిటాల రవీంద్ర హత్య చేయించాలని చూశాడు..! ●పరిటాల సునిత గెలవలేదనే నన్ను టార్గెట్ చేశారు..!…
ఈరోజు నుండి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన
జనసముద్రం న్యూస్ నవంబర్ 30,, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్: పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ గమనించాలి రేపు మన మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి పర్యటనకు వస్తున్నారు.రేపు ఉదయం జంగారెడ్డిగూడెం, కోయ్యాలగూడెం ,…
కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్ నాథ్
జనసముద్రం న్యూస్,అల్లిపురం,విశాఖపట్నం,.., నవంబర్ 30: పదివేల మందికి చీరలు పంపిణీ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, 32 వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు సేవల్లో ఎంతో మంది కి ఆదర్శ ప్రాయుడని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాద్ కొనియాడారు.. బుధ…
ఏలూరు లో కలెక్టరేట్ లో సమీక్షా సమవేశం నిర్వహించిన మంత్రి పి.విశ్వరూప్,హాజరైన ఎమ్మెల్యేలు
జనసముద్రం న్యూస్ నవంబర్ 30, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్: ఈ రోజు ఏలూరు లో కలెక్టరేట్ వద్ద గోదావరి మీటింగ్ హాలు లో ఏలూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి అధ్యక్షత న…
వెంకటగిరి స్కూల్ ను పట్టించుకోని అధికారులు,తమ పిల్లల భవిష్యత్తు గురించి గ్రామస్థుల ఆవేదన..!
జనసముద్రం న్యూస్, వెంకటగిరి,తిరుపతి జిల్లా నవంబర్ 30:\ తిరుపతి జిల్లా, వెంకటగిరి ,మా ఊరి లో ఒక ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ (R.V.M high school) ఆ స్కూల్ ని ఏ అధికారులు విజిట్ చేయరు ఎందుకు ? ఆ స్కూల్…
కుల,మత,పార్టీలకు అతీతంగా సంక్షేమం పథకాలు అందిస్తున్న సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి – మంత్రి ఉషాశ్రీచరణ్
జనసముద్రం న్యూస్, కళ్యాణదుర్గం రూరల్, నవంబర్ 30: నేడు బ్రహ్మసముద్రం మండల పరిధిలోని సూగేపల్లి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన…
వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత..కూల్చివేతకు నిరసన గా రోడ్డు మీద బైఠాయించిన ఆర్య వైశ్యులు
జనసముద్రం న్యూస్,వనపర్తి,నవంబర్ 30 :వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి కి రాత్రి కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానిని నిరసిస్తూ వనపర్తి టౌన్ లో రాస్తా రోకో
వివాదాలకు పుల్ స్టాప్..చంద్రబాబు,లోకేష్ లకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తోపుదుర్తి చందు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నయ్య చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ నెల 24వ తేదీన రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన టీడీపీ నేత…
ఆ రోజు పరిటాల రవిని చంపింది వైఎస్, ఆయన తనయుడు జగనే
తోపుదుర్తి చందును అరెస్ట్ చేసి.. జిల్లా బహిష్కరణ చేయాలి జగ్గుపై కేసు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ చందుపై లేదా చంద్రబాబును దూషించిన విషయంలో మేము పెట్టిన కేసు ఏమైంది మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం మీరు మాపై ఎన్ని…
జ్యోతి రావు పూలే గారి ఆశయాలే స్పూర్తిగా ముందుకు సాగుదాం – మంత్రి ఉషాశ్రీచరణ్
✍️ నేడు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామంలోని సావిత్రి బాయి పూలే గారి కాలనీలో మహాత్మా జ్యోతిరావుపూలే గారి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించిన రాష్ట్ర…
పరిటాల డౌన్ డౌన్..ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద నుండి ఎస్పీ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ
ఎమ్మెల్యే ఇంటివద్ద నుంచి ఎస్పి కార్యాలయం వరకు భారీ ర్యాలీ. తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి కలిసి అడుగులేసిన పార్టీ శ్రేణులు. చంద్రబాబు, రామోజీరావు సలహాతో పరిటాల సునీత, శ్రీరామ్ ప్రోద్భలంతో టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడికి వచ్చారు. మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది…
వైయస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు -వరుసగా మూడో ఏడాది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపి ప్రభుత్వం.!
శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్:రబీ 2020 – 21,ఖరీఫ్ 2021 సున్నవడ్డీ రాయితీ,ఖరీఫ్ 2022 పంట నష్టపరిహార పెట్టుబడి రాయితీని అర్హులైన రైతులకు జమ చేసే కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మాజీ…
బీసీలను నట్టేట ముంచిన ఏకైక ప్రభుత్వం వైకాపా.
✦కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్. ✦రాష్ట్రంలో 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం. ✦బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఆర్థికంగా బీసీలను అనగదొక్కిన జగన్. ✦డిసెంబర్ 8న వైకాపా బీసీ సమావేశంలో బీసీలకు ఏం చేశావని…
ఆర్థిక సహాయం అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ వై.నైరుతి రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ పెమ్మక చెన్నకేశవరెడ్డి
పామిడి, నవంబర్ 28, జన సముద్రం న్యూస్:పామిడి మండల పరిధిలోని అనుంపళ్లి గ్రామం నందు డీలర్ రామాంజినేయులు, ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి, ఆదేశాల మేరకు డీలర్ రామాంజనేయులు ఇంటికి వెళ్ళి వారికి ఆర్ధిక సహాయం అందించిన…
మహాత్మా జ్యోతిరావు పూలే కి ఘనంగా నివాళులు అర్పించిన ఏపి మేదరి కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి,వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసినగొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది“మహాత్మా జ్యోతిరావు పూలే” గారి వర్ధంతిసందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూవారికి ఘన నివాళులు..,అర్పించిన ఆంధ్రప్రదేశ్ మేదరి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు
సెబ్ అదనపు ఎస్పీ గా జే.రామ్మోహన్ రావు.. డిఎస్పీ రాఘవ రెడ్డికి ఘనంగా వీడ్కోలు
— ఆత్మీయ వీడ్కోలు సభలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీల వెల్లడి అనంతపురం: జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా జె.రాంమోహనరావు, డీఎస్పీగా రాఘవరెడ్డిల విధులు ప్రశంసనీయమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప…
ఎయిడ్స్ కేసుల్లో మొదటి స్థానంలో ఆంధ్ర ప్రదేశ్..దేశంలో కోరలు చాస్తున్న హెచ్.ఐ.వి
1990 2000లలో ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ తర్వాత ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగానిర్మూలన కాలేదు. ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాటానికి హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి మద్దతు అందించేందుకు ఎయిడ్స్…
వెలుగులోకి బ్రహ్మంగారి పాద ముద్రలు
AP: YSR జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలో చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలిమను గుర్తించినట్లు పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి గుర్రముపై బయలుదేరగా మార్గమధ్యంలోని…


























