జనసముద్రం కథనానికి స్పందన.
గుంతలు పడిన రోడ్ల కు ఎట్టకేలకు మరమ్మత్తులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 18 ఆగష్టు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట (టౌన్) మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు…
వర్షపు తాకిడికి నిండిన మాన్ హోల్ -పరిశీలిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.
కూకట్ పల్లి ప్రతినిధి, జన సముద్రం ఆగస్టు 18 124 డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారి ఛత్రపతి శివాజీ నగర్ వద్ద మ్యాన్ హోల్ పొంగి వరద నీరు రోడ్డు మీదకు ప్రవహిస్తున్న నేపద్యంలో అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను…
చిట్వేలి నూతన ఎస్ఐ గా రఘురాం బాధ్యతలు
చిట్వేలి జనసముద్రం ఆగస్టు 18అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి నూతన సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం శనివారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీల్లో భాగంగా పుల్లంపేట నుంచి బదిలీపై చిట్వేలికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు ఎటువంటి…
ఏడుగురాళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు వైద్య సిబ్బంది నిరసన
జన సముద్రం న్యూస్ చింతూరు, ఏడుగురాళ్ల పల్లి ఆగస్టు 17:- కలకత్తాలో విధుల్లో ఉన్న వైద్య విద్యార్థిని పైఅత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాని కోరుతూ శనివారం నాడు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వైద్య…
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 జయంతి
జనసముద్రం న్యూస్, ఆగస్టు 18సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆగష్టు 18 న 374 జయంతి సందర్భంగా (17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్) సర్వాయిపాపన్నగౌడ్,చరిత్ర తిరగరాసిన పేదోళ్ల రాజు , వెలుగులోకి రాని యోధుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.17న…
అయ్యా ముఖ్యమంత్రి గారు….?? మంగంపేట దొంగల్ని… ఖజానా పందికొక్కలని… త్వరగా పట్టుకోండి అయ్యా…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఓబుళవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ మైనింగ్ నుంచి వచ్చే బేరైటీస్ ఖనిజం మీద ఆధారపడి నిర్మించుకున్న వందలాది మిల్లులు, అనేక కెమికల్…
శోకసముద్రంగామారిన శరబన్న పాలెం గ్రామం?
తుఫాను ప్రభావం వలన ఒక వక్తి ఏడు రోజులు అయిన ఆచూకీ లభించలేదు!! జనసముద్రం న్యూస్ తేదీ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా : గత అయిదు రోజుల పాటు తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న వర్షం వలన పి. మా…
బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం ?.. వైయస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి..?
వినుకొండ హత్య వ్యక్తి గత హత్య…? వివేక హత్య గొడ్డలి ఎటు “జగన్ రెడ్డి” ..? ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. హత్యలు’ మానభంగాలు, మత్తు పదార్థాల అమ్మకాలకు.. బీజం పోయొద్దు అంటున్న…. “షర్మిలారెడ్డి”…! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్…
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం
భూముల రికార్డులు దగ్ధం కావడంతో.. తీవ్రంగా స్పందించిన “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు”… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 23 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లోభూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలుజరిగిన…
ఈ నెలలో 33 వేల ఉద్యోగాలు ఇస్తున్నారా ?
చంద్రబాబు అంటే అభివృద్ధి ఉపాధి. బాబును ఈ విషయంలో అంతా బలంగా నమ్ముతారు. తాజా ఎన్నికల్లో కూటమి విజయం వెనక చంద్రబాబు నాయకత్వం మీద జనాలకు ఉన్న నమ్మకమే పునాదిగా నిలిచింది అని గట్టిగా చెప్పాలి. ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ…
వైసీపీ నేతలు.. బిజీ బిజీ..!
రాష్ట్రంలో వైసీపీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అధికారం పోయిన తర్వాత బిజీగా ఉండటం ఏంటి ?అని ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది ప్రజల కోసం కాదు. ఇప్పుడు పోలీసుల నుంచి, అరెస్టుల నుంచి,…
సి.బి.ఐ అధికారులమని.. మాజీ ఎమ్మెల్యే అకౌంట్లో 48 లక్షల 49 వేల రూపాయలు లూటి చేసిన సైబర్ నేరగాళ్లు…..
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 10 జన సముద్రం న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో ఉదయం సుమారు పది గంటల సమయంలో పాకాల టౌన్ కమ్మ వీధిలోకాపురం ఉండు…
భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న సి ఆర్ వో ఆఫీస్ సిబ్బంది!
ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు,భక్తులకు రోజురోజుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ,సి .ఆర్ .వో ఆఫీసులో పనిచేసే సిబ్బందిపై ఎందుకు అంత ప్రేమ సిబ్బంది చేస్తున్న దోపిడీ లో ఉన్నదికారులకు వాటాలు…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రైల్వేకోడూర్ ఇంచార్జ్ రూపానందరెడ్డి గారి ధర్మపత్ని మరియు కూటమి ఎమ్మెల్యే
రైల్వే కోడూర్ జనసముద్రం న్యూస్ జూన్ 28 ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంఎన్నికల్లో రైల్వే కోడూర్ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరవ శ్రీధర్ విజయం సాధించిన సందర్భంగా రైల్వే కోడూర్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్…
షర్మిలని తప్పించండి, కాంగ్రెస్ లో విలీనం చేస్తా ?బెంగుళూరులో డీకే శివకుమార్ ముందు, ఆఫర్ పెట్టిన జగన్…?
జనసముద్రం న్యూస్, జూన్ 26: 11 సీట్లకే పరిమితమిన్ ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి, ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తన పైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు…
వరుస కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నా జ్ఞానపురం రైతులు, ప్రజలు
జనసముద్రం న్యూస్, జ్ఞానపురం,విశాఖపట్నం,జూన్17,గత 2రోజులుగా వరుస కరెంట్ కోతలతో తామంతా చాల ఇబ్బందులు పడుతున్నామని జ్ఞానపుర ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు చెబుతున్నారు,,ముఖ్యం గా వృద్దులు,చిన్న పిల్లలు,పేషంట్లు ఒక ప్రక్క కరెంట్ కోతతో మరొక ప్రక్క త్రీవ్రమైన ఎండ వేడివలన ఉక్క…
శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
జనసముద్రంన్యూస్, జూన్ 18, పల్నాడు జిల్లా, మాచర్ల. మాచర్ల పట్టణంలోని శ్రీనివాస్ మహల్ వెనుక వైపు ఉన్న వడ్డెర కాలనీ లో గల శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణ పూజలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం…
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్
(జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గం ప్రతినిధి) ద్వారకాతిరుమల,జూన్18: తెలుగుదేశం పార్టీఅధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నునియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు కి ఉప ముఖ్యమంత్రి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బిజెపి.నేతలకు. ఏలూరు జిల్లా యాదవ సంఘం…
వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన
వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ధర్మవరపు మురళీ రాప్తాడు మండలం, ప్రసన్నాయ పల్లి, జనసముద్రంన్యూస్,జూన్17: ప్రసన్నాయపల్లి గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు పరిటాల సునితమ్మ &ధర్మవరపు మురళీ గారి సహకారంతో ప్యూరి ఫైడ్ నీటి కోసం ప్లాంట్ నిర్మాణాన్ని…
జగన్మోహన్ రెడ్డి…!! ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, నిందించడం నీ భ్రమ..!
స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా.. పొద్దున్నే లేచి ఈనాడు పేపర్ చూసేవాడు.. మీలాగా సాక్షి చూసేవాడు కాదు… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చివరి స్పీచ్లో జగన్ ప్రజల్నే నిందించారు. పథకాలు తీసుకుని కూడా ఓట్లేయలేదన్నారు. అంటే…

























