దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడు

జనసముద్రం న్యూస్,జూన్18: దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడుముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చించ్‌పాడలో…

ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్

జనసముద్రం న్యూస్ ,జూన్17: చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే వాట్సాప్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్…

భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లామే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై నల్లగొండ బైపాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుండి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో వ్యక్తి…

సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొని ఆ నేత దుర్మరణం

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18 రోడ్ల మీద వాహనాల్ని నడిపే వేళలో అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో చేసే తప్పులకు కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఒక నేత.. తన ప్రాణాల్ని ఇదే రీతిలో…

థాయిలాండ్ లో వానర యుద్ధం

వానర యుద్ధం గురించి వినడం.. టీవీల్లో చూడటం.. పుస్తకాల్లో చదవడమే తప్ప లైవ్ లో చూసే అవకాశం లేదు! అయితే థాయిలాండ్ వెళ్తే మాత్రం ఊహించని సంఖ్యలో వానరాలు రెండు బ్యాచ్ లుగా విడిపోయి చిన్న సైజు యుద్ధం చేసుకోవడం అక్కడ…

ప్రాణం తీసిన స్నేహితుల సరదా.

జనసముద్రం న్యూస్,మార్చి29: సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఒక షాకింగ్ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకరిని బలి తీసుకుంది. వాహనాలకు వాష్ చేసిన తర్వాత నీళ్లను…

ప్రాణాలు తీస్తున్న గుడుంబా

చోద్యం చూస్తున్నా అబ్కారీ అధికారులు జనసముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి 29 నాంపల్లి మండల కేంద్రానికి చెందిన మేరే ధనయ్య గుడుంబా తప్ప తాగి చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు అతని కి నా అనేవారు ఎవరు లేక పట్టించుకునే వారు…

తుర్కపల్లిలో అర్ధరాత్రి వైన్స్ లో చోరీ

యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.24,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది.మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వైన్స్ షట్టర్ తాళం పగలగొట్టి పైకి…

అన్నమా విషమ అన్నట్టుగా మారిన సాగర్ కాంప్లెక్స్ వెంకటేశ్వర హోటల్

జన సముద్రం న్యూస్ హైదరాబాద్ సార్ కాంప్లెక్స్ స్టాఫ్ రిపోర్ట్ పల్లె ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ బియన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ ప్రజలకు ఆకలి తీర్చే భోజనాన్ని: అక్రమ ఆయిల్ తో అక్రమ బియ్యంతో ప్రజలకు నాణ్యతమైన భోజన సౌకర్యం…

టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!

జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న వ్యవహారం ఇటీవల…

రాజుల మధ్యే పోటీనా

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేటలో రెండు పార్టీల నుండి క్షత్రియులు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున పోటీచేయటానికి జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మిస్సయిపోయింది. అప్పటినుండి నియోజకవర్గంలోనే పార్టీ…

లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం

రైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ ఆగస్టు :01: ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణం లో రోడ్డు ప్రమాదం జరిగింది ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి చిట్వేలు బైపాస్ రోడ్డులో ఉంచి రాజంపేట రోడ్డు…

భూ వివాదంలో దాడి చేసుకున్న వారిని రిమాండ్ పంపిన ఎస్.ఐ

జనసముద్రం న్యూస్ అడ్డగూడూర్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామానికి చెందిన భూమి పంపకాల వివాదం గురించి ఇరు వర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్న కేసులో నేడు ఇరువర్గాల వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్…

విడాకుల కోసం తన వద్దకు వచ్చే జంటలను కలుపుతూ ప్రజా సేవ చేస్తున్నాడని విడాకులు కోరిన న్యాయవాది భార్య..!!

జనసముద్రం న్యూస్, జూన్ 17: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అన్నట్లుగా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. పాములను ఆడించేవాడు పాముకాటుకే బలైపోయినట్లు కొన్ని ఊహించని సంఘటనలు నిత్యం ఏదో ఒక రూపంలో వెలుగులోకి…

బీచ్ లోఈతకు దిగిన యువకుడ్ని మింగేసిన సొర..

రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్ ను సందర్శించాడు. ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్ ‌లో బస చేశాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి బీచ్ ‌లో సరదాగా ఈత కొడుతున్నాడు. ఇంతలో ఒక…

గ్యాస్ గీజర్ వాడే వారికి ఇదో హెచ్చరిక..గ్యాస్ గీజర్ కు ఇద్దరి ప్రాణాలు బలి..!

అపాయం పొంచి ఉన్నా.. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా లేకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయానికి గురవుతుంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.…

ఇద్దరి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యం

జనసముద్రం న్యూస్, జూన్11, అనంతపురం జిల్లా: ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్ హెచ్ 42 హై వే పై ఆర్ డి టి స్టేడియం ముందర రోడ్ ప్రమాధంలో ఇద్దరు మృతి చెందారు సర్. ఒక మోటార్ సైకిల్…

గుర్తు తెలియని అమ్మాయి నుంచి వాట్సప్ వీడియో కాల్.. స్వీట్‌గా మాట్లాడుతోంటే అడిగిందల్లా చేశాడు..

బెంగళూరు: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు మన పనిని చాలా రకాలుగా సులభతరం చేశాయి. కానీ సరిగ్గా నిర్వహించకపోతే మనం భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కారణంగా మనం సమయం చాలా…

వాట్సాప్ తో 42 లక్షలు పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఇంజినీర్.. వాట్సాప్ మెసేజ్ లతో జాగ్రత్త పడకపోతే మోసగాళ్ల వలలో పడటం ఖాయం

జనసముద్రం న్యూస్,మే 25: స్మార్ట్ ఫోన్ అన్ లిమిటెడ్ డేటా వంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత భద్రత సన్నగిల్లుతోందని చెప్పవచ్చు. పెరిగిన సాంకేతికత వల్ల ఎన్ని లాభాలున్నాయే అంతకుమించిన నష్టాలు ఉన్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పైగా సామాజిక…

తల్లి తండ్రు లారా..మీ పిల్లలు జర జాగ్రత్త..సైబర్ క్రైమ్ ఉచ్చులో పడొచ్చు..?

జనసముద్రం న్యూస్, జనవరి 9, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జే : మనదేశంలో సైబర్ క్రైమ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి,ఇటువంటి సైబర్ నేరాలను “సైబర్ క్రైమ్” లేదా “కంప్యూటర్ ఆధారిత నేరం” కూడా అని అంటారు. ఈ సైబర్…