డిసెంబర్ 5 న ప్రధాని అధ్యక్షతన జరగనున్న వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో…
స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు అందుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు
స్వధర్మ వాహిని ప్రచారయాత్రలో భాగంగా నేడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి స్వగృహంకు విచ్చేసిన సందర్భంగా స్వామి…
జగనన్న పరిపాలనలో నూతన ఒరవడి – మంత్రి ఉషాశ్రీచరణ్
నేడు కళ్యాణదుర్గం పట్టణం 01 వార్డు పరిధి దొడగట్ట బీసీ కాలనీలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి…
71,000 నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ
యువతను శక్తివంతంగా చేసేందుకు, వారిని దేశాభివృద్ధిలో ఉత్ప్రేరకంగా మార్చేందుకు రోజ్గార్ మేళా మా ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో పని చేస్తోంది యువత ప్రతిభను, శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది భారత…
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ : గూగుల్ నుంచి 10000 మంది ఉద్యోగాలు ఔట్
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వచ్చాక ఉద్యోగులను తీసేయడం చూశాం. 2008లోనూ.. కరోనా లాక్ డౌన్ లోనూ ఇదే జరిగింది. కానీ ఆర్థిక మాంద్యం రాకముందే.. వస్తుందనే భయంతో ఉద్యోగులను తీసేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఆర్థికమాంద్యం వంకతో మొత్తం కార్పొరేట్ కంపెనీలు అన్ని…
సంక్షేమ పథకాలతోనే పేదల అభివృద్ధి : మంత్రి ఉషా శ్రీ చరణ్
నేడు కళ్యాణదుర్గం పట్టణం 20 వార్డు పరిధిలో మేడావీధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి…
ఫైనల్ గా యుంగ్ టైగర్ స్టైల్ చేంజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పేరు ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’. గత కొంత కాలంగా మాసీవ్ సినిమాలతో తనదైన పంథాలో ఆకట్టుకుంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జక్కన్న తెరకెక్కించిన…
2023 ఎన్నికల టికెట్లపై కెసిఆర్ కసరత్తు షురూ..!
ముచ్చటగా మూడోసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో గులాబీ బాస్ తన చేతిలోని అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ…
మంత్రి ఉషా శ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన టిడిపి నాయకులు
నేడు కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి గ్రామంలో ఎస్ మల్లాపురం గ్రామానికి చెందిన 04 కుటుంబాల వారు నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి ఆధ్వర్యంలో టీడీపి పార్టీని వీడి సీఎం YS…
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టికెట్లకు ఫుల్ డిమాండ్..!
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.. జనసేన పార్టీ. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ బలపడిందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఈసారి గట్టిగానే ఉంటుందని ఉండవల్లి అరుణ్కుమార్ లాంటివారు సైతం…
బడా బాబులు ఎగ్గొట్టిన బ్యాంక్ రుణాలు అక్షరాలా 10 లక్షల కోట్లు
బ్యాంకుల నుంచి సామాన్యుడు ఓ 50 వేలు అప్పు చేయాలంటే తలకుమించిన పని. అంతేకాదు అనేక పత్రాలు గ్యారెంటీలు క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు వగైరా.. వగైరా.. అన్నీ చూపించాలి. చివరకు చచ్చీ చెడీ తీసుకున్నాక.. ఒక్క నెల ఆలస్యమైతే కొంపలు…
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు..ఐటీ ఉద్యగులు జర భద్రం..!
ప్రపంచమంతా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముప్పునకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్రిటన్ జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. అధిక…
భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్
కురుబలు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే సారైన మార్గం:మంత్రి ఉషా శ్రీ చరణ్ ✍️ “నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర…
ఓడిపోయిన అభ్యర్థికి రూ.2 కోట్ల నగదు ఇచ్చిన ప్రజలు!
ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలన్నీ మనదేశంలోనే జరుగుతున్నట్టు ఉన్నాయి. అలాంటి వింత ఘటనే హరియాణాలోని చీడి గ్రామంలో జరిగింది. అక్కడ కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ధర్మపాల్ దలాల అలియాస్ కాలా అనే అభ్యర్థి సర్పంచ్ పదవికి పోటీ…
దేవగిరిలో ప్రారంభమైన గౌరమ్మ పూజావేడుకలు
శనివారం ఊరేగింపుగా గౌరమ్మ ఉత్సవం ఆదివారం ఉదయం నిమజ్జనం జనసముద్రం న్యూస్, దేవగిరి, బొమ్మనహాల్: నాలుగు రోజులపాటు జరిగే గ్రామ దేవత గౌరమ్మ పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న దేవాలయంలో గౌరమ్మ ప్రతిమను…
భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం
జనసముద్రం న్యూస్, డిల్లి: రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో, భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) ప్రధాన న్యాయమూర్తిగా డాక్టర్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు.…

























