సీతారామ ప్రాజెక్టుతో సస్యశ్యామలం.
మహబూబాబాద్ ప్రతినిధి 08 డిసెంబర్ (జనసముద్రం న్యూస్): సీతారామ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలo మవుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మున్నేరువాగు పై నిర్మిస్తున్న…
మెడికల్ కళాశాల, కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
మహబూబాబాద్ ప్రతినిధి 07, డిసెంబర్ (జనసముద్రం న్యూస్): జిల్లాలో త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన ఖరారు కానున్నందున నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజ్ పనులను వివేకవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళ శిశు…
కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి
జనసముద్రం, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంగాలి సాయి విగ్నేష్, డిసెంబర్ 6: ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ప్రతి పేదింటి ఆడబిడ్డ కళల్లో ఆనందం నింపుతుందని మరియు పేదింటి…
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యములో తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, బెంగళూరు వారి సహకారముతో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం..!
ఆత్మకూరు, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా: 08.12.2022 గురువారం ఉ॥ 8.00 గం॥ల నుండి వైద్య శిబిరం ప్రారంభం..! స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్లద్దాలు, లెన్స్ పంపిణీ..! ఆత్మకూరులో ఇటీవల నిర్వహించిన వైద్య శిబిరంలో…
వైజాగ్లో భార్యను ముక్కలుగా నరికి డ్రమ్ము లో దాచిన భర్త.!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6: ఇటీవల ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ అనే యువకుడు 35 ముక్కలుగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అందరినీ ఈ ఘటన…
టీచర్లను వదలని వైసీపీ సర్కార్..ఏపి లో ఉపాధ్యాయులకు అదర్ ద్యూటి సెలవలు కట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6: వేధింపులకు రంగు రూపం రుచి ఉండదన్నట్టుగా.. ఏ రూపంలో అయినా ఉంటాయి. సమయానికి రాకపోయి నా.. ముందుగానే వెళ్లిపోయినా.. సెలవు పెట్టినా..వేధించాలని అనుకున్నప్పుడు.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని అనుకున్నప్పుడు.. కారణాలతో పనిలేదు.. కారణాన్ని వెతకాల్సిన అవసరం…
వైసీపీ నేతలపై మొదలైన ఐటీ దాడులు..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6 : డిసెంబర్ 6న తెల్లవారుజామునే ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు విజయవాడలో వైసీపీ నేతలకు షాకిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఇళ్లలో దాడులకు దిగారు.మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకే…
ఇన్స్పెక్టర్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్
జనసముద్రం న్యూస్ ,డిసెంబర్ 05 ట్రైయిన్ రివర్స్ కావడం అంటే ఇదే. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేదని గొంతెత్తే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడవాళ్ల చేతిలో మగాళ్లే బాధితులుగా మారుతున్న రోజులు వచ్చాయి. తాజాగా ఒక మగ పోలీసును ఇద్దరు మహిళా…
గర్జన సభలో కళ్లు తిరిగి పడిపోయిన బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి
కర్నూలు వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సభకు హాజరైన వైసీపీ యువ నేత, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కళ్లుతిరిగి పడిపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.…
విద్యావ్యవస్థ దారితప్పుతోంది..పిల్లల లైంగిక వేధింపులకు భయపడిపోయి లేడీ టీచర్ల రాజీనామాలు..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : అవును, బెంగుళూరులోనే…స్కూల్ విద్యార్థుల బ్యాగులు చెక్ చేస్తే కండోమ్స్, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం, గర్భనిరోధక మాత్రలు కనిపించాయని వార్త చదివాం… అఫ్కోర్స్, మరోరోజు చెక్ చేస్తే డ్రగ్స్ పాకెట్లు దొరికేవి… వాళ్ల ఫోన్లు పరిశీలిస్తే…
టిడిపి మాజీ ఎమ్మెల్యే పై వైసీపీ వర్గీయుల దాడి..మాజీ ఎమ్మెల్యే సహ పలువురికి గాయాలు..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : వైకాపా వర్గీయులు దాడి చేయడంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ శివబాబు, మరో ముగ్గురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు,…
సంకల్ప్ సిద్ధి మార్ట్ ఘరానా మోసం.. రూ.1500 కోట్ల కుంభకోణం
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : తమతో పాటు మరో ఇద్దరిని ఖాతాదారులుగా చేర్పిస్తే కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా వేలాది మందిని చేర్చుకుంది ఆ సంస్థ. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది.…
తలచుకుంటే నీ భర్తను అరగంటలో చంపేస్తాం..సొంత చెల్లెలికి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే భార్య..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : చెల్లీ జాగ్రత్త. మా ఆయన అనుకుంటే అరగంటలో రౌడీలను పంపించి మీ ఆయన్ను చంపేస్తాం అంటూ అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భార్య తన సొంత చెల్లెలను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం…
అనంతపురం ముత్యాల రెడ్డి హోటల్ పప్పులో ఎలుకలు, బల్లులు కామన్ అట..!!
జనసముద్రం న్యూస్,అనంతపురం, డిసెంబర్ 4 : ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ, కమలానగర్, అనంతపురంఈరోజు ఈరోజు అనంతపురం నగరంలో కమలానగర్ నందు ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ వారి భోజనశాలలో మూడు గంటల సమయంలో పప్పు కొనుక్కోవడం జరిగింది పప్పు తీసి…
హాఫ్ సెంచరీ దాటనున్న ఏపి ప్రభుత్వ సలహాదారుల జాబితా..హైకోర్టు కొత్త సలహాదారులు వద్దని చెప్పినా పట్టించుకోని ఏపి ప్రభుత్వం.!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 4 ఏపీలో సలహాదారుల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. వారు ఏమి చేస్తారో ఏమి చేయాలని ప్రభుత్వం వారిని నియమించుకుందో జన సామాన్యానికి తెలియదు. అయితే గతంలో అప్పటి ప్రభుత్వాలలో సలహాదారులు ఉన్నా ఇంత ఎక్కువ సంఖ్యలో మాత్రం లేరు.…
సీఎం జగన్ ప్రమాణ స్వీకార్యాన్ని చూపిస్తూ రోగి కి సర్జరీ చేసిన డాక్టర్లు..!
మెదడుకు సంబంధించిన కొన్ని సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు సదరు పేషెంట్ మెలుకవతో ఉండాల్సి ఉంటుంది. అలాంటి వేళ సినిమాలు చూపించటం.. వారికి ఇష్టమైన మ్యూజిక్ వీడియోను వినిపిస్తూ క్లిష్టమైన సర్జరీని చేస్తుంటారు.తాజాగా అలాంటి ఉదంతం ఒకటి ఏపీలో జరిగింది. కానీ.. సదరు…
గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేలా కెసిఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులను ఆపేస్తూ వెనక్కి పంపేస్తూ సతాయిస్తున్న గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె అధికారాల కత్తెరకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజ్ భవన్ ప్రగతిభవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది.…
బిగ్ బ్రేకింగ్ : అమెరికా ఎన్నికల్లో విజయ గద్దె ప్రమేయాన్ని బయట పెట్టిన ఎలాన్ మస్క్
ట్విటర్ కొత్త అధినేత ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ట్విటర్ లీగల్ మాజీ అధిపతి విజయ గద్దెపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల సమయంలో జోబైడెన్ టీంతో గద్దె జరిపిన సంభాషణలు…
టీనేజర్ల పై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్..16 సంవత్సరాలకే జ్ఞాపక శక్తి కోల్పోయి 70 ఏళ్ల వృద్దుల్లా ప్రవర్తిస్తున్న యువకులు
అనంతపురం,డిసెంబర్3: చైనాకు చెందిన కరోనా వైరస్ ప్రపంచాన్ని నాలుగేళ్లుగా అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా.. లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. సైంటిస్టుల విశేష కృషి ఫలితంగా కరోనా వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా…
మరో రియల్ ఎస్టేట్ స్కాం..900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ అరెస్టు.!
జనసముద్రం న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3 : తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇస్తానంటూ రూ.900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ((టీటీడీ) సభ్యుడు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి…

























