ఆంధ్ర ప్రదేశ్ లో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ..ఉపాధ్యాయురాలి పట్ల విద్యార్థుల వికృత చేష్టలు..!!
జనసముద్రం న్యూస్,జనవరి 7: సమాజంలో గురుశిష్యుల బంధానికి ఎంతో విలువ ఉంది. శిష్యుడికి విద్యాబుద్ధులు నేర్పించి గురువు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువుల పట్ల కొందరు విద్యార్థులు వికృతంగా వ్యవహరిస్తుండటం శోచనీయంగా మారుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థి…
బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు
జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలంగాణలో కామారెడ్డి కలెక్టరేట్ ఉద్రికత్తలకు కారణమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ పోలీస్ కేసు నమోదు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించినందుకు బండి సంజయ్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులపై…
సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సయ్యద్ అబ్దుల్ కరీంపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు..ప్రభుత్వ అధికారులకు తప్పని హైకోర్టు చివాట్లు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: ఏపీలో జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే వివిధ అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను సైతం వివిధ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టుకు పిలిపించింది. న్యాయమూర్తులను దూషిస్తూ…
మీ నోటికి మునిసిపాలిటీ కుప్ప తొట్టికి తేడా లేదు..మంత్రి ఆర్కే రోజా పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర వాఖ్యలు
జనసముద్రం న్యూస్,జనవరి 7: మెగా బ్రదర్ జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు మరోసారి నిప్పులు చెరిగారు. సాధారణంగా విమర్శలను పట్టించుకోరు.. నాగబాబు. అయితే తన అన్న చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం…
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గా కే. నారాయణ్ నాయక్
సీనియర్ పోలీసు అధికారి కె. నారాయణ్ నాయక్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గా బాధ్యతలు స్వీకరించారు 2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన నారాయణ్ నాయక్ గతంలో సీఐడీలో పనిచేశారు గతంలో ఉట్నూర్, ఆదిలాబాద్, జగిత్యాల, దేవరకొండ, వరంగల్, గ్రేహౌండ్స్లో…
ఈ సైకో సీఎం ని నమ్ముకుంటే మీకు ఇబ్బందే అంటూ పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలుగుదేశం అధినేతకు కసి ఎక్కువ. వయసును కూడా పక్కన పెట్టి ఆయన దూకుడు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎం లను చూసిన చంద్రబాబుకు జగన్ ఒక కొరకరాని కొయ్య లాంటి సీఎం. అందుకే…
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు ఈ నెల 9న విడుదల
జనసముద్రం న్యూస్,జనవరి 7: తిరుమల:- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు…
ఈద్గాకు స్థలం కేటాయించడి: షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ కు వినతిపత్రం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలంలోని ముస్లింలు పండుగ సమయాల్లో నమాజ్ చదవడానికి ఈద్గాకు స్థలం కేటాయించి,మండల కేంద్రంలోని సర్వే నెంబర్239లో గల ఖబరస్తాన్(స్మశాన వాటిక)ఆక్రమణకు గురవుతున్నదని వెంటనే సర్వే చేయించాలని కోరుతూ కరకగూడెం కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో…
క్రీడల వలన శారీరక దృఢత్వం లభిస్తుంది: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 6. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఏర్పాటుచేసిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను తెలంగాణ…
విచ్చల విడిగా కల్తీ కల్లు విక్రయం..
మెదక్, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:06 కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతున్నాయని వివిధ గ్రామాల ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు…
ఏపి ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై హై కోర్టు ఘాటు వాఖ్యలు: ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టరు,పోలీసు కమిషనర్,తహసీల్దార్లకు సైతం సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందన్నహైకోర్ట్.!
జనసముద్రం న్యూస్,జనవరి 06: ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మందిని సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 మంది వరకు సలహాదారులు ఉన్నారని.. వీరికి నెలకు లక్షల రూపాయల్లో వేతనాలు ఇతర సౌకర్యాలు అందజేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.…
బాధిత కుటుంబానికి బాసటగా మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో గడ్డం స్వప్న(25) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తరుపున రూ.10,000 రూపాయలను ఆమె కుటుంబసభ్యులకు…
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి…..
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి :6 రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో…
విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులో తెలుసా…
సంక్రాంతి పండుగ వస్తున్ననేపథ్యంలో విద్యార్థులకుతెలుగు రాష్ట్రాలప్రభుత్వాలు తీపి కబురును అందించాయి. రెండు ప్రభుత్వాలుసంక్రాంతిసెలవులనుప్రకటించాయి.తెలంగాణలో జనవరి 13 నుంచి 17 వరకుపాఠశాలలకు, జనవరి 13 నుంచి 17 వరకుకళశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.ఇక ఈనెల 18న పాఠశాలలు, 16నకళశాలల్లోతరగతులుప్రారంభమవుతాయని తెలిపింది.ఇదిలా ఉంటే అటు…
వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే జీతం 15 వేలు చేస్తామంటూ వాలంటీర్లకు వైసీపీ మంత్రి బంపర్ ఆఫర్..!
జనసముద్రం న్యూస్,జనవరి 06: ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల వద్దకు గడపగడప పేరిట పంపుతూనే.. మరోవైపు వలంటీర్లను కూడా భారీగానే వాడుకునే…
ఆన్ లైన్ లో కాల్ గార్ల్ కోసం వెతికి ఏకంగా 1.97 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!
జనసముద్రం న్యూస్,జనవరి 5: మనిషి బలహీనతలను ఎరగా వేసి లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు కేటుగాళ్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం డబ్బులతో పాటు మాన.. ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు సైతం అలర్ట్ చేస్తూనే…
























