విచ్చల విడిగా కల్తీ కల్లు విక్రయం..

మెదక్, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:06 కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతున్నాయని వివిధ గ్రామాల ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు…

ఆన్ లైన్ లో కాల్ గార్ల్ కోసం వెతికి ఏకంగా 1.97 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: మనిషి బలహీనతలను ఎరగా వేసి లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు కేటుగాళ్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం డబ్బులతో పాటు మాన.. ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు సైతం అలర్ట్ చేస్తూనే…

తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య…

చైనాలో ఆగని కరోనా మరణాలు.. అంత్యక్రయలకు కూడా చోటు దొరకని దుస్థితి

కరోనాను పుట్టించిన చైనా అన్ని దేశాలకు పాకించి అందరి ప్రాణాలు తీసింది. ప్రపంచమంతా వ్యాక్సిన్లు తీసుకొని ఇప్పుడిప్పుడే బయటపడ్డారు.కానీ పుట్టినింట కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కరోనా కల్లోలం మళ్లీ షురూ అయ్యింది. ఏకంగా వైరస్ తో మరణ మృదంగం వినిపిస్తోంది.…

కోటి రూపాయల విలువైన నగలు దొంగతనం..స్టేషన్ లోనే దొంగ..ఊరంతా గాలించిన పోలీసులు..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ; చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా వెతికిన సామెత గుర్తుకు వచ్చే ఉదంతం ఒకటి తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే అప్పట్లో విడుదలై సక్సెస్ అయిన ‘క్రిష్ణగాడి…

సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి

భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది.  సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు…

తరచూ ఫోన్ మాట్లాడుతోందని కూతురిని చంపిన తండ్రి..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 19 : ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా రోజురోజుకు దిగజారిపోతున్నాయి. బంధాలు.. బంధుత్వాలకు ఏమాత్రం విలువలు లేకుండా పోతున్నాయి. కళ్ళ ముందే హత్యలు.. అత్యాచారాలు జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంతో యథా రాజా తథా ప్రజా…

గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా…

900 వందల వైన్ బాటిల్ ఆర్డర్ చేయబోయి లక్ష పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగిని..!

జనసముద్రం న్యూస్ ,డిసెంబర్16, లక్షల్లో జీతం.. ఐదు రోజులే పని. చేతినిండా పైసలుంటే ఎవరికి మాత్రం ఎంజాయ్ చేయ బుద్ధి కాదు చెప్పండి. ఇక సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో పని చేసే వారైతే వీకెండ్ కోసం చకోర పక్షుల్లా వెయిట్…

వైజాగ్లో భార్యను ముక్కలుగా నరికి డ్రమ్ము లో దాచిన భర్త.!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6: ఇటీవల ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ అనే యువకుడు 35 ముక్కలుగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అందరినీ ఈ ఘటన…

ఇన్స్పెక్టర్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్

జనసముద్రం న్యూస్ ,డిసెంబర్ 05 ట్రైయిన్ రివర్స్ కావడం అంటే ఇదే. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేదని గొంతెత్తే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడవాళ్ల చేతిలో మగాళ్లే బాధితులుగా మారుతున్న రోజులు వచ్చాయి. తాజాగా ఒక మగ పోలీసును ఇద్దరు మహిళా…

విద్యావ్యవస్థ దారితప్పుతోంది..పిల్లల లైంగిక వేధింపులకు భయపడిపోయి లేడీ టీచర్ల రాజీనామాలు..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : అవును, బెంగుళూరులోనే…స్కూల్ విద్యార్థుల బ్యాగులు చెక్ చేస్తే కండోమ్స్, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం, గర్భనిరోధక మాత్రలు కనిపించాయని వార్త చదివాం… అఫ్‌కోర్స్, మరోరోజు చెక్ చేస్తే డ్రగ్స్ పాకెట్లు దొరికేవి… వాళ్ల ఫోన్లు పరిశీలిస్తే…

అనంతపురం ముత్యాల రెడ్డి హోటల్ పప్పులో ఎలుకలు, బల్లులు కామన్ అట..!!

జనసముద్రం న్యూస్,అనంతపురం, డిసెంబర్ 4 : ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ, కమలానగర్, అనంతపురంఈరోజు ఈరోజు అనంతపురం నగరంలో కమలానగర్ నందు ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ వారి భోజనశాలలో మూడు గంటల సమయంలో పప్పు కొనుక్కోవడం జరిగింది పప్పు తీసి…

టిండర్ ఆప్ తో వల వేస్తున్న కేటుగాళ్లు..చిక్కారో క్షవరం ఖాయం..!

ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’లో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తోంది. నచ్చిన అమ్మాయితో డేటింగ్ చేసుకోనే అవకాశం టిండర్ లో ఉండటంతో యూత్ ఈ యాప్ కు అడిక్ట్ అవుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్..…

హైదరాబాద్ లో దారుణం..10 తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఒక పదోతరగతి విద్యార్థినిని తోటి విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేశారు. ఐదుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకపోతే సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఈ దారుణం హయత్…

అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్తను చంపి ఫ్రిజ్ లో దాచిన భార్య

శ్రద్ధా వాల్కర్ని దారుణంగా ముక్కలుగా నరికి చంపిన తరహాలోనే మరో దారుణం వెలుగుచూసింది. ఒక మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి న్యూ అశోక్ నగర్ డ్రెయిన్లో పడేసింది. ఈ మేరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్…

రైలు ఇంజిన్ను కూడా వదలని దొంగలు..సొరంగం తవ్వి మరీ దొంగతనం.!

బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలోని గర్హరా రైల్వే యార్డుకు సొరంగం తవ్వి మరీ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్ ను ఎత్తుకెళ్లారు. గుర్తుతెలియని దొంగలు మరమ్మతుల కోసం యార్డ్లో ఉంచిన రైలు డీజిల్ ఇంజిన్ను దొంగిలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ముజఫర్పూర్ రైల్వే…

ఘోర ప్రమాదానికి గురైన అయ్యప్ప స్వాముల బస్సు..20 మందికి తీవ్ర గాయాలు

అయ్యప్పస్వామి మాలలు ధరించిన భక్తులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లడంతో 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచీ…

భార్యను చితక్కొడుతూ…ప్రియురాలికి వీడియో కాల్

ప్రియురాలి మోజులో పడిన ఓ వ్యక్తి భార్యను చితక్కొట్టాడు. అంతేకాదు.. ప్రియురాలి ఆదేశాలతో వీడియో కాల్ చేసి మరీ ఆమెకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించాడు.  ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. భర్త అతడి ప్రియురాలు ఆమె తల్లిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు…

జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…