భూ వివాదంలో దాడి చేసుకున్న వారిని రిమాండ్ పంపిన ఎస్.ఐ

జనసముద్రం న్యూస్ అడ్డగూడూర్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామానికి చెందిన భూమి పంపకాల వివాదం గురించి ఇరు వర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్న కేసులో నేడు ఇరువర్గాల వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్…

విడాకుల కోసం తన వద్దకు వచ్చే జంటలను కలుపుతూ ప్రజా సేవ చేస్తున్నాడని విడాకులు కోరిన న్యాయవాది భార్య..!!

జనసముద్రం న్యూస్, జూన్ 17: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అన్నట్లుగా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. పాములను ఆడించేవాడు పాముకాటుకే బలైపోయినట్లు కొన్ని ఊహించని సంఘటనలు నిత్యం ఏదో ఒక రూపంలో వెలుగులోకి…

బీచ్ లోఈతకు దిగిన యువకుడ్ని మింగేసిన సొర..

రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్ ను సందర్శించాడు. ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్ ‌లో బస చేశాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి బీచ్ ‌లో సరదాగా ఈత కొడుతున్నాడు. ఇంతలో ఒక…

గ్యాస్ గీజర్ వాడే వారికి ఇదో హెచ్చరిక..గ్యాస్ గీజర్ కు ఇద్దరి ప్రాణాలు బలి..!

అపాయం పొంచి ఉన్నా.. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా లేకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయానికి గురవుతుంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.…

ఇద్దరి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యం

జనసముద్రం న్యూస్, జూన్11, అనంతపురం జిల్లా: ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్ హెచ్ 42 హై వే పై ఆర్ డి టి స్టేడియం ముందర రోడ్ ప్రమాధంలో ఇద్దరు మృతి చెందారు సర్. ఒక మోటార్ సైకిల్…

గుర్తు తెలియని అమ్మాయి నుంచి వాట్సప్ వీడియో కాల్.. స్వీట్‌గా మాట్లాడుతోంటే అడిగిందల్లా చేశాడు..

బెంగళూరు: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు మన పనిని చాలా రకాలుగా సులభతరం చేశాయి. కానీ సరిగ్గా నిర్వహించకపోతే మనం భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కారణంగా మనం సమయం చాలా…

వాట్సాప్ తో 42 లక్షలు పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఇంజినీర్.. వాట్సాప్ మెసేజ్ లతో జాగ్రత్త పడకపోతే మోసగాళ్ల వలలో పడటం ఖాయం

జనసముద్రం న్యూస్,మే 25: స్మార్ట్ ఫోన్ అన్ లిమిటెడ్ డేటా వంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత భద్రత సన్నగిల్లుతోందని చెప్పవచ్చు. పెరిగిన సాంకేతికత వల్ల ఎన్ని లాభాలున్నాయే అంతకుమించిన నష్టాలు ఉన్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పైగా సామాజిక…

తల్లి తండ్రు లారా..మీ పిల్లలు జర జాగ్రత్త..సైబర్ క్రైమ్ ఉచ్చులో పడొచ్చు..?

జనసముద్రం న్యూస్, జనవరి 9, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జే : మనదేశంలో సైబర్ క్రైమ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి,ఇటువంటి సైబర్ నేరాలను “సైబర్ క్రైమ్” లేదా “కంప్యూటర్ ఆధారిత నేరం” కూడా అని అంటారు. ఈ సైబర్…

విచ్చల విడిగా కల్తీ కల్లు విక్రయం..

మెదక్, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:06 కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతున్నాయని వివిధ గ్రామాల ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు…

ఆన్ లైన్ లో కాల్ గార్ల్ కోసం వెతికి ఏకంగా 1.97 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: మనిషి బలహీనతలను ఎరగా వేసి లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు కేటుగాళ్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం డబ్బులతో పాటు మాన.. ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు సైతం అలర్ట్ చేస్తూనే…

తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య…

చైనాలో ఆగని కరోనా మరణాలు.. అంత్యక్రయలకు కూడా చోటు దొరకని దుస్థితి

కరోనాను పుట్టించిన చైనా అన్ని దేశాలకు పాకించి అందరి ప్రాణాలు తీసింది. ప్రపంచమంతా వ్యాక్సిన్లు తీసుకొని ఇప్పుడిప్పుడే బయటపడ్డారు.కానీ పుట్టినింట కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కరోనా కల్లోలం మళ్లీ షురూ అయ్యింది. ఏకంగా వైరస్ తో మరణ మృదంగం వినిపిస్తోంది.…

కోటి రూపాయల విలువైన నగలు దొంగతనం..స్టేషన్ లోనే దొంగ..ఊరంతా గాలించిన పోలీసులు..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ; చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా వెతికిన సామెత గుర్తుకు వచ్చే ఉదంతం ఒకటి తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే అప్పట్లో విడుదలై సక్సెస్ అయిన ‘క్రిష్ణగాడి…

సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి

భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది.  సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు…

తరచూ ఫోన్ మాట్లాడుతోందని కూతురిని చంపిన తండ్రి..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 19 : ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా రోజురోజుకు దిగజారిపోతున్నాయి. బంధాలు.. బంధుత్వాలకు ఏమాత్రం విలువలు లేకుండా పోతున్నాయి. కళ్ళ ముందే హత్యలు.. అత్యాచారాలు జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంతో యథా రాజా తథా ప్రజా…

గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా…

900 వందల వైన్ బాటిల్ ఆర్డర్ చేయబోయి లక్ష పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగిని..!

జనసముద్రం న్యూస్ ,డిసెంబర్16, లక్షల్లో జీతం.. ఐదు రోజులే పని. చేతినిండా పైసలుంటే ఎవరికి మాత్రం ఎంజాయ్ చేయ బుద్ధి కాదు చెప్పండి. ఇక సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో పని చేసే వారైతే వీకెండ్ కోసం చకోర పక్షుల్లా వెయిట్…

వైజాగ్లో భార్యను ముక్కలుగా నరికి డ్రమ్ము లో దాచిన భర్త.!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6: ఇటీవల ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ అనే యువకుడు 35 ముక్కలుగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అందరినీ ఈ ఘటన…

ఇన్స్పెక్టర్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్

జనసముద్రం న్యూస్ ,డిసెంబర్ 05 ట్రైయిన్ రివర్స్ కావడం అంటే ఇదే. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేదని గొంతెత్తే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడవాళ్ల చేతిలో మగాళ్లే బాధితులుగా మారుతున్న రోజులు వచ్చాయి. తాజాగా ఒక మగ పోలీసును ఇద్దరు మహిళా…

విద్యావ్యవస్థ దారితప్పుతోంది..పిల్లల లైంగిక వేధింపులకు భయపడిపోయి లేడీ టీచర్ల రాజీనామాలు..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 : అవును, బెంగుళూరులోనే…స్కూల్ విద్యార్థుల బ్యాగులు చెక్ చేస్తే కండోమ్స్, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం, గర్భనిరోధక మాత్రలు కనిపించాయని వార్త చదివాం… అఫ్‌కోర్స్, మరోరోజు చెక్ చేస్తే డ్రగ్స్ పాకెట్లు దొరికేవి… వాళ్ల ఫోన్లు పరిశీలిస్తే…