యువకుడి హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులు
-48 గంటల్లోనే నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి గిరిబాబు జనసముద్రం అక్టోబర్ 02: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో శనివారం జరిగినటువంటి యువకుడి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.మంగళవారం విలేకరుల…
అధికారుల నిర్లక్ష్యమా? పాలకుల వైఫల్యమా.?
ఇంకెన్నాళ్లి ఈ అజిలాపూర్,బైరాపురం రోడ్ల దుస్థితి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ! ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు..? వెల్డండ,సెప్టెంబర్,28(జనసముద్రం న్యూస్) వెల్డండ మండల పరిధిలో బైలాపూర్ నుండి అజిలాపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి…
హైదరాబాద్లోని వారాసి గూడ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబం పై దాడి చేసిన సంఘ ద్రోహ శక్తులపై చర్యలు తీసుకోండి.
గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్. జన సముద్రంసెప్టెంబర్ 28 బ్యూరో చీఫ్ టి. జి ,&ఎ.పి. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో అంతంత మాత్రం గా వివిధ వృత్తులలోకుటుంబ పోషణ చేసుకుంటున్న బ్రాహ్మణ సమాజం వారు అధిక శాతం మంది…
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బంది
జీడి మల్లేష్ జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడుజనసముద్రంన్యూస్, జమ్మికుంట (టౌన్) ప్రతినిధి:28 సెప్టెంబర్: జమ్మికుంట పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది అని బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్…
గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి
చొప్పదండి(జనసముద్రం న్యూస్)గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ
కూకట్ పల్లి ప్రతినిధి జనసముద్రం (సెప్టెంబర్:28) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్ లో ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి…
అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బిజెపి నాయకులు.
జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల శుక్రవారం వారసంతలో అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను హుస్నాబాద్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సంపత్ నాయక్,మండల సోషల్ మీడియా…
ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జ్యూట్ బ్యాగులు వాడాలి
పురపాలక సంఘ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్ 28:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సైక్లతాన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ…
జైనూర్ పరిస్థితులను గవర్నర్ కు నివేదించిన మంత్రి సీతక్కఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ లో పర్యటించాలని వినతి సానుకూలంగా స్పందించిన గవర్నర్ ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న సర్కార్ ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 25 హైదరాబాద్ లో మంగళవారం రోజునరాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ…
అచ్చిరాని ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుని మృతి
—-చదివేది పదో తరగతి చేసేది డాక్టర్ పని —-పట్టించుకోని డీ ఏం అండ్ హెచ్ ఓ, పోలీస్ శాఖలు. జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25: ఆర్ ఏం పీ ల అచ్చిరాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలోని కొందరు…
ఆర్ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు.
జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25: మండలంలోని కొత్త కొమ్ముగూడెంకు చెందిన బత్తుల మధుకర్ (25)మృతికి కారణమైన ఆర్ ఏం పీ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు మంగళవారం సాయంత్రం సీఐ అల్లం నరేందర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ…
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్.
జనసముద్రం న్యూస్ హుస్నాబాద్,సెప్టెంబర్ 25: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ భవన్ హైదరాబాద్ లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై…
అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తాసిల్దార్ పై సస్పెండ్ వేటు.
పినపాక తాసిల్దార్ సూర్యనారాయణ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సస్పెన్షన్ వేటు వేశారు. పినపాక మండలంలోని పలు గ్రామాలలో కోర్టు వివాదంలోఉన్న భూములను, వారసత్వ భూములను అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పలువురు కలెక్టర్ కు ఫిర్యాదు…
వివాహితపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.
పెద్దమనుషుల సమక్షంలో సద్దుమణిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 25సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల ప్రముఖ వ్యాపార కేంద్రం జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ వివాహిత…
పవిత్ర లడ్డును అపవిత్రం చేసిన దోషులకు ఉరిశిక్ష వేయాలి
వెల్డండ,సెప్టెంబర్,24(జనసముద్రం న్యూస్) తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డులో కల్తీ నెయ్యిని వాడి శ్రీవారికి నివేదించే పవిత్ర లడ్డూను కల్తీ లడ్డుగా చేసిన పాలకులను పాలుపంచుకున్న దొంగలను వెంటనే శిక్షించాలని ఈ కల్తీ నెయ్యిలోపాలుపంచుకున్న ఎంత స్థాయి వారిని…
అంతరాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్న పోలీసులు
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. సెప్టెంబర్ 24,జనసముద్రంన్యూస్:రాచకొండ కమిషనరేట్ పరిధిలోని, యాదాద్రి భువనగిరి,మల్కాజిగిరి జోన్ లలో రాత్రి సమయంలో ఎలక్ట్రికల్ పోల్స్ నుండి అల్యూమినియం విద్యుత్ వైర్లు,ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల చోరీ కి పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర…
శ్రీరంగపూర్ మడలంలో బైక్ డిసీయం ఢీకొని తల్లికుతూరు మృతి
జనసముద్రం సెప్టెంబర్ 24 వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నగరాల ఫస్ట్ సెంటర్ గంధం పులెందర్ దంపతులు కుటుంబంతో భార్య, కొడుకు, కూతురు అందరి బైక్ పైన ఆనారోగ్య కారణంగా చికిత్స నిమీతం శ్రీరంగాపూర్ హాస్పిటల్ వెళుతుండగా శ్రీరంగాపూర్ మరియు నగరాల…
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.
చిన్నగూడూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 24 మహాబూబబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు…
ప్రజలకు అంగన్వాడీలు చట్టాలపై అవగాహన కల్పించాలి.
— సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి. జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట:సెప్టెంబర్ 20: ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్…
పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి గుండె ఆగిన చిట్టితల్లి …!*
పేదరికం జయించి, చదువుల తల్లి గా రాణించి, విష జ్వరంతో 10 రోజుల పాటు పోరాడి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె…కన్నీటి గాధ.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల బ్రహ్మయ్య, నాగేంద్రమ్మ భార్య భర్తలిద్దరు…

























