ఏపి ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై హై కోర్టు ఘాటు వాఖ్యలు: ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టరు,పోలీసు కమిషనర్,తహసీల్దార్లకు సైతం సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందన్నహైకోర్ట్.!

జనసముద్రం న్యూస్,జనవరి 06: ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మందిని సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 మంది వరకు సలహాదారులు ఉన్నారని.. వీరికి నెలకు లక్షల రూపాయల్లో వేతనాలు ఇతర సౌకర్యాలు అందజేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.…

వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే జీతం 15 వేలు చేస్తామంటూ వాలంటీర్లకు వైసీపీ మంత్రి బంపర్ ఆఫర్..!

జనసముద్రం న్యూస్,జనవరి 06: ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల వద్దకు గడపగడప పేరిట పంపుతూనే.. మరోవైపు వలంటీర్లను కూడా భారీగానే వాడుకునే…

తాహశీల్దార్ మధు నాయక్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు,మీడియా మిత్రులకు జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేసిన తనకల్లు రిపోర్టర్ వైభవ్ నరేష్

జనసముద్రం న్యూస్, తనకల్లు,జనవరి 5: తనకల్లు మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో, జనసముద్రం న్యూస్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను తహసిల్దార్ మధు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ,…

ఈ ప్లాట్ లకు దారి లేదు..హెచ్చరిక బోర్డు పెట్టిన గుత్తివారిపల్లి గ్రామ ప్రజలు..!

తిరుపతి జిల్లా , జనసముద్రం, రిపోర్టర్ హరినాథ్,జనవరి 5: రేణిగుంట ;మండలంలోని గుత్తివారిపల్లి గ్రామానికి చెందిన స్మశాన దారిని తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యశ్వంత్ బాబు వెంచరేసిన 38 ఫ్లాట్లకు దారి కోసం గ్రామ అభివృద్ధికి లక్షల రూపాయల్లో…

తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య…

అనంతపురం జేఎన్టీయూ హాస్టల్ ఎల్లోరా బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

జనసముద్రం న్యూస్,జనవరి 5 అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఉన్న ఎల్లోరా హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి పేరు చాణుక్య ఇతడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు ఇతని సొంత ఊరు…

జీవో – 1 ఆంక్షలు జగన్ రెడ్డికి వర్తించవా అంటూ పోలీసులకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న..!

జనసముద్రం న్యూస్,జనవరి 5: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 1/2023 తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిని కేవలం ప్రతిప క్షాలను అడ్డుకునేందుకు మాత్రమే తీసుకువచ్చారని ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబును కూడా ఇదే జీవోను…

ఊగిసలాటల సాప్ట్ వేర్ ఉద్యోగాలు..మళ్ళీ ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన గూగుల్,ఇంటెల్,అమెజాన్ తో పాటు మరిన్ని కంపెనీలు

జనసముద్రం న్యూస్,జనవరి 5: కరోనా సమయంలో ఐటీ.. బడా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాయి. దీంతో తమ ఉద్యోగానికి ఢోకా లేదని వారంతా భావించారు. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత కంపెనీలు ఉద్యోగులను వరుసబెట్టి…

నరరూప రాక్షసుడు అంటూ చంద్రబాబు నాయుడు పై రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు

జనసముద్రం న్యూస్,జనవరి 5: చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కాంక్షతో అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు వైకాపా నాయకులను మించి చంద్రబాబు నాయుడు పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని..అవసరమైతే హైకోర్టుకు..సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదల

జనసముద్రం న్యూస్,జనవరి 4: బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లింది.…

టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై విచారణకు ఉరవకొండ చేరుకున్న ఎన్నికల ప్రధాన అధికారి..ఇద్దరు బీఎల్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి..!

జనసముద్రం న్యూస్,జనవరి 4: వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్రమంలో చేస్తున్న కొన్ని పనులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు…

కేసిఆర్ కు,బీఆర్ఎస్ పార్టీకి ఏపి లో అడుగుపెట్టే అర్హత లేదు : మంత్రి ఆర్కే రోజా

భారత రాష్ట్ర సమితి(బీఆర్  ఎస్)కి ఏపీలో అడుగు పెట్టే అర్హత లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నీళ్లు నిధులు నియామకాలు అనే సెంటిమెంటునురెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్రం తీసుకున్న కేసీఆర్ కు ఏపీతో పనేంటని ఆమె ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని…

యుగాంతం మొదలైందంటూ శాస్త్రవేత్తల హెచ్చరిక

కంటికి కనిపించని సూక్ష్మజీవి(వైరస్) మనిషి మనుగడను శాసిస్తోంది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది. అయితే గతంలోనూ కొన్ని రకాల సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో జీవరాశులను కబళించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అనేక…