అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మహాగౌరయోత్ అసోసియేషన్ సభ్యులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ 06: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ లోని నాగార్జున కాలనీ ఫస్ట్ లైన్ లో మహాగౌరి…
కారంపూడి శ్రీవాసవి సేవ అన్నప్రసాద సేవా కమిటీ దాతల సహాయంతో 500 మందికి అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం
జనసముద్రంన్యూస్, అక్టోబర్ 06, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, కారంపూడి. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఆధ్వర్యంలో శనివారం దాతలు వందన రామాంజనేయులు ధర్మపత్ని…
మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి నందు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం.
మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06. రీడ్స్ స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో * మీకు తెలుసా” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా…
మాచర్లలో అత్యంత వైభవంగా జరుగుతున్నబతకమ్మ ఉత్సవాలు.
మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.దసరా శరన్న వ రాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ కోదండరామ దేవాలయంలో, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి…
రాప్తాడు నూతన ఎంపీడీవో బుల్లె విజయలక్ష్మి కలిసిన టిడిపి నాయకులు
జనసముద్రం న్యూస్, రాప్తాడు మండలం, అక్టోబర్ 06: రాప్తాడు మండలం తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రసన్నాయ పల్లి ప్రవీణ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు వినోద్ కుమార్, తలారి శివ, కరె మురళి, ఉజ్జనేశ్వర్,మోహన్ శనివారం రాప్తాడు మండలంలో నూతన ఎంపీడీవో…
గ్రామసభల సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు ప్రకటించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక
జన సముద్రం న్యూస్,02అక్టోబర్,అనంతపురం.బుక్కరాయసముద్రం : మండల తశీల్దార్ నిర్వహించే గ్రామ సభ సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోతేజ్యోత్స్న గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
బాల్యవివాహాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్
జనసముద్రం న్యూస్,02అక్టోబర్, :అనంతపురం. బాల్యవివాహాల నిర్మూలన కోసం నిర్మించిన బడి పిలుస్తోంది లఘు చిత్ర పోస్టర్లను అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలు గడిచినా…
పల్నాడు రాజకీయాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు
ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక నాడు ప్రజాసేవకై అమ్మ.. నాన్న జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ, నేడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జనసముద్రంన్యూస్, అక్టోబర్ 2, పల్నాడు జిల్లా,మాచర్ల . బ్రహ్మనాయుడు ఏలిన పల్నాడు ప్రాంత రాజకీయలలో జూలకంటి కుటుంబానికి ప్రత్యేక…
ఖైదీలకు వాటర్ బాటిల్స్ వితరణ చేసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు
-సమాజ సేవలో నిరంతరం ముందుంటాం : సమితి సభ్యులు కడప జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 2 కడప: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ సూచనల మేరకు కడప కేంద్ర…
డెంగ్యూ చికిత్స@ 1,50,000.
– ఏజన్సీలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వైద్యులు జన సముద్రం న్యూస్, అక్టోబర్ 02 (భద్రాచలం) : ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్సెంటర్ సమీపంలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తెలిసిన వ్యక్తి వైద్యం పొందుతుంటే పరామర్శించేందుకు ఓవ్యక్తి వెళ్ళగా……
ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలి*
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి రెండు పడక గదులు పంపిణీ చేయాలి మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ అక్టోబర్ 2 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లోకొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలివీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ,…
యువకుడి హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులు
-48 గంటల్లోనే నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి గిరిబాబు జనసముద్రం అక్టోబర్ 02: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో శనివారం జరిగినటువంటి యువకుడి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.మంగళవారం విలేకరుల…
అధికారుల నిర్లక్ష్యమా? పాలకుల వైఫల్యమా.?
ఇంకెన్నాళ్లి ఈ అజిలాపూర్,బైరాపురం రోడ్ల దుస్థితి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ! ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు..? వెల్డండ,సెప్టెంబర్,28(జనసముద్రం న్యూస్) వెల్డండ మండల పరిధిలో బైలాపూర్ నుండి అజిలాపూర్ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి…
హైదరాబాద్లోని వారాసి గూడ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబం పై దాడి చేసిన సంఘ ద్రోహ శక్తులపై చర్యలు తీసుకోండి.
గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్. జన సముద్రంసెప్టెంబర్ 28 బ్యూరో చీఫ్ టి. జి ,&ఎ.పి. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో అంతంత మాత్రం గా వివిధ వృత్తులలోకుటుంబ పోషణ చేసుకుంటున్న బ్రాహ్మణ సమాజం వారు అధిక శాతం మంది…
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బంది
జీడి మల్లేష్ జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడుజనసముద్రంన్యూస్, జమ్మికుంట (టౌన్) ప్రతినిధి:28 సెప్టెంబర్: జమ్మికుంట పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది అని బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్…
గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి
చొప్పదండి(జనసముద్రం న్యూస్)గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ
కూకట్ పల్లి ప్రతినిధి జనసముద్రం (సెప్టెంబర్:28) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్ లో ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి…
అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బిజెపి నాయకులు.
జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల శుక్రవారం వారసంతలో అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను హుస్నాబాద్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సంపత్ నాయక్,మండల సోషల్ మీడియా…
ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జ్యూట్ బ్యాగులు వాడాలి
పురపాలక సంఘ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్ 28:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సైక్లతాన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ…
4 కేటగిరీల్లో మద్యం షాపులు…జనాభా ఆధారంగా శ్లాబుల వర్గీకరణ
ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు 50 లక్షల శ్లాబు పరిధిలో…ఎక్కువ షాపులు తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264.. మొత్తం షాపులు 3,736..ఇందులో గీత కార్మికులకు 340 జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28, అమరావతి. నూతన మద్యం పాలసీ విడుదలకు ఆంధ్రప్రదేశ్…

























