మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు…
రాప్తాడు మండలం లోని బొమ్మే పర్తి గ్రామంలో పేదల ఇంటి స్థలాలపై పాలకుల దౌర్జన్యాలు
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:
ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…
‘‘రూములో దిగండి..1000 రూపాయలకే ఏ అమ్మాయితోనైనా అనుభవించండి’’..చెన్నై లో నడి రోడ్డుమీద ఓ హోటల్ బోర్డు బూతు ప్రకటన!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: హోటళ్లలో వ్యభిచారం జరుగుతున్న సంఘటనలు మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఏమాత్రం భయం లేకుండా ఏకంగా ఇక్కడ ఏ అమ్మాయి అయినా 1000లకే దొరుకుతుంది రండి అనుభవించండి అంటూ పబ్లిగ్గా ఏకంగా బోర్డు పెట్టి…
టీడీపీతో పొత్తు కు జనసేన ఒకే..40 సీట్ల కోసం పట్టుబట్టిన జనసేనాని..!!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో పొత్తులు దాదాపుగా ఖరారు అయినట్లే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ఎటూ తెలుగుదేశం పార్టీ రెడీగా లేదు. అదే టైం లో జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని పదే…
ఆంధ్ర ప్రదేశ్ లో విచ్చలవిడి గా మత మార్పిడులు..స్వామి స్వరూపానంద ఆవేదన
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ పేరు చెప్పలేదు కానీ ఆ మతం వల్ల మత మార్పిడులు…
ఐసీఐసీఐ బ్యాంకు ను మోసం చేసిన కేసులో వీడియోకాన్ సీఈఓ వేణుగోపాల్ అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 26: వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ సీఈవో వేణుగోపాల్ ధూత్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. గతంలో ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఆమె భర్తను సీబీఐ అరెస్ట్…
చైనాలో ఆగని కరోనా మరణాలు.. అంత్యక్రయలకు కూడా చోటు దొరకని దుస్థితి
కరోనాను పుట్టించిన చైనా అన్ని దేశాలకు పాకించి అందరి ప్రాణాలు తీసింది. ప్రపంచమంతా వ్యాక్సిన్లు తీసుకొని ఇప్పుడిప్పుడే బయటపడ్డారు.కానీ పుట్టినింట కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కరోనా కల్లోలం మళ్లీ షురూ అయ్యింది. ఏకంగా వైరస్ తో మరణ మృదంగం వినిపిస్తోంది.…
ఆధార్ తీసుకొని పదేళ్లు అయ్యిందా..వెంటనే అప్డేట్ చేసుకోండి : భారత విశిష్ట ప్రాధికార సంస్థ
అవసరం ఏదైనా కానీ.. ధ్రువీకరణ అన్నంతనే వచ్చే మాట.. ఆధార్. ప్రతి ఒక్క చోట ఆధార్ అవసరమే. అదే లేకుంటే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి.. అలాంటి ఆధార్ ను తీసుకొని పదేళ్లు అయితే.. దాన్ని వెంటనే అప్డేట్…
ప్రజా సమస్యలు వినలేక..ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్న వైసీపీ నేతలు
వైసీపీ నేతల్లో ఆగ్రహం.. అంతకుమించిన ఒత్తిడి.. ఈ రెండు కలిపి ఫ్రెస్ట్రేషన్ పెరిగిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు.. ప్రజల సమస్యలు వినాలి.. పట్టించుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. లేదా.. మౌనంగా అయినా.. ఉండాలి. రెండు చేయకుండా.. సమస్యలు చెప్పిన ప్రజలపైకి…
పాకిస్థాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం..మరో శ్రీలంక లా మారుతున్న పాకిస్థాన్.!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ; కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా.. యూరప్ దేశాలు ఇప్పటికే ఆర్థిక మాంద్యంపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా దేశాలు ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కూడా…
కోటి రూపాయల విలువైన నగలు దొంగతనం..స్టేషన్ లోనే దొంగ..ఊరంతా గాలించిన పోలీసులు..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ; చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా వెతికిన సామెత గుర్తుకు వచ్చే ఉదంతం ఒకటి తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే అప్పట్లో విడుదలై సక్సెస్ అయిన ‘క్రిష్ణగాడి…
నకిలీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి, డిసెంబర్ 24: నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేసారు నలుగురు నిందితులతో కూడిన ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసారు పోలీసులు…
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…

























