పింఛన్ల లబ్ధిదారులకు దొంగ నోట్లు పంపిణీ చేసిన వాలంటీర్లు..!!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము కింద దొంగ నోట్లు అంటగట్టిన వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు…
ప్రతిపక్ష పార్టీలకు షాక్..రోడ్ షోలు, బహిరంగ సభలపై నిషేదం విధించిన ఏపి సర్కార్..!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఇటీవల నెల్లూరు జిల్లాలో కందుకూరు తాజాగా గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఇకపై జాతీయ…
అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ
జనసముద్రం న్యూస్అ,నంతపురం జిల్లా, ఆత్మకూరు,జనవరి 03: ఆత్మకూరులో మంగళవారం ఉదయం జరిగిన అయ్యప్ప స్వామి పూజలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మకూరు బైపాస్ రోడ్డు సమీపంలో జరుగుతున్న అయ్యప్ప స్వామి ఆలయ…
మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…
పవన్ మాట విని నిరాహార దీక్ష విరమించిన హరిరామ జోగయ్య
కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో 82 ఏళ్ల వయసులో ఆమరణ నిరాహారత దీక్షకు దిగిన కాపు నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య వ్యవహారం.. రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల…
ఏపి రాజధాని పై గందరగోళానికి గురిచేస్తున్న మంత్రుల స్టేట్మెంట్స్..ప్రభుత్వానికి ఇబ్బందేనా..??
జనసముద్రం న్యూస్,జనవరి 2: ఉత్తరాంధ్రాకు చెందిన ఇద్దరు మంత్రులు వరసగా ఇస్తున్న ప్రకటనలతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. అదే టైం లో ప్రజలను కూడా కంఫ్యూజ్ చేస్తున్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తీసుకున్న స్టాండ్ ఒకనాడు బాగా వెలిగినా ఇపుడు…
కోటం రెడ్డికి క్లాస్..ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్..!
జనసముద్రం న్యూస్,జనవరి 2: వైసీపీలో కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ కల్చర్ ఉంది అని అర్ధం. కాంగ్రెస్ పార్టీ అయితే అది చెల్లుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీ. లోకల్ గా లీడర్స్ ఒకరిని ఒకరు ఎంత విమర్శించుకున్నా అక్కడ అది తప్పు…
మండల అభివృద్ధి అధికారి విజయ రావు (ఎంపీడీవో) గారికి,వైయస్సార్సీపి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి గారికి,మండల మెజిస్ట్రేట్ మరియు తాసిల్దార్ పీర్ మున్ని గారికి జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేస్తున్న జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్, జనసముద్రం న్యూస్ విలేఖరి పాణ్యం సుబ్రమణ్యం
జనసముద్రం న్యూస్,జనవరి 2: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జన సముద్రం క్యాలెండర్ మండల స్థాయి అధికారులకు. జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రమణ్యం. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు నియోజకవర్గం,ఓబులవారిపల్లి…
ఆధార్ తో గుర్తించి జమ్మూలో హిందువుల హత్య..జమ్ములో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల అరాచకం
జనసముద్రం న్యూస్,జనవరి 2: పండిట్ల ఊచకోత.. వేలాదిగా హిందువుల వలస.. పొట్టకూటికి వచ్చినవారైనా సరే హిందువని తెలిస్తే దారుణ హత్య.. కూలీలని కూడా కనికరం లేని ఉగ్ర కావరం.. ఇదీ జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ లోయలో అరాచకాండ. మూడు దశాబ్దాల కిందట…
మహిళా కోచ్ ను లైంగికంగా వేదించి మంత్రి పదవి పోగొట్టుకున్న క్రీడా శాఖ మంత్రి..!
జనసముద్రం న్యూస్,జనవరి 2: జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి. క్రీడల్లో పోటీకి తగ్గట్లు అప్ డేట్ అవుతూ ఉండాలి.. రాజకీయాల్లో అయితే ఎత్తుగడలు తెలిసి ఉండాలి.. ప్రత్యర్థి కుట్రలను పసిగట్టి ఛేదించగలగాలి.. అన్నిటికి మించి క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా చూసుకోవాలి.…
బీజేపీ బిగ్ స్టెప్..పవన్ కల్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్న ప్రధాని మోడీ..?
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ ముహూర్తం పెట్టేశారు అని ఢిల్లీ వర్గాల భోగట్టా. సంక్రాంతి తరువాత వచ్చే మాఘమాసంలో ఈ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. అంటే జనవరి నాలుగవ వారంలో అని చెబుతున్నారు. 2024 ఎన్నికల కోసం…
అగలి జడ్పిటిసి వి ఉమేష్ కు జనసముద్రం క్యాలెండర్ అందజేసిన మడకశిర ఇంచార్జ్ ఎల్, వసంత్ కుమార్
జనవరి 1వ తేదీన మడకశిర నియోజకవర్గం అగలి మండల తెలుగుదేశం జడ్పిటిసి సభ్యుడు ఉమేష్ కు జనసముద్రం న్యూస్, సంస్థ తరపున 2023వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి జనసముద్రం క్యాలెండర్ ను మడకశిర ఇంచార్జ్ , ఎల్, వసంత…
రొళ్ళ జడ్పిటిసి అనంతరాజు కు జనసముద్రం క్యాలెండర్ అందజేసిన మడకశిర ఇంచార్జ్ ఎల్, వసంత్ కుమార్
జనవరి ఒకటవ తేదీన మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండల్ జడ్పిటిసి సభ్యుడు కుంచీటిగా ఒక్కలిక సంఘం అధ్యక్షుడు, అనంతరాజుకు జనసముద్రం న్యూస్, సంస్థ తరపున 2023వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి జనసముద్రం క్యాలెండర్ ను మడకశిర ఇంచార్జ్ ,…
బ్రేకింగ్ న్యూస్…40 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్..వీరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా..!
జనసముద్రం న్యూస్, జనవరి 01: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకోసం ఆయన కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలనుకుంటున్నారు. తన వారు పరవారు అన్న భేదం లేకుండా చూడాలనుకుంటున్నాను. అలా ఒక నలభైమందికి…
సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ “అధ్యక్షుల చేతుల మీదుగా “జన సముద్రం” పత్రిక క్యాలెoడర్ ఆవిష్కరణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్డు నందు గల “సత్యమేవ జయతే” ప్రెస్ క్లబ్ ఆఫీస్ నందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ,జన సముద్రం…
























