రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఒకరికి గాయాలు
ఒక ఆటో డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల స్లోకసంద్రంగా మారిన మూడు కుటుంబాలుజన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.…
ఆదివాసులకు హక్కు పత్రాలు కల్పించాలని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా
జన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఆదివాసులు సాగు చేస్తున్న పొడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలి దానితోపాట ఆదివాసులు సాగు చేస్తున్న భూములలో కందకాలు తవ్వడం బాండ్రి పేరిట సాగు చేస్తున్న భూములను లాక్కోవడం సరైంది కాదని దీనిని తక్షణమే…
మానవతా దృక్పథం కలిగిన యువకులు
-అనాధ శవానికి అంత్యక్రియలు జనసముద్రం న్యూస్ జూన్ 24: డిండి :- నల్లగొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి మండల కేంద్రంలో కొంతకాలంగా గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ,ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే గుర్తు తెలియని వ్యక్తికి ఫీట్స్…
ఎల్కతుర్తి కూడలి వద్ద వాహనాలు తనికి
ట్రాఫిక్ రూల్స్ అందరు విధిగా పాటించాలి మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్ జనసముద్రం న్యూస్ 24ఎల్కతుర్తి మండలం. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్ వాహనాలను తనకి చేసారు ఈ క్రమంలో…
మా గ్రామానికి ఆర్టీసీ బస్సు పంపండి
జన సముద్రం న్యూస్ కొత్తగూడ (జూన్ 24 ) తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ ఎండి, VC, సజ్జనార్ ఐపీఎస్ ను కలిసిన మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల వేలుబెల్లి గ్రామస్తులు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామపంచాయతీలకు, తండాల ప్రజలు, ఉచిత…
అడవిలోని పులులను వన్యప్రాణులను అడవి సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత
జన్నారం నూతన ఎఫ్ డి వో రామ్మోహన్ జన సముద్రం న్యూస్ జూన్ 24 (ఖానాపూర్ నియోజకవర్గం) కవ్వాల్ అడవుల, వన్యప్రాణుల సంరక్షణకు మన అందరి సహకారం ఎంతో అవసరమని జన్నారం నూతన ఎఫ్డిఓ ఎం.రామ్మోహన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కవ్వాల…
రాయికల్ పట్టణంలోని పలు వార్డులు సందర్శించిన జిల్లా తొలి మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జూన్21జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్ రాయికల్ పట్టణంలోని పలు వార్డులలో సందర్శిస్తూ కెసిఆర్ పాలనలోసంక్షేమం అభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పని చేస్తే,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. సానిటేషన్ మీద…
రైతు భరోసా పథకంలో భాగంగా జిల్లాలో 1 లక్ష, 93 వేల 851 మంది రైతులకు నిధుల మంజూరు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల మహాబూబాబాద్ జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ జూన్ 21 మహాబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడిఏలు శ్రీనివాసరావు, మురళిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు,ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రైతులకు…
4 కిలోల కణితిని తొలిగించిన నిర్మల ఆసుపత్రి వైద్యులు
యాదాద్రి భువనగిరి జిల్లా (జూన్.21)జనసముద్రం న్యూస్ భువనగిరి పట్టణ కేంద్రంలోని నిర్మల ఆసుపత్రిలో జమీలాపేట గ్రామానికి చెందిన రాణి అనే మహిళకు 4 కిలోల కణితిని డాక్టర్ ప్రశాంత్ కుమార్,డాక్టర్ మధు కుమార్,డా.ఆర్.దివిజ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి కణితిని తొలిగించారు.ఆపరేషన్…
కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు ఘన సన్మానం
జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ షో టో ఖాన్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్టులో విజయం…
ఎల్కతుర్తి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్స్.
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025–2026, సంవత్సరానికి 4 తరగతికి సెలక్షన్స్ జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ జనసముద్రం న్యూస్ 21ఎల్కతుర్తి మండలం. ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం…
రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాషాయ జండా ఎగురుతుంది
బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్ బిజెపి హుజురాబాద్ పట్టణ శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాళ్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పర్చిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి…
నిధులు కేటాయించినా రంగథాముని చెరువు అభివృద్ధి లో జాప్యం ఎందుకు.. ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు
జనసంద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జూన్ 21 కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు… ముందుగా కాముని చెరువు సుందరీకరణ పనులను…
బూడిద ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి.
జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21. బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందినసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ, మారేడుగూడెం కు చెందిన…
నేను అండగా ఉంటా..ఎమ్మెల్యే మురళీ నాయక్..
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 21 మహబూబాబాద్ మండలం నేతాజీ తండా వద్ద లారీ ఢీకొన్న ప్రమాదం లో గాయపడి ,హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను ఎమ్మెల్యే మురళీ నాయక్…
పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం
జనసముద్రం న్యూస్ భీమారం జూన్ 21: భీమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై భీమారం ఎస్సై కే. శ్వేత అవగాహన కల్పించారు, భీమారం ఎస్సై కే శ్వేత పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలకు…
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 21 మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చిన్న శంకరంపేట మండలం మడూర్…
అమ్మాపురం గ్రామంలో వెలగని విద్యుత్ దీపాలు
తొర్రూర్ డివిజన్ జనసముద్రం న్యూస్ జూన్ – 18అమ్మాపురం గ్రామంలో 1వ వార్డ్ లో గత నెల నుంచి విద్యుత్ విధి దీపాలు వెలగడం లేదు వీధి దీపాలు వెలుగక పోవడంతో వానకాలం కావడంతో రాత్రి సమయంలో పాములు, తేళ్లు లాంటి విష…
ఏసీబీ రైడ్లో రెడ్ అండ్ గా పట్టుబడ్డ కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ స్వరూప
—ఆనంద్ కుమార్ (మేడ్చల్ జిల్లా ఎసిబి డిఎస్పి)—రామ్ రెడ్డి (కాంట్రాక్టర్ బాధితుడు) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ కాప్రా జిహెచ్ఎంసి సర్కిల్ చర్లపల్లి ఏఈ గా పనిచేస్తున్న స్వరూప కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ కి రెడ్…
రేషన్ కార్డులో పేర్లు ఉన్న అందని రేషన్ బియ్యం
ఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జూన్ 18 కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పిన అందులో పేర్లు చేర్చబడిన వారికి బియ్యం అందడం లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు రేషన్ కార్డులో పేర్లు నమోదు అయిన బియ్యం…

























