ఐసీఐసీఐ బ్యాంకు ను మోసం చేసిన కేసులో వీడియోకాన్ సీఈఓ వేణుగోపాల్ అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 26: వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ సీఈవో వేణుగోపాల్ ధూత్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. గతంలో ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఆమె భర్తను సీబీఐ అరెస్ట్…
చైనాలో ఆగని కరోనా మరణాలు.. అంత్యక్రయలకు కూడా చోటు దొరకని దుస్థితి
కరోనాను పుట్టించిన చైనా అన్ని దేశాలకు పాకించి అందరి ప్రాణాలు తీసింది. ప్రపంచమంతా వ్యాక్సిన్లు తీసుకొని ఇప్పుడిప్పుడే బయటపడ్డారు.కానీ పుట్టినింట కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కరోనా కల్లోలం మళ్లీ షురూ అయ్యింది. ఏకంగా వైరస్ తో మరణ మృదంగం వినిపిస్తోంది.…
ఆధార్ తీసుకొని పదేళ్లు అయ్యిందా..వెంటనే అప్డేట్ చేసుకోండి : భారత విశిష్ట ప్రాధికార సంస్థ
అవసరం ఏదైనా కానీ.. ధ్రువీకరణ అన్నంతనే వచ్చే మాట.. ఆధార్. ప్రతి ఒక్క చోట ఆధార్ అవసరమే. అదే లేకుంటే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి.. అలాంటి ఆధార్ ను తీసుకొని పదేళ్లు అయితే.. దాన్ని వెంటనే అప్డేట్…
ప్రజా సమస్యలు వినలేక..ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్న వైసీపీ నేతలు
వైసీపీ నేతల్లో ఆగ్రహం.. అంతకుమించిన ఒత్తిడి.. ఈ రెండు కలిపి ఫ్రెస్ట్రేషన్ పెరిగిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు.. ప్రజల సమస్యలు వినాలి.. పట్టించుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. లేదా.. మౌనంగా అయినా.. ఉండాలి. రెండు చేయకుండా.. సమస్యలు చెప్పిన ప్రజలపైకి…
నకిలీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి, డిసెంబర్ 24: నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేసారు నలుగురు నిందితులతో కూడిన ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసారు పోలీసులు…
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…
రేపు బీజేపీ,జనసేన ఉమ్మడి మీటింగ్..పొత్తు పొడుస్తుందా..??
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అన్నట్లుగానే ఏపీలో బీజేపీ జనసేన పార్టీల మధ్య ఉమ్మడి మీటింగ్ జరగనుంది. ఇది నిజంగా ఏపీ రాజకీయాలను బట్టి చూస్తే కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. ఏపీలో బీజేపీ జనసేన పొత్తులలో ఉన్నాయి. ఆ…
సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి
భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది. సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు…
యువతి పై ఆసిడ్ దాడి కేసులో ఫ్లిప్ కార్డ్ మెడకు ఉచ్చు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: వ్యాపారం పేరిట ఏమైనా చేయవచ్చని భావించిన ఫ్లిప్ కార్ట్ కు ఓ కేసు మెడకు చుట్టుకుంది. ఢిల్లీలో పట్టపగలు ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటన ఫ్లిప్ కార్ట్ ను చిక్కుల్లో పడేసింది. ఈ కేసులో ఉపయోగించిన…
జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కటం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? హైకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వ సిఎస్ ఉక్కిరి బిక్కిరి..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: ఆయన అల్లాటప్పా అధికారి కాదు. ఏపీ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి. పాలనా వ్యవస్థల్ని నేరుగా పర్యవేక్షించే ఆయన.. హైకోర్టుకు వెళ్లిన వేళ.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు సంధించిన ప్రశ్నల వర్షంలో తడిచి ముద్ద కావటంతో పాటు..…
అమెరికా,కనెక్టికట్, హార్ట్ ఫోర్డ్ నగరంలో ఘనంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
బడుగు బలహీనర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నేత ఆంధ్ర ప్రదేశ్ ముద్దుబిడ్డ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్…

























