రేపు బీజేపీ,జనసేన ఉమ్మడి మీటింగ్..పొత్తు పొడుస్తుందా..??
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అన్నట్లుగానే ఏపీలో బీజేపీ జనసేన పార్టీల మధ్య ఉమ్మడి మీటింగ్ జరగనుంది. ఇది నిజంగా ఏపీ రాజకీయాలను బట్టి చూస్తే కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. ఏపీలో బీజేపీ జనసేన పొత్తులలో ఉన్నాయి. ఆ…
సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి
భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది. సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు…
యువతి పై ఆసిడ్ దాడి కేసులో ఫ్లిప్ కార్డ్ మెడకు ఉచ్చు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: వ్యాపారం పేరిట ఏమైనా చేయవచ్చని భావించిన ఫ్లిప్ కార్ట్ కు ఓ కేసు మెడకు చుట్టుకుంది. ఢిల్లీలో పట్టపగలు ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటన ఫ్లిప్ కార్ట్ ను చిక్కుల్లో పడేసింది. ఈ కేసులో ఉపయోగించిన…
జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కటం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? హైకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వ సిఎస్ ఉక్కిరి బిక్కిరి..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: ఆయన అల్లాటప్పా అధికారి కాదు. ఏపీ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి. పాలనా వ్యవస్థల్ని నేరుగా పర్యవేక్షించే ఆయన.. హైకోర్టుకు వెళ్లిన వేళ.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు సంధించిన ప్రశ్నల వర్షంలో తడిచి ముద్ద కావటంతో పాటు..…
అమెరికా,కనెక్టికట్, హార్ట్ ఫోర్డ్ నగరంలో ఘనంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
బడుగు బలహీనర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నేత ఆంధ్ర ప్రదేశ్ ముద్దుబిడ్డ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్…
రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసు నమోదు చేస్తాం..జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్
జనసముద్రం న్యూస్,డిసెంబర్22,మహబూబాబాద్ ప్రతినిధి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు తప్పని సరిగా పాటించాలి.: ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా…
బుక్కరాయసముద్రం ఎంపిడిఓ తేజోష్ణ గారికి జనసముద్రం క్యాలెండర్ అందజేస్తున్న డివిజనల్ మేనేజర్ సంగా ఫణి భూషణ్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22
సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఏపీ అగ్రస్థానం..ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22: మహారాష్ట్ర.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. ముంబై నాగపూర్ ఫూణే భీవండి సహా ఎన్నో నగరాలు ఉండడంతో ఇక్కడికి వలసవచ్చే వారితోపాటే సెక్స్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇన్నాళ్లు మహారాష్ట్రనే దేశంలో తొలి స్థానంలో ఉండేది.…
మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు..తాగుతూనే పాలన సాగిస్తున్నాడు..లోక్ సభ సాక్షిగా ముఖ్యమంత్రి పై ఎంపీ ఫైర్..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 22: మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు. తాగుతూనే పాలన సాగిస్తున్నాడు“ అంటూ.. ఓ ఎంపీ చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం గమనార్హం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ లోక్సభలో…
వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే..వైసీపీ కి సర్వే షాక్..!!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 21: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది పెద్ద చర్చ. దాని మీద సర్వేలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక ఎవరి మటుకు వారు తమ పార్టీయే గెలుస్తుంది అని అంటూంటారు. అయితే…
వైసీపీకి మరో ఎదురు దెబ్బ..ఎన్నికలకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలన్న నిర్ణయాన్ని తిరస్కరించిన ఈసి
ఏపీ సీఎంజగన్ తీసుకున్న నిర్ణయం బాగుందని.. ఒకవైపు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఇది ఏ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమైనా.. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మారుతుందని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దుకున్నారు. అయితే.. అంతా అనుకున్నట్టు జరిగితే ఇబ్బంది ఉండేది…

























