ఆధార్ తో గుర్తించి జమ్మూలో హిందువుల హత్య..జమ్ములో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల అరాచకం

జనసముద్రం న్యూస్,జనవరి 2: పండిట్ల ఊచకోత.. వేలాదిగా హిందువుల వలస.. పొట్టకూటికి వచ్చినవారైనా సరే హిందువని తెలిస్తే దారుణ హత్య.. కూలీలని కూడా కనికరం లేని ఉగ్ర కావరం.. ఇదీ జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ లోయలో అరాచకాండ. మూడు దశాబ్దాల కిందట…

మహిళా కోచ్ ను లైంగికంగా వేదించి మంత్రి పదవి పోగొట్టుకున్న క్రీడా శాఖ మంత్రి..!

జనసముద్రం న్యూస్,జనవరి 2: జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి. క్రీడల్లో పోటీకి తగ్గట్లు అప్ డేట్ అవుతూ ఉండాలి.. రాజకీయాల్లో అయితే ఎత్తుగడలు తెలిసి ఉండాలి.. ప్రత్యర్థి కుట్రలను పసిగట్టి ఛేదించగలగాలి.. అన్నిటికి మించి క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా చూసుకోవాలి.…

బ్రేకింగ్ న్యూస్…40 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్..వీరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా..!

జనసముద్రం న్యూస్, జనవరి 01: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకోసం ఆయన కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలనుకుంటున్నారు. తన వారు పరవారు అన్న భేదం లేకుండా చూడాలనుకుంటున్నాను. అలా ఒక నలభైమందికి…

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య సమక్షంలో నూతన రాష్ట్ర మరియు జిల్లా కమిటీల ప్రకటన

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంచార్జ్ గా బిల్లే మంజునాథ్, అనంతపురం జిల్లా కన్వీనర్ గా వడ్డే శ్రీనివాసులు,అనంతపురం జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా పట్నం నగేష్ కురుబ,~అనంతపురం నగర అధ్యక్షులు రజక నగేష్, రాష్ట్ర…

మహిళా కోచ్ ను రూమ్ కు రమ్మని వేదిస్తున్న క్రీడా శాఖ మంత్రి..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ”మనం-మనం ఒకటి.. రూమ్కు వచ్చెయ్.. నాకు సహకరించు.. నువ్వు ఏం అడిగినా చేస్తా” ఇదీ.. ఓ మంత్రి క్రీడా రంగానికి చెందిన ఒక మహిళా కోచ్కు ఇచ్చిన ఆఫర్. దీంతో ఆమె ఈ విషయాన్ని రికార్డు…

అదానీ కి డబ్బులిచ్చి కంపెనీలు పెట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం..?

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 29: దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని…

మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు…

ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…

టీడీపీతో పొత్తు కు జనసేన ఒకే..40 సీట్ల కోసం పట్టుబట్టిన జనసేనాని..!!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో పొత్తులు దాదాపుగా ఖరారు అయినట్లే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ఎటూ తెలుగుదేశం పార్టీ రెడీగా లేదు. అదే టైం లో జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని పదే…

ఆంధ్ర ప్రదేశ్ లో విచ్చలవిడి గా మత మార్పిడులు..స్వామి స్వరూపానంద ఆవేదన

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ పేరు చెప్పలేదు కానీ ఆ మతం వల్ల మత మార్పిడులు…

చనిపోతే ప్రభుత్వం రూ.5లక్షలు సాయం చేస్తే.. అందులో రూ.2.5 లక్షలు లంచం..అంబటి రాంబాబు పై బాధితుల ఆరోపణ..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: రాజకీయ ప్రత్యర్థులపై విపరీతమైన ఆవేశంతో విరుచుకుపడే ఏపీ మంత్రుల్లో అంబటి ముందు వరుసలో ఉంటారు. మాటలో గంభీరం.. అసలేం చేయకున్నా కూడా అంతా చేసేసినట్లుగా ఉండే తీరు ఆయన సొంతమన్నట్లుగా పేరు ఉంటుంది. తాను నమ్మిన దానికి…

గ్రామసభల షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలి : ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక

జన సముద్రం న్యూస్,డిసెంబర్ 19,అనంతపురం: ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు టివి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే గ్రామసభల నిబంధనల ప్రకారం షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.…

ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆమెను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. జ్యోతి సురేఖను క్రీడాకారుల కోటాలో…

రాజశ్యామల యాగంలో పాల్గొననున్న సీఎం జగన్..విశాఖ కు రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారు..??

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: రాజశ్యామల  అమ్మ వారి మరో అవతారం. అమ్మ వారికి ఉన్న అనేక రూపాలలో ఇది ఒకటి. రాజ్యాన్ని కాంక్షించే వారు విజయాలను కోరుకునే వారు రాజశ్యామల యాగం చేస్తే సర్వం సిద్ధిస్తుంది అని ఆస్థిక జనులు ఆధ్యాత్మిక పరులు…