మంచి బ్రాండ్లు తెస్తామంటూ మందుబాబులకు చంద్రబాబు హామీ.!

ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోతుంది. నిన్నటిదాకా విమర్శలు దూషణ పర్వంతో గడిపేసిన రాజకీయ పార్టీలు ఇపుడు హామీల పర్వానికి తెర తీస్తునారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఆసక్తికరమైన హామీ ఒకటి ఇచ్చిపడేశారు. బాబు నెల్లూరు జిల్లా కావలిలో మందుబాబులను…

అమెరికాలో మరో భారతీయ సాప్ట్ వేర్ ఇంజినీర్ కు 25 ఏళ్ల జైలు శిక్ష

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30:అమెరికాలో మన వాళ్లు అగ్రస్థానాల్లో ఉండడమే కాదు.. పలు అక్రమాల్లోనూ చేతివాటం చూపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాల పేరిట కన్సల్టెంట్ సంస్థలు స్థాపించి కొందరు భారతీయులు దొరికిపోయారు. ఇటీవల యాపిల్ సంస్థకే కన్నం…

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య సమక్షంలో నూతన రాష్ట్ర మరియు జిల్లా కమిటీల ప్రకటన

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంచార్జ్ గా బిల్లే మంజునాథ్, అనంతపురం జిల్లా కన్వీనర్ గా వడ్డే శ్రీనివాసులు,అనంతపురం జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా పట్నం నగేష్ కురుబ,~అనంతపురం నగర అధ్యక్షులు రజక నగేష్, రాష్ట్ర…

మహిళా కోచ్ ను రూమ్ కు రమ్మని వేదిస్తున్న క్రీడా శాఖ మంత్రి..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ”మనం-మనం ఒకటి.. రూమ్కు వచ్చెయ్.. నాకు సహకరించు.. నువ్వు ఏం అడిగినా చేస్తా” ఇదీ.. ఓ మంత్రి క్రీడా రంగానికి చెందిన ఒక మహిళా కోచ్కు ఇచ్చిన ఆఫర్. దీంతో ఆమె ఈ విషయాన్ని రికార్డు…

ప్రధాని మోడీ మాతృ మూర్తి కన్నుమూత

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్…

అదానీ కి డబ్బులిచ్చి కంపెనీలు పెట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం..?

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 29: దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని…

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్..!!

దేశంలోనే ప్రముఖ పరిశోధనాత్మక న్యూస్ వెబ్ సైట్.. ద ప్రింట్ సంచలనాత్మక కథనం వెలువరించింది. 30 మందవి ముఖ్యమంత్రులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్స్ ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం…

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ,వాలీబాల్ పోటీలు

రాప్తాడు ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 29వ తారీఖున అనగా గురువారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడా పోటీలను నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు…

విద్యార్థుల భవిష్యత్ కు పాఠశాలల్లో స్కూల్ సేఫ్టీ క్లబ్ …డీసీపీ శిల్పవల్లి

జనసముద్రం న్యూస్,శేరిలింగంపల్లి(డిసెంబర్ 28) పాఠశాలల్లో స్కూల్ సేఫ్టీ క్లబ్ కమిటీల ద్వారా విద్యార్థి భవిష్యత్ కు బంగారు బాట పెంపొందించేందుకు వీలుంటుందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలియజేశారు ,ఈ సందర్భంగా బుధవారం మదీనాగూడ రామకృష్ణ నగర్ లోని కల్లం అంజి రెడ్డి…

భారత్ పై అణు యుద్ధం చేస్తానన్న పాకిస్థాన్..ఇప్పుడు అడుక్కుతింటోంది

ఇంకేముంది.. భారత్పై అణుయుద్ధమే చేస్తాం.. అంటూ కోతలు కోసిన దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?  మాటలు కోటలు దాటించిన పాకిస్థాన్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అంటే.. అడుక్కతింటున్నారని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. దీనికి…