రెండు వారాలు గడిచినా ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు..వేతనాలు పడని వారిలో ఎక్కువమంది ఉపాధ్యాయులే..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక నిపుణులు ఐవైఆర్ శర్మ వంటి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సైతం జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక…






