10 కోట్ల మంది జనాభా ఉంటే అందులో కోవిడ్ -19 బారిన పడ్డ 9 కోట్ల మంది..!

జనసముద్రం న్యూస్, జనవరి 10: చైనాలోని మూడవ అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్లో దాదాపు 90% మంది ప్రజలు ఇప్పుడు కోవిడ్ -19 బారిన పడ్డారని దేశం కరోనా కేసులతో పోరాడుతోందని చైనా ప్రభుత్వ ఉన్నత అధికారి సోమవారం సంచలన విషయాన్ని…

ఏప్రిల్ నాటికి చైనాలో సుమారు 10 లక్షల మంది కోవిడ్ తో మృతిచెందే అవకాశం..చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన ఇండియా,అమెరికా,యూకే..తమపై ఆంక్షలు విధిస్తే ప్రతీకారం తప్పదంటున్న చైనా..!

జనసముద్రం న్యూస్,జనవరి 4: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు కొత్త వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్…

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిద్ బి.ఎఫ్.7 వేరియంట్..భారత్ లో బూస్టర్ డోస్ రెడీ చేసిన భారత్ బయోటెక్..!

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం…