22 వేలు దాటిన భూకంప మరణాలు..తుర్కియే భూకంప బాధితులకు భారత్ అన్ని విధాలా సాయం
జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: తుర్కియే.. సిరియా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంప సంభవించింది. ఆ తర్వాత కూడా వరుస భూకంపాలు రావడంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు ధ్వంసం కాగా.. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. తుర్కియేలో గత 84…