ఆంధ్ర ప్రదేశ్ లో విచ్చలవిడి గా మత మార్పిడులు..స్వామి స్వరూపానంద ఆవేదన
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 27: ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ పేరు చెప్పలేదు కానీ ఆ మతం వల్ల మత మార్పిడులు…






